Tags :#private bus accident

Political News

Road Accident: నంద్యాల లో అర్థరాత్రి బస్సు దగ్ధం. స్పాట్ లో ముగ్గురు

ఏపీలో వరుస బస్సుప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీని ఢీకొంది.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు లారీడ్రైవర్, క్లీనర్‌ మృతిచెందారు. Road Accident: ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు మరిచిపోక ముందే..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల విహారయాత్ర బస్సు ప్రమాదం జరిగి ఒక రోజు గడవకముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో […]Read More