తాజావార్తలు
తెలంగాణ
Hyderabad: ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.30 లక్షలకు బేరం.. అడ్డంగా దొరికిన ఎమ్మార్వో
Hyderabad: ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.30 లక్షలకు బేరం.. అడ్డంగా దొరికిన ఎమ్మార్వో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని శామీర్పేట్ ఎమ్మార్వో ఆఫీసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ భూ కన్వర్షన్కు సంబంధించి ఎకరాకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఇందుకోసం అడ్వాన్స్గా రూ.2 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. ఎమ్మార్వో, అధికారి కారు డ్రైవర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను, ఫైళ్లను […]Read More