Tags :jagan

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

హైదరాబాద్‌లో రూ.1500 కోట్ల భూమి కబ్జాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ

హైదరాబాద్‌లో రూ.1500 కోట్ల భూమి కబ్జాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు .. ప్రయత్నం…KRUTIKARead More

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

RK Roja: కుటుంబ సమేతంగా ఉగాది వేడుకలు ఎందుకు జరుపుకోలేదు..? గాడిదలు కాస్తున్నారా?

మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగాది పండుగను వైఎస్ జగన్, భారతి దంపతులు కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకున్నారని.. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ భార్యలతో కలిసి ప్రజలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదని ప్రశ్నించారు. పండుగ పూట చంద్రబాబు భార్య హెరిటేజ్‌లో పాలు పిసుకుతున్నారా? అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై మండిపడిన రోజా.. తిరుమలలో ఉగాది వేడుకలు నిర్వహించకుండా ఎక్కడికి పోయారని […]Read More

Political News

విజయ్‌సాయి రెడ్డి సంచలన పోస్ట్.. జగన్‌ను మదురోతో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేశారు. నికోలస్‌ మధురోతో జగన్‌ను పోల్చుతూ రాసుకొచ్చారు.”అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి.వెనెజులాలో ఎంతో ప్రజాదరణ ఉన్నా.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ చుట్టూ ఉన్నా.. మధురోను, అతని భార్యను అమెరికా ఎత్తుకుపోయింది. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్నవారంతా అమ్ముడుపోయారంటూ” రాసుకొచ్చారు. విజయ్ సాయి […]Read More

Political News

వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ..?

జగన్ గత కొద్ది రోజులుగా పార్టీ అభ్యర్ధుల విషయం మీదనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు .. సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించి జనంలోకి పంపించాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒక్కో జిల్లాలో వైసీపీ అభ్యర్ధులను సెలెక్ట్ చేసే ప్రక్రియ సాగుతోందని, జాబితా ఫైనల్ దశకు చేరుకుందని అంటున్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో మూడు నాలుగు సీట్లు తప్ప అన్నీ సెలెక్ట్ చేశారని అంటున్నారు. గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, […]Read More

Our Videos

వైసీపీలో ఫస్ట్ లిస్ట్ రెడీ 75 మంది కే టికెట్స్ ap assembly

ఏపీలో రాజకీయ సందడి బాగానే సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు ఉన్న తెలంగాణా కంటే కూడా ఏపీ రాజకీయ నేతలే తొందర పడిపోతున్నారు. చంద్రబాబు అయితే గత ఏడాది నుంచి జనంలోనే ఉంటూ వస్తున్నారు. ఇపుడు తండ్రీ కొడుకులు ఇద్దరూ టీడీపీని పైకి లేపాలని చేస్తున్న ప్రయత్నాలతో ఏపీలో అటూ ఇటూ కలియతిరుగుతున్నారు. జగన్ అయితే పర్యటనలు పెద్దగా పెట్టుకోవడంలేదు. అధికార పార్టీకి ప్రస్తుతానికి ఆ అవసరం లేదని అంటున్నారు. ఆయన జిల్లాలలో జరిగే […]Read More