Tags :#hilights

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ తాజావార్తలు తెలంగాణ

ప్రొద్దుటూరు: భార్య లావుగా ఉందని..ఎక్కువగా తింటోందని.. పాలకోవాలో విషం పెట్టిన భర్త

ప్రొద్దుటూరు: భార్య లావుగా ఉందని..ఎక్కువగా తింటోందని.. పాలకోవాలో విషం పెట్టిన భర్త వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. పద్మజ మృతి కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఆమె భర్తే హత్య చేసినట్లు గుర్తించారు. పద్మజ భర్త కిరణ్‌ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను ప్రొద్దుటూరు పోలీసులు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. లావుగా ఉండటంతో పాటుగా, నిత్యం అనుమానిస్తోందనే కోపంతో పాలకోవాలో విషం […]Read More

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

నాగోబా ఆలయానికి మహర్దశ.. ఆదివాసీల ఆరాధ్య దైవానికి సర్కార్ కానుక, రూ.20.10 కోట్లు

నాగోబా ఆలయానికి మహర్దశ.. ఆదివాసీల ఆరాధ్య దైవానికి సర్కార్ కానుక, రూ.20.10 కోట్లు మంజూరు తెలంగాణలో రెండో అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చొరవతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా ఆలయ సుందరీకరణ, ఆదివాసీ సంస్కృతిని తెలిపే మ్యూజియం, డార్మెటరీలు మరియు బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిధులతో నాగోబా క్షేత్రం ఆధ్యాత్మికంగానే […]Read More