8 ప్లాట్లు, 10 ఎకరాల భూమి.. 4 ఇళ్లు, రూ.50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్.. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవినీతి ఆస్తులు ఏసీబీ వలకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసు, బంధువుల నివాసాల్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులకు భారీగా అక్రమాస్తుల చిట్టా దొరికింది. భారీగా కమర్షియల్ ప్లాట్లు, వ్యవసాయ భూమి, స్థిరాస్తులు, రూ.లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, కీలక పత్రాలు లభించాయి. ఇక మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న […]Read More
Tags :#ACBraids
ఆంధ్రప్రదేశ్
తాజావార్తలు
తెలంగాణ
రూ.700 జీతంతో మొదలై రూ.200 కోట్లకు పడగ.. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ
June 18, 2026
రూ.700 జీతంతో మొదలై రూ.200 కోట్లకు పడగ.. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ అవినీతి చిట్టా రాష్ట్రంలో సంచలనం రేపిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి అక్రమాస్తుల కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.700 జీతంతో ఉద్యోగాన్ని ప్రారంభించిన సుంకరి నరహరి.. రూ.కోట్లకు పడగలెత్తినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఆయన ఇంట్లో, బెడ్రూంలో భారీగా నోట్ల కట్టలు బయటపడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. Lands And Survey Deputy Director […]Read More