మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మీరు కుటుంబ విషయాలపై పూర్తి ఆసక్తిని కొనసాగించాల్సి ఉంటుంది. మీ పనిని చేయడానికి తొందరపడతారు. ఈ కారణంగా మీరు తప్పులు చేస్తారు. మీ కుటుంబంలో అతిథి రాక ఆనందాన్ని పెంచుతుంది. మీ కుటుంబ సభ్యులు బిజీగా కనిపిస్తారు. మీ బంధువుల మధ్య గౌరవం పెరుగుతుంది. ఈరోజు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు పేదలకు […]Read More
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి మంచి మనస్సు చాటారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి రూ.3 లక్షల సాయం చేశారు. ఇంకా హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్టైలే వేరు. ఆయన ఏం మాట్లాడినా.. ఏం చేసినా ప్రత్యేకమే. పాలిటిక్స్ పై మాత్రమే కాకుండా.. గత కొన్నేళ్లుగా ఆయన సేవా కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. […]Read More
ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య రూపుదిద్దుకుంటున్నాడు. ఈ విగ్రహం నిర్మాణ పనులు సోమవారం( ఆగస్ట్ 25)న కళ్లు దిద్దడంతో పూర్తి అయ్యాయి. గణేష్ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య […]Read More
ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ ఛార్జ్షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలంటూ వాన్పిక్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ ఛార్జ్షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలంటూ వాన్పిక్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో సీబీఐ వాన్పిక్ పేరును తన […]Read More
మహబూబాబాద్ లోయూరియా కోసం..అజ్మీరా లక్య అనే వృద్ధ రైతు క్యూ లైన్లో నిలబడి, సొమ్మసిల్లి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది. Breaking News : గత కొన్ని రోజులుగా తెలంగాణలో రైతన్నలు యూరియా కొరతను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వర్షాలు పడుతోన్న వేళ అన్నదాతలు యూరియా కోసం అన్ని పనులను వదిలేసి పీఏసీఎస్ […]Read More
Mukesh Ambani: ముఖేష్ అంబానీ.. ఈయన గురించి తెలియని వారంటూ ఉండరేమో. ప్రపంచ ధనవంతుల జాబితాల్లో ఉన్నారు. ఈ వ్యాపారం ప్రపంచ స్థాయిలో విస్తరించి ఉంది. ముఖేష్ అంబానీ రోజు వారి సంపాదన ఎంతో తెలిస్తే బిత్తర పోవాల్సిందే. ముఖేష్ అంబానీ భారతదేశంలోనే కాకుండా ఆసియాలో అత్యంత ధనవంతుడు.. Mukesh Ambani: ముఖేష్ అంబానీ సంపాదన ఎంతో తెలుసా? నిమిషానికి సెకనుకు ఎంత సంపాదిస్తారు? సమాధానం చదివితే మీరు షాక్ ముఖేష్ అంబానీ భారతదేశంలోనే కాదు ఆసియాలోనే […]Read More
Hyderabad Richest People: గత కొన్ని దశాబ్దాలుగా బిజినెస్ రంగంలో వేగంగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు ఒక బిజినెస్ హబ్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భాగ్యనగరం ప్రత్యేకించి.. Hyderabad Richest People: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ధనవంతులున్నారు. అలాగే మన దేశంలో కూడా చాలా మంది ధనవంతులున్నారు. వారి వ్యాపారంతో దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే ఇక్కడ కూడా ధనవంతులు […]Read More
హైదరాబాద్ మహీంద్ర కాలేజీలో డ్రగ్స్ గబ్బు లేచింది…! పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థులు… మత్తుకు చిత్తవుతున్నారు. మంచి భవిష్యత్ ఉన్నవాళ్లు డ్రగ్ అడిక్ట్గా తయారవుతున్నారు. కొంపల్లి డ్రగ్స్ కేసులో కూపీ లాగితే డొంక కదులుతోంది. మహీంద్ర వర్సిటీ కేసులో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు షాక్కు గురిచేస్తున్నాయి. మత్తుగాళ్ల తుక్కురేగ్గొడతాం…! గ్రాము దొరికినా గుండు పగలగొడతాం…! డ్రగ్స్ సప్లై చేశారో చచ్చారే అంటూ యమా దూకుడు మీదున్న అధికారులు… మరో ముఠా గుట్టురట్టుచేశారు. అయితే ఇప్పుడు అరెస్టైన వాళ్లు మామూలోళ్లు […]Read More
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫై చేసిన అన్ని గ్రామ పంచాయతీల్లోని ఫోటో ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని పంచాయతీ అధికారులను ఆదేశించింది. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా తయారీ ప్రచురణ కోసం షెడ్యూల్ సైతం విడుదల చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం […]Read More
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. రెండు, మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో.. హైదరాబాద్, ఆగస్ట్ 27: వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాలలో ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తీరాల సమీపంలో మంగళవారం (ఆగస్ట్ 26) అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తువరకు ఉపరితల […]Read More