దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన వంటకం ‘లెమన్ రైస్’. దీన్నే నిమ్మకాయ పులిహోరగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఇష్టపడుతుంటారు. దీని తయారీ చూడటానికి చాలా సులభంగా అనిపించినా, చాలా మంది చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇది చేదుగా మారుతుంది లేదా అన్నం గట్టిగా అయిపోతుంది. సెలబ్రిటీ షెఫ్ రణవీర్ బ్రార్ తన తాజా ఇన్స్టాగ్రామ్ రీల్లో లెమన్ రైస్ను పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో మూడు స్మార్ట్ టిప్స్ పంచుకున్నారు. Lemon Rice […]Read More
మాంసాహారులకు కోడి మాంసం ప్రాణం. చికెన్ ఫ్రై, బిర్యానీ, సూప్.. ఇలా రకరకాల వంటకాలు తయారు చేసి ఆస్వాదిస్తారు. కానీ, మార్కెట్లో తక్కువ ధరలకు లభించే ఫామ్ చికెన్ మంచిదా? లేక గ్రామాల్లో సహజంగా పెరిగే నాటు కోడి మంచిదా? ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి? ఈ ప్రశ్నకు వైద్యులు, పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఆ హెల్త్ సీక్రెట్ ఏంటో ఇక్కడ చూద్దాం… కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి.. […]Read More
ప్రతిరోజూ తినే ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ బోర్ కొట్టాయా? అయితే ఈ సాయంత్రం కొంచెం వెరైటీగా ‘మసాలా ఎగ్ ఫ్రిట్టర్స్’ ప్రయత్నించి చూడండి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాల మిశ్రమంతో కోటింగ్ ఇచ్చి చేసే ఈ ఫ్రిట్టర్స్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చల్లని సాయంత్రం వేళ వేడి వేడి టీతో ఈ స్నాక్ తింటే ఆ మజాయే వేరు. ఈ రెసిపీలో ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి […]Read More
అరటి పండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే, దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, చాలా మంది దీనిని పరగడుపున తీసుకుంటారు. ఇలా తీసుకోవడం మంచిదేనా? ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? అనేది ఇక్కడ చూద్దాం.. మనలో చాలా మంది అరటి పండును పరగడుపున తింటారు. అయితే, అసలు ఇలా తినొచ్చా? లేదో అని కూడా తెలుసుకోకుండా తినేస్తారు. మరి, దీని గురించి వైద్య నిపుణులు […]Read More
Digi Rythu Bazar: రైతు బజార్ల నుంచి చవక ధరకే ఇంటికి సరుకులు.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్.. రాష్ట్రవ్యాప్తంగా లాంచ్..! ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. స్థానిక రైతుల బజార్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లు ఇంటికి డోర్ డెలివరీ చేయనుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికే డెలివరీ చేయనుంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించనుంది. Digi Rythu Bazar: రైతు బజార్ల నుంచి చవక ధరకే ఇంటికి […]Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరో అదిరిపోయే గుడ్న్యూస్.. ఆన్లైన్లోకి మరో 25 సేవలు.. ఇక సెకన్లలోనే అన్నీ.. ఏపీలోని ప్రజలకు మరో తీపికబురు అందించింది కూటమి ప్రభుత్వం. మరో 25 రకాల సేవలను ఆన్లైన్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఒక పోర్టల్ను లాంచ్ చేసింది. దీని ద్వారా మున్సిపల్ సేవలను ఆన్లైన్లో పొందవచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఈజీగా పొందవచ్చు. Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరో అదిరిపోయే గుడ్న్యూస్.. ఆన్లైన్లోకి మరో 25 సేవలు.. […]Read More
తెలంగాణలోని రైతులకు డబుల్ బొనాంజా అందనుంది. త్వరలోనే భారీగా అకౌంట్లోకి డబ్బులు జమ కానున్నాయి. పీఎం కిసాన్, రైతు భరోసా నిధులు ఒకేసారి విడుదల కానున్నాయని తెలుస్తోంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తవ్వడంతో త్వరలోనే పీఎం కిసాన్ విడుదల చేయనుందని తెలుస్తోంది. తెలంగాణలోని రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రైతు భరోసా నిధులు ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో యాసంగి సీజన్ మొదలై మూడు నెలలు గడుస్తున్నా.. రేవంత్ సర్కార్ ఇంకా […]Read More
Ambati Rambabu Sleep Apnea Machine: మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఆయనకు కోర్టు 14 రోజుల పాటూ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే అంబటి రాంబాబు జైలులో స్లీప్ అప్నియా మెషిన్ సాయంతో నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉండటంతో జైలు అధికారులు కోర్టు ఆదేశాలతో ఈ పరికరాన్ని సమకూర్చినట్లు చెబుతున్నారు. హైలైట్: రాజమహేంద్రవరం జైలులో అంబటి రాంబాబు […]Read More
ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ పెద్ద దుమారం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు ఆయనను శనివారం రాత్రి అరెస్ట్ చేసి నల్లపాడు స్టేషన్కు తరలించారు. తనపై దాడులు జరగడం వల్లే ఆవేశంలో మాటలు దొర్లాయని ఆయన వివరణ ఇచ్చినప్పటికీ.. పోలీసులు కేసు నమోదు చేసి భారీ బందోబస్తు మధ్య అదుపులోకి తీసుకున్నారు. అంబటి అరెస్టును జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత […]Read More