శ్రీశైలం మల్లన్న భక్తులకు బ్యాడ్న్యూస్.. ఆలయం మూసివేత, భక్తులకు దర్శనాలు రద్దు Srisailam Temple Closed On March 3: శ్రీశైలం ఆలయం మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమయంలో ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, కళ్యాణోత్సవ టికెట్లు రద్దు చేశారు. గ్రహణం ముగిసిన తర్ాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం రాత్రి 9 నుంచి […]Read More