తెలంగాణ ఆర్టీసీకి 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 2026 సెప్టెంబరు- 2027 ఆగస్టు మధ్య ఆర్టీసీకి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఒలెక్ట్రా గ్రీన్టెక్-ఈవీ ట్రాన్స్, గ్రీన్సెల్ మొబిలిటీ సంస్థలు ఈ బస్సులను తయారు చేసి ఆర్టీసీకి అందజేయనున్నాయి. హైలైట్: బస్సు ప్రయాణికులకు తీపి కబురు ఆర్టీసీకి కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు రానున్న ఏడాది కాలంలో అందుబాటులోకి Telangana electric buses తెలంగాణలోని బస్సు ప్రయాణికులకు […]Read More
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ వివాహ బంధంతో ఒక్కటైన వేళ, ఆ వేడుకలకు సంబంధించిన ఒక్కో అప్డేట్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. నిన్నటి వరకు సాంప్రదాయక కట్టుబొట్టుతో అలరించిన ఈ జంట, ఇప్పుడు తమ ‘సంగీత్’ వేడుకలో రాయల్ లుక్తో మెరిసిపోయారు. ‘సంగీత్’లో విజయ్ దేవరకొండ మెడలో వేసుకున్న పచ్చల హారం ధర తెలిస్తే షాక్.. నెట్టింట ఫోటోలు వైరల్ ముఖ్యంగా వరుడు ధరించిన ఆభరణాలు, ఆ జంట వేసిన స్టెప్పులు చూస్తుంటే కళ్లు తిప్పుకోవడం ఎవరికైనా […]Read More
Hyderabad Fire Accident: హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి నష్టం నిజాంపేట్ సర్కిల్ లో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. Hyderabad Fire Accident: హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి […]Read More
బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్లో బస్సు టికెట్ ధరలను తగ్గించింది. వేసవి కాలం రావడంతో.. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకునేందుకు భారీగా రాయితీలను ప్రకటించింది. టికెట్ ధరపై రూ.5 నుంచి రూ.10 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఏసీ బస్సులు ఖాళీగా ప్రయాణిస్తుండటంతో ఆర్టీసీ టికెట్ ధరలను తగ్గించింది. TGSRTC ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ తెలంగాణ […]Read More
నేటి నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. దొరికితే బండి సీజ్ హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. డ్రైవింగ్ లెసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారే టార్గెట్గా తనిఖీలు చేపట్టనున్నారు. ఒకవేళ లైసెన్స్ లేకుండా దొరికితే బండి సీజ్ చేయటంతో పాటు ఫైన్ కూడా విధించనున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ విధిగా దగ్గర ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. హైలైట్: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ లైసెన్స్ లేకుండా దొరికితే […]Read More
కొత్త పెళ్లికూతురు రష్మికకు చీరపెట్టిన రేవంత్ రెడ్డి దంపతులు.. ఫోటోలు.. కొత్త పెళ్లికూతురు రష్మికకు చీరపెట్టిన రేవంత్ రెడ్డి దంపతులు.. ఫోటోలు.. సినీ నటి రష్మిక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. హీరో విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ వెడ్డింగ్ రిసెప్షన్కు రేవంత్ రెడ్డి కుటుంబానికి ఆహ్వానించారు రష్మిక. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి దంపతులు రష్మికకు చీర పెట్టి పంపించారు. ఈ ఫోటోలను రేవంత్ […]Read More
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పిన సీఎం.. 99 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని అధికారులు బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. హైలైట్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు నిరంతరాయంగా కార్డుల పంపిణీ సీఎం రేవంత్ కీలక ప్రకటన telangana new ration […]Read More
కేపీహెచ్బీలో గజం రూ.2.65 లక్షలు.. కళ్లు చెదిరే వేలం, హౌసింగ్ బోర్డుకు రూ.24.26 కోట్ల ఆదాయం కేపీహెచ్బీలో గజం భూమి రూ.2.65 లక్షలు పలకడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఈ వేలంలో.. భారీ ధర పలికి రికార్డుల్లోకి ఎక్కింది. 4 ప్లాట్లు, 8 ఫ్లాట్లు విక్రయించడంతో హౌసింగ్ బోర్డు ఖజానాకు ఏకంగా రూ.24.26 కోట్లు వచ్చి చేరాయి. గత కొన్ని రోజులుగా ఖాళీ ప్లాట్ల విక్రయం హైదరాబాద్ నగరంలో భారీ […]Read More
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్.. రోడ్డెక్కనున్న మహిళా సంఘాల బస్సులు, ఇక టెన్షన్ ఫ్రీ జర్నీ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్. త్వరలోనే ఎలాంటి రద్దీ లేకుండా టెన్షన్ ఫ్రీ జర్నీ చేయెుచ్చు. ఈ మేరకు ఆర్టీసీకి కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మహిళా సంఘాల సమాఖ్యల నుంచి ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన బస్సులను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ బస్సులను నడుపుతుండగా.. 200 బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి. హైలైట్: ఆర్టీసీ ప్రయాణికులకు […]Read More
ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే.. వాటి అనుమతులు రద్దు చేసేలా నిబంధనలను కఠినతరం చేయాలని.. సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి.. ప్రజాభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ఏఐ సాయంతో మధ్యాహ్న భోజనం నాణ్యతను గుర్తించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం హితవు పలికారు. Private School Fees అధిక ఫీజులు వసూలు చేస్తే […]Read More