ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్.. రోడ్డెక్కనున్న మహిళా సంఘాల బస్సులు, ఇక టెన్షన్ ఫ్రీ జర్నీ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్. త్వరలోనే ఎలాంటి రద్దీ లేకుండా టెన్షన్ ఫ్రీ జర్నీ చేయెుచ్చు. ఈ మేరకు ఆర్టీసీకి కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మహిళా సంఘాల సమాఖ్యల నుంచి ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన బస్సులను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ బస్సులను నడుపుతుండగా.. 200 బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి. హైలైట్: ఆర్టీసీ ప్రయాణికులకు […]Read More
Tags :#cm revanth reddy
February 27, 2026
ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే.. వాటి అనుమతులు రద్దు చేసేలా నిబంధనలను కఠినతరం చేయాలని.. సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి.. ప్రజాభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ఏఐ సాయంతో మధ్యాహ్న భోజనం నాణ్యతను గుర్తించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం హితవు పలికారు. Private School Fees అధిక ఫీజులు వసూలు చేస్తే […]Read More