అనంతపురం: భర్త గ్యాస్ సిలిండర్ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదనే కారణంతో భార్య ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన.. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో చోటుచేసుకుంది. తొండపాడు గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే మహిళ.. తన భర్త మూడు నెలలుగా గ్యాస్ సిలిండర్ తేలేదనే కోపంతో ఆత్మహత్యకు యత్నించింది. తాను ఎంతగా చెప్తు్న్నా సిలిండర్ తేవటం లేదనే మనస్తాపంతో మహాలక్ష్మి బలవన్మరణానికి యత్నించారు. అయితే కుటుంబసభ్యులు సకాలంలో గుర్తించి ఆస్పత్రికి తరలించటంతో.. ప్రాణాలతో బయటపడ్డారు. […]Read More
Tags :#family
కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..!
కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..! కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న ఐదు రోజులకే ఆయన సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య మరణం కలిగించిన వేదన, బంధువుల నిందలు భరించలేక అత్తగారి ఇంట్లోనే ఆయన ఉరివేసుకున్నట్లు తెలిసింది. ఐదు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. హైలైట్: కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం భార్య […]Read More
మీరు కొంటున్న మటన్ ఫ్రెష్దేనా? లేక నిన్నటిదా? ఇలా ఈజీగా గుర్తించండి
మీరు కొంటున్న మటన్ ఫ్రెష్దేనా? లేక నిన్నటిదా? ఇలా ఈజీగా గుర్తించండి ప్రతి ఆదివారం ఏదొక నాన్ వెజ్ ను తింటూనే ఉంటాము. అయితే, వాటిలో ఎక్కువగా మటన్ బాగా తింటారు. దీనితో ఎన్నో రకాల కూరలు చేసుకోవచ్చు. అలాగే, శరీర ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. అయితే, మటన్ కొనుగోలు చేసేటప్పుడు వీటి గురించి అందరు తెలుసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అప్పుడే కట్ చేసిన మటన్ ఎరుపు రంగులో ఉంటుంది. కొంచం రంగు […]Read More
ఓ పక్క కల్తీ ఆహారాలతో వ్యాపారులు జనాల ప్రాణాలతో ఆడుకుంటుంటే, కొందరు నిర్వాహకులు డబ్బులకు ఆశపడి పాడపోయిన ఆహారాన్ని సరఫరా చేస్తూ జనాల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ఓ నిర్వాహకుడు కాలులకు ఆశపడి అంగన్వాడీ కేంద్రానికి కుళ్లిపోయిన గుడ్లను సరఫరా చేయడం మొదలు పెట్టాడు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టనట్టుగా అదే మాదిరి గుడ్లను సరఫరా చేయడంతో ఈ ఉదంత వెలుగులోకి వచ్చింది. Andhra News: మధ్యాహ్న […]Read More
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొంతమంది చేసే పిచ్చి పిచ్చి రీల్స్పై ఇటీవలి కాలంలో సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్.. లైక్ల కోసం ప్రాణాలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. చనిపోయిన తర్వాత రీల్స్ ఎవరూ చూడరని.. కుటుంబాలకు మాత్రం తీరని శోకం మిగులుతుందని పేర్కొన్నారు. Sajjanar ‘ఇంట్లో మీ […]Read More
Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. తెల్లారేసరికి బ్రతుకుతెరువు కోసం అప్పు చేసి కొన్న కొత్త ఆటో గంటల వ్యవధిలో మాయమైన ఘటన విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. కొత్తవలస మండలం రెల్లి కాలనీలో నివసించే బంగారి అప్పలరాజు రూ.3.18 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆటోను పూజలు చేసి ఇంటి ముందు ఉంచగా, తెల్లవారుజామున అది కనిపించలేదు. Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. […]Read More
క్యారెక్టర్ను ప్రశ్నిస్తూ కాబోయే భార్యకు వేధింపులు.. కఠిన నిర్ణయం తీసుకున్న యువతి జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాబోయే భర్త వేధింపులు తాళలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు కాబోయే భర్త అనుమానం, ఫోన్లో వేధింపులే ఈ దారుణానికి కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైలైట్: కాబోయే భార్యకు వేధింపులు కఠిన నిర్ణయం తీసుకున్న యువతి […]Read More