ప్రభుత్వం అర్హులకే ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో పక్కగా చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యంతో అనర్హులకూ ఈ పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయి. వారు అప్లోడ్ చేసిన ఫొటోల ఆధారంగా, ముందుగానే బేస్మెంట్ వరకు నిర్మాణం చేసిన వారికి కూడా అప్రూవల్స్ లభించాయి. ఈ విషయంపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ సీరియస్గా తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అందరికీ తెలిసిందే..! తొలి […]Read More
ఆంధ్రప్రదేశ్లో నెలనెలా అందుతున్న సామాజిక భద్రతా పింఛన్లు లక్షల సంఖ్యలో ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికిపైగా పింఛన్లు అందుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నెలకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం అయినా పేదలకు మాత్రం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు భర్త చనిపోయిన తర్వాత పెన్షన్ రాక ఎదురు చూపులు చూసిన వితంతువుల కష్టాలు తీరాయి. వారి పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం […]Read More
ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ హామీల్లో మరొకటి అమలుచేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. 46 లక్షల 85 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయబోతుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీల్లో కీలకమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం(ఆగస్టు 02) నుంచే అమలు చేయనున్నారు. మొదటి విడతలో రాష్ట్రంలోని 46.85 […]Read More
రాబోయే మూడు రోజులు రాయలసీమలో వర్షాల అలర్ట్..! ఉత్తర తమిళనాడులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీసత్యసాయిలతో పాటు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో […]Read More
సైబర్ వలలో పడి హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ రూ.3.92 కోట్లు పోగొట్టుకున్నాడు. పెట్టుబడులు పెడుతూ లాభాలు పొందొచ్చని సైబర్ కేటుగాల్లు చెప్పడంతో డబ్బంతా పెట్టేశాడు. వచ్చిన లాభాల షేర్ల సొమ్మును విత్ డ్రా చేసుకునే సమయంలో కేటుగాళ్లు మొహం చాటేశారు. తాజాగా సైబర్ నేరస్థుల నయా మోసం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగికి వేసిన వలలో సైబర్ నేరగాళ్లు సక్సెస్ అయ్యారు. లాభాలొచ్చినట్లు బాధితుడ్ని నమ్మించి ఆఖరికి ముఖం చాటేశారు. ఈ క్రమంలోనే బాధితుడి నుంచి రూ.3 […]Read More
హైదరాబాద్లోని ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త వీర్యంతో సరోగసీ జరగలేదని, అసలు సరోగసీయే చేయలేదని పోలీసులు గుర్తించారు. పేద దంపతులను ఒప్పించి, వారికి రూ.90 వేలు ఇచ్చి బిడ్డ కొనుగోలుకు ప్లాన్ వేశారన్నారు. హైదరాబాద్లోని ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్’ (Srishti Test Tube Baby Center) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసీ ముసుగులో అక్రమంగా బిడ్డను కొనుగోలు చేసి, సంతానం లేని దంపతులకు విక్రయించినట్లు […]Read More
వర్షాకాలంలో వంకాయలు తినే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిల్లో తాజా వంకాయలను కొనాలి. వంకాయలను బాగా కడిగి ఉప్పులో నానబెట్టి ఆపై పురుగుమందులు, బ్యాక్టీరియాను తొలగించడానికి ఉడికించాలి. వంకాయను సరైన పరిమాణంలో ఉడికించి తినాలి. Eggplants: వర్షాకాలం వచ్చిన వెంటనే మార్కెట్లో కూరగాయలు ఎక్కువగా లభిస్తాయి. కానీ ఈ సీజన్లో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. వర్షాకాలంలో వంకాయలు తినడం ఆరోగ్యానికి హానికరమంటారు. మరికొందరు దీనిని పోషకమైన కూరగాయగా భావించి ఎక్కువగా తింటారు. […]Read More
డయాబెటిక్ రోగి ఫాస్టింగ్లో బ్లడ్ షుగర్ చాలా ఎక్కువగా ఉన్న కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ ఫాస్టింగ్ షుగర్ ఉండటం వల్ల గుండె, మూత్రపిండాలు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో 10 కరివేపాకులను నమిలి తింటే ప్రయోజనం ఉంటుంది. Fasting:డయాబెటిక్ రోగి చక్కెరను నియంత్రించాలనుకుంటే ఆహారం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే తినడం, తాగడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. డయాబెటిక్ రోగి ఉదయం నిద్రలేచిన వెంటనే […]Read More
గుడివాడలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్కు వెళ్లేందుకు టీడీపీ పార్టీ నాయకులు యత్నించారు. గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ ఇరు వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్కు వెళ్లేందుకు […]Read More
హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరేకృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. ఒక్కో ప్లేట్కి రూ.19 ఖర్చు అవుతుండగా ప్రజల నుంచి కేవలం రూ. 5 మాత్రమే తీసుకుంటారు. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే పథకాన్ని తీసుకురానున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరేకృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. అయితే ఈ టిఫిన్స్ ఒక్కో […]Read More