Tags :#peddapalli dist

ట్రెండింగ్ తెలంగాణ

నేడు రైతు భరోసా నిధుల విడుదల.. రేపు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు, ఇతర

నేడు రైతు భరోసా నిధుల విడుదల.. రేపు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు, ఇతర పంటలకూ బోనస్..! తెలంగాణ ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 73 లక్షల మంది రైతులకు ఈ పెట్టుబడి సాయం అందనుంది. తొలి విడతగా ఎకరం లోపు ఉన్న రైతులకు 3,590 కోట్లు సోమవారం ఖాతాల్లో జమకానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇదే వేదికగా నూనెగింజలు, పప్పుధాన్యాల వంటి ఇతర […]Read More