నేటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఐదు గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి ఈ అఫ్లికేషన్లు స్వీకరిస్తున్నారు. నేటి నుంచి జనవర్ 6 వరకు జరిగే ఈ స్పెషల్ డ్రైవ్లో అర్హులు ప్రభుత్వ పథకాలకు అప్లయ్ చేసుకోవచ్చు. అయితే అందుకు సంబంధించిన పత్రాలు, ఎలా నింపాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానాంశాలు: నేటి నుంచి ‘ప్రజాపాలన’ దరఖాస్తులు ఐదు గ్యారంటీలకు దరఖాస్తులు ఆహ్వానం ఒకే అఫ్లికేషన్, కావాల్సిన పత్రాలు ఇవే.. గ్రెస్ ప్రభుత్వం ‘అభయహస్తం’ […]Read More
Central Bank of India : బ్యాంక్ ఉద్యోగాలు కోరుకునే వారికి గుడ్న్యూస్. 10వ తరగతి అర్హతతో 484 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే.. ప్రధానాంశాలు: సెంట్రల్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 484 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు Central Bank of India Recruitment 2023 : ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India).. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్- దేశ […]Read More
AP AHD AHA Hall Ticket 2023 : ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి డిసెంబరు 31వ తేదీన నియామక పరీక్ష నిర్వహించనున్నారు. AP AHD AHA Hall Ticket 2023 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసగా గుడ్ న్యూస్ చెబుతున్న విషయం తెలిసిందే. పశుసంవర్థక శాఖలో 1896 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా సచివాలయాలకు అనుబంధంగా వైఎస్ఆర్ రైతు […]Read More
TREIRB Telangana Teacher Results 2023 : తెలంగాణలో గురుకుల ఉద్యోగ నియామక ప్రక్రియలో కొంత కదలిక కనిపిస్తోంది. టీఆర్ఈఐఆర్బీ త్వరలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. TREIRB Gurukulam Results 2023 : తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొంత కదలిక వచ్చింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (TREIRB).. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు వేసింది . 9210 […]Read More
TREIRB Telangana Teacher Results 2023 : తెలంగాణలో గురుకుల ఉద్యోగ నియామక ప్రక్రియలో కొంత కదలిక కనిపిస్తోంది. టీఆర్ఈఐఆర్బీ త్వరలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. TREIRB Gurukulam Results 2023 : తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొంత కదలిక వచ్చింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (TREIRB).. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు వేసింది . 9210 […]Read More
APPSC Jobs : ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రధానాంశాలు: ఏపీ పీసీబీ జాబ్ రిక్రూట్మెంట్ 2023 21 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల జనవరి 30వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం Pollution Control Board – Assistant Environmental Engineer : ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (AP Pollution Control Board)లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలోనే డాక్టర్లు వైద్య పరీక్షలతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి స్వల్ప జ్వరమే ఉందని.. తీవ్రమైతే హాస్పిటల్కు తరలించేందుకు అధికారులు […]Read More
తెలంగాణ గవర్నర్ తమిళిసై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి ఆమె బరిలోకి దిగేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నారట. ఇవాళ ఢిల్లీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. షెడ్యూ్ల్ కంటే ముందే ఎన్నికలు రావొచ్చేనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని పార్టీల నేతలు గ్రౌండ్ వర్క్ స్టార్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ […]Read More
పారిశుధ్య పనుల్లో జీపీ కార్మికుల పాత్ర కీలకం.. అయినా వారి బతుకులు మాత్రం దుర్భరం.. చాలీచాలని వేతనాలతో సిబ్బంది సతమతమవుతున్నారు. భవిష్యత్లో వేతనం పెరుగుతుందనే కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు గ్రామంలోని డ్రెయినేజీ, వీధులు శుభ్రం చేయడం, ఇంటి పన్నులు, నల్లా పన్నులు వసూలు చేయడం, వీధిలైట్లు, గ్రామ ప్రజలకు నీటిని అందించడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, అధికారులు చెప్పిన పనులు చేయడంలో వారు నిత్యం బిజీగా ఉంటారు. అయినప్పటికీ […]Read More
మార్కాపురం వన్టౌన్, డిసెంబరు 25: క్రిస్మస్ పర్వదినాన్ని సోమవారం మార్కాపురంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. ఏబీఎం టౌన్ చర్చ్, నగర్ చర్చ్, పాలెం చర్చ్, ఆర్సీఎం చర్చ్లతో పాటు వివిధ చర్చీలలో సంఘ కాపరులు సందేశమిచ్చారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమన్నారు. త్రిపురాంతకం : మండలంలోని అన్నిగ్రామాల్లో క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పండుగను పురస్కరించుకొని ఆదివారం రాత్రి నుండే అన్ని చర్చీలను విద్యుత్ దీపాలతో అలంకరించి […]Read More