Tags :ap

డివోషనల్

ఏం కొట్టుకున్నారు భయ్యా.. పిడి గుద్దుల హోళీ.. ఈ వింత ఆచారం ఎక్కడో

మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాత్రం హోలీ పండుగ అంటే కేవలం రంగులే కాదు.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటేనే అక్కడ పండుగ పూర్తవుతుంది. దశాబ్దాలుగా ఈ వింత ఆచారం కొనసాగుతుంది. వెల్దుర్తి మండల కేంద్రంలో హోలీ వేడుకలు అంటే మిగతా ఊర్ల కంటే కాస్త భిన్నం. రాష్ట్రమంతా ఒకరోజు హోలీ జరుపుకుంటే.. వెల్దుర్తిలో మాత్రం ఒకరోజు ముందే రంగుల వేడుక మొదలవుతుంది. ఉదయం పూట దైవ ప్రార్థనలతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు.. రాత్రి అయ్యేసరికి […]Read More

టెక్నాలజీ

గ్రహణం సమయంలో రోకలి బండ ఎలా నిలబడుతుంది..? అసలు రహస్యం ఇదేనట..

Lunar Eclipse: సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో రోకలిని నిలబెట్టడం ఇప్పటికీ సంప్రదాయంగా వస్తుంది. ఇత్తడి ప్లేట్ (తాంబూలం) లోనో బియ్యం పోసే రోట్లో లేదా నేల మీద నిలబెట్టడం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నేటికి కనిపిస్తుంది. ఈ ఆసక్తికరమైన ఆచారం వెనుక సైతం నమ్మకాలు, శాస్త్రీయ కోణాలు కనిపిస్తాయి. గ్రహణం సమయంలో రోకలి బండ ఎలా నిలబడుతుంది..? అసలు రహస్యం ఇదేనట.. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో రోకలిని నిలబెట్టడం ఇప్పటికీ సంప్రదాయంగా […]Read More

ఆంధ్రప్రదేశ్

Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు..

ఓ వైపు డోలి పౌర్ణమి, మరోవైపు చంద్ర గ్రహణం రోజున శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయతీ, ఎం.తోటూరు గ్రామంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఆ దూడకు రెండు తలలు ఉండటంతో గ్రామం ఒక్కసారిగా వార్తలలోకి ఎక్కింది. Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో ఓ వైపు డోలి పౌర్ణమి, మరోవైపు చంద్ర గ్రహణం రోజున […]Read More

రాశి ఫలాలు

02 మార్చి 2026సోమవారం నాటి రాశి ఫలాల ప్రకారం..

02 మార్చి 2026సోమవారం నాటి రాశి ఫలాల ప్రకారం.. గ్రహాల కలయికతో కొన్ని రాశులకు ధనలాభంవృత్తిలో అనుకూలత ఉంటేమరికొన్ని రాశులు జాగ్రత్తగా ఉండాలి. మేషంవృశ్చిక రాశుల వారు శివారాధనతులారాశి వారు లక్ష్మీ పూజశని పరిహారాలు పాటించడం మంచిది. రోజువారీ ప్లాన్‌ కోసం రాశిఫలం పరిశీలించండి. నేటి రాశి ఫలాలు & పరిహారాలు మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేషం (Aries): ఉద్యోగంలో అనుకూలతకుటుంబంలో సంతోషం. పరిహారం: శివునికి అభిషేకం. వృషభ రాశి వారి ఫలితాలు […]Read More

ఆంధ్రప్రదేశ్

ఏపీ రైతుల అకౌంట్‌లలోకి డబ్బులు.. రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు: మంత్రి కీలక

Andhra Pradesh Farmers Money In 24 Hours: రైతులకు ధాన్యం డబ్బులు 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తున్నామని, మిల్లర్లు మోసం చేస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందని, రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లించామని గుర్తు చేశారు. ఈ ఖరీఫ్ లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి, రూ.9,300 కోట్లు జమ చేశామని చెప్పారు. సంక్షేమ పథకాలను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. హైలైట్: ధాన్యం […]Read More

ఆంధ్రప్రదేశ్

భద్రాద్రి రాములోరి పట్టు వస్త్రాలు మాయం.. సీసీటీవీకి కూడా చిక్కని ఇంటి దొంగలు శ్రీరామనవమికి ముందు భద్రాద్రిలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో స్వామి వారికి సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలకు కూడా చిక్కకుండా దొంగలు వాటిని ఎత్తుకెళ్లిపోవడం గమనార్హం. అయితే ఇది ఇంటి దొంగల పనే అని గుర్తించిన ఆలయ అధికారులు.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు […]Read More

తాజావార్తలు

ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు.. నెలకు రూ.2500 స్కాలర్ షిప్, విద్యాశాఖ ప్రతిపాదన

ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు.. నెలకు రూ.2500 స్కాలర్ షిప్, విద్యాశాఖ ప్రతిపాదన తెలంగాణలోని గవర్నమెంట్ ఇంటర్ కాలేజీల్లో చేరే ప్రత్యేక అవసరాల పిల్లలకు ఈ-స్కూటర్లు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది పిల్లలకు స్కూటర్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే టెన్త్‌లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులతో పాటు ట్రాన్‌జెండర్లకు స్కాలర్‌షిప్ ఇవ్వాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. హైలైట్: ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు నెలకు రూ.2500 స్కాలర్ షిప్ తెలంగాణ ఇంటర్ […]Read More

ఉద్యోగాలు

పవన్ సారూ.. మాకు రోడ్డు వేయండి.. మీకు దండం పెడతాం.. గోతిలోకి దిగిన

పవన్ సారూ.. మాకు రోడ్డు వేయండి.. మీకు దండం పెడతాం.. గోతిలోకి దిగిన విద్యార్థులు Vizianagaram Students Request to Pawan kalyan For Road: పవన్ కళ్యాణ్ సారూ.. మాకు రోడ్డు వేయండి.. చదువుకుంటామంటూ కొంతమంది విద్యార్థులు వినూత్న నిరసన తెలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన కొంతమంది విద్యార్థులు తమ ఊరికి రోడ్డు వేయాలంటూ.. గోతిలోకి దిగి వేడుకుంటున్నారు. మెడలో పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసుకుని.. డిప్యూటీ సీఎం […]Read More

Political News

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఈ కొత్త రూల్ గురించి తెలుసా.. ఆ తప్పు

AP Inter Practicals 2026 ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రాక్టికల్స్, పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాక్టికల్స్ జరిగే సెంటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ, వాటిని బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఆదేశించారు. 45 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షల్లో కొత్త మార్పులు ప్రవేశపెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: ఏపీ ఇంటర్ పరీక్షలపై కీలకమైన సమీక్ష చేశారు […]Read More

Political News

అమరావతికి 20 ఎకరాలిచ్చిన హైదరాబాద్‌ వాసి.. భూముల పత్రాలు తీసుకొచ్చి ఇచ్చేశారు

Hyderabad Man Donated 20 Acres For Ap Capital Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి రెండో విడత భూ సేకరణ కొనసాగుతోంది. రైతులు ఈ మేరకు భూముల్ని అందజేస్తున్నారు. హైదరాబాద్‌‌లో నివాసం ఉంటున్న ఒకరు ఏకంగా 20 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చేశారు. ఈ మేరకు పత్రాలు అధికారులకు అందజేశారు.. ఎంతో ఆనందంతోనే భూముల్ని అమరావతికి ఇస్తున్నామని హైదరాబాద్‌కు చెందని ఉమామహేశ్వరరావు అంటున్నారు. అమరావతి కచ్చితంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైలైట్: అమరావతికి రెండో విడత […]Read More