Podarillu Today మార్చి 30 ఎపిసోడ్: ఆదిని ఉతికారేసిన మహా.. ఐసీయూలో నారాయణ.. అర్ధరాత్రి మాధవతో గాయత్రి Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో మహా కాలేజ్కి వెళ్లి తన డిగ్రీ సర్టిఫికేట్స్ మళ్లీ అప్లై చేస్తుంది. అయితే మహా కాలేజ్కి వచ్చిన సంగతి ప్యూన్.. ఆదికి ఫోన్ చేసి చెప్పేస్తాడు. దీంతో ఎలాగైనా మహాని మళ్లీ ఇంటికి తీసుకెళ్లిపోవాలని కాలేజ్కి వస్తాడు ఆది. అయితే నారాయణ ఉండటంతో ఆది ప్లాన్ వర్కవుట్ కాదు. అయినా కానీ […]Read More
Tags :#college
Podarillu Today మార్చి 27 ఎపిసోడ్: అయ్యయ్యో నారాయణని పొడిచేసిన ఆది.. కాలేజ్లో
Podarillu Today మార్చి 27 ఎపిసోడ్: అయ్యయ్యో నారాయణని పొడిచేసిన ఆది.. కాలేజ్లో కలకలం.. మహా కోసం ఫైటింగ్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి కాలేజ్కి బయలుదేరుతుంది మహా. మాధవ సహా అందరూ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఒంటరిగానే వెళ్తానంటుంది. దీంతో చివరికి కారు బుక్ చేసి తెలుసున్న డ్రైవర్తో చక్రి పంపిస్తాడు. అయితే మహాకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నారాయణ మధ్యలో కారు ఎక్కి మహాతో పాటు యాదగిరి గుట్ట వెళ్తాడు. […]Read More
Podarillu Today మార్చి 25 ఎపిసోడ్: రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తాడు.. కేశవని ఇరికించేసిన తింగరి పిల్ల.. మాటలకి అవాక్కైన మహా Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఫుల్ జాలీగా నడిచింది. రెండు రోజులుగా ఎమోషనల్ సీన్లతో పిండేసినా ఈరోజుఎపిసోడ్ మాత్రం భలే కామెడీగా ఉంది. మహా ఎక్కడికి వెళ్లను.. ఇంట్లోనే ఉంటానని చెప్పడంతో పొదరింట్లో చిన్న సైజు సంబరమే జరిగింది. ఇంకోవైపు తన ఫోన్ కోసం కేశవని గట్టిగానే ఇరికించింది శైలజ. ఫోన్ […]Read More
ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు.. నెలకు రూ.2500 స్కాలర్ షిప్, విద్యాశాఖ ప్రతిపాదన తెలంగాణలోని గవర్నమెంట్ ఇంటర్ కాలేజీల్లో చేరే ప్రత్యేక అవసరాల పిల్లలకు ఈ-స్కూటర్లు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది పిల్లలకు స్కూటర్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే టెన్త్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులతో పాటు ట్రాన్జెండర్లకు స్కాలర్షిప్ ఇవ్వాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. హైలైట్: ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు నెలకు రూ.2500 స్కాలర్ షిప్ తెలంగాణ ఇంటర్ […]Read More
AP Inter Practicals 2026 ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ప్రాక్టికల్స్, పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాక్టికల్స్ జరిగే సెంటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ, వాటిని బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఆదేశించారు. 45 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా, సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షల్లో కొత్త మార్పులు ప్రవేశపెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: ఏపీ ఇంటర్ పరీక్షలపై కీలకమైన సమీక్ష చేశారు […]Read More