కాళేశ్వరంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. కేసీఆర్ను వన్ టు వన్ విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. పలు కీలక వివరాలను అడిగి తెలుసుకుంది. మధ్యాహ్నం 12గంటలకు మొదలైన కేసీఆర్ విచారణ.. 50 నిమిషాల పాటు కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్కు కమిషన్ పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. కేసీఆర్ను వన్ టు వన్ విచారించిన జస్టిస్ పీసీ […]Read More
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పిప్పళ్లను సూపర్ ఫుడ్గా పేర్కొంటారు.. ఆయుర్వేదంలో పిప్పళ్లను అనేక రోగాలకు దివ్యౌషధంగా ఉపయోగిస్తుంటారు. అస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిపై పిప్పలి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది కఫం, శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ సుగంధ ద్రవ్యాలు దాగి ఉన్నాయి.. అలాంటి ఒక ఔషధ నిధి పిప్పలి (పిప్పళ్లు).. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించడంలో ప్రయోజనకరంగా ఉండే అద్భుతమైన […]Read More
మీరు టీ, బెర్రీలు, డార్క్ చాక్లెట్, యాపిల్స్ ఇష్టపడతారా? అయితే మీకో శుభవార్త! ఈ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. తాజాగా జరిగిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా, కేవలం ఎక్కువ మొత్తంలో తీసుకోవడం కంటే, రకరకాల ఫ్లేవనాయిడ్లు ఉండే ఆహారాలను తినడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. టీ, బెర్రీలు, డార్క్ చాక్లెట్, యాపిల్స్ వంటి ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉన్న […]Read More
గంజి అప్లై చేసుకుంటే జుట్టు పొడిబారకుండా ఉంటుంది. జుట్టు చిక్కులు పడకుండా మృదువుగా ఉండేందుకు రైస్ వాటర్ ఉపయోగపడుతుంది. జుట్టు మృదువుగా మారడంతో ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు. రైస్ మీ జుట్టుకు కండీషనర్లా కూడా పనిచేస్తుంది. ఇది జుట్టును ఆరోగ్యాన్ని కాపాడి మృదువుగా మారుస్తుంది. అన్నం వండిన తరువాత వచ్చే గంజితో అనేక లాభాలున్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రైస్ వాటర్ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి, జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. […]Read More
భారతీయుల వంట ఇల్లే ఔషదాల గని. మనం వంట కోసం ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు చక్కెర నియంత్రణ, జ్ఞాపకశక్తి పెరుగుదల, ఉబ్బర సమస్యని నివారించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి, పరిశోధన ప్రకారం సుగంధ ద్రవ్యాలు మన వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. కూరగాయల రుచిని పెంచే సుగంధ ద్రవ్యాలు మన ఆరోగ్యానికి ఒక వరం లాంటివి. వీటిలోని ఆయుర్వేద, ఔషధ గుణాలు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కనుక జూన్ 10న […]Read More
పుట్టగొడుగులు, చికెన్ రెండూ ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఆహార పదార్దాలే.. ఈ రెండిటిని కలిపి రకరకాల రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. చికెన్ పుట్టగొడుగుల సాస్, పుట్టగొడుగుల చికెన్ మీట్బాల్స్, పుట్టగొడుగుల చికెన్ కర్రీ, పుట్టగొడుగుల చికెన్ ఫ్రైడ్ రైస్ వంటి టేస్టీ టేస్టీ కూరలు చెసుకోవచ్చు. ఈ రోజు నాన్ వెజ్ రెసిపీస్ లో భాగంగా మష్రూమ్స్ చికెన్ మసాలా కర్రీ తయారీ తెలుసుకుందాం.. కెన్, లేదా పుట్ట గొడుగులతో రోజూ ఇదేనా అంటూ ఇంట్లో […]Read More
మీరు గుడికి వెల్లప్పుడు లేదా ఏదైన పూజ పూజ చేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకొనే ఉంటారు. అయితే నుదిటిపై ధరించే బొట్టు కేవలం మతపరమైన లేదా సాంస్కృతిక చిహ్నం మాత్రమే కాదు, దీనికి శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి కనుబొమ్మల మధ్య ప్రాంతం బొట్టు పెట్టుకొంటే ప్రయోజనాలు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం.. ఒక మనిషి మంచిగా రెడీ అయి బయటకు వెళ్లిప్పుడు చాల మంది చూస్తుంటారు. దీంతో వారికీ నరదిష్టి తగులుతుంది. గుండ్రంగా బొట్టు పెట్టుకొంటే ఇది జరగదు. దీంతో నరదిష్టి […]Read More
బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. అయితే చాలా మంది ఆ పండు తిన్న తర్వాత దాని విత్తనాలను పనికిరానివిగా భావించి పడేస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం.. ఈ విత్తనాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బొప్పాయి విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సంబంధించిన అనేక సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. జీర్ణ సమస్యలకు మంచి పరిష్కారం.. బొప్పాయి విత్తనాలు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. అధిక గ్యాస్, […]Read More
తెలుగింటి ఆడబడుచులు జరుపుకునే ఘనమైన పండగ బోనాలు పండగ. ఆషాడం మాసం వస్తుందంటే చాలు తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందడి మొదలవుతుంది. వర్షాకాలం ప్రారంభంలో ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా.. ప్రజలు సుఖ శాంతులతో జీవించాలంటూ అమ్మవారిని వేడుకుంటూ బోనం సమర్పించే పండగ. గోల్కొండ కోటలో అమ్మవారికి బోనాలు సమర్పించడంతో మొదలయ్యే ఈ వేడుకలు ఆషాడం మాసంలోని ఆదివారం అంగరంరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ వేడుకల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. మరికొన్ని […]Read More
దివ్వెల మాధురి గారి పెద్ద కుమార్తె వాణి గారి ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఈ వేడుకలో సందడి చేశారు. భారీ స్టేజ్, అద్భుతమైన డెకరేషన్స్, అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుక శ్రీకాకుళం హైదరాబాద్ ప్రముఖులతో సందడిగా సాగింది. దివ్వెల మాధురి పెద్ద కుమార్తె వాణి ఫంక్షన్ హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ ఫంక్షన్ లో MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి […]Read More