SRTC: ఆర్టీసీ అధికారులు పందెం కోడి పుంజును వేలం వేయనున్నారు. అదేంటి.. బస్సులు నడపాల్సిన ఆర్టీసీ పందెం కోళ్లను ఎందుకు వేలం వేస్తుంది అనే డౌట్ వస్తోందా. కొన్ని రోజులుగా TSRTC: కరీంనగర్ ఆర్టీసీ 2 డిపో అధికారులు.. ఒక ప్రకటన విడుదల చేశారు. అదేదో బస్సుల గురించో లేక బస్ రూట్ల గురించో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే శుక్రవారం మధ్యాహ్నం డిపో ఆవరణలో కోడి పుంజు వేలం వేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ఇది విన్న […]Read More
Simple Sweet: పిల్లలకు స్నాక్స్గా ప్రతిరోజూ ఒక బెల్లం సున్నుండను తినిపిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. సున్నుండల రెసిపీ (Pixabay) Simple Sweet: పూర్వం జంక్ ఫుడ్ ఏది ఉండేది కాదు, ఇంట్లోనే తయారు చేసిన సున్నుండలు, అరిసెలు, జంతికలు వంటి వాటిని పిల్లలకు స్నాక్స్ గా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సాయంత్రమైతే స్నాక్స్ గా ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, బర్గర్లు, పిజ్జాలు ఇచ్చే వారి సంఖ్య పెరిగిపోయింది. వాటిని తినిపించడం వల్ల పిల్లలకు అనారోగ్యాన్ని […]Read More
Telangana High Court News: కొత్త హైకోర్టు నిర్మాణం కోసం 100 ఎకరాల భూమిని కేటాయించింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు Telangana High Court News: కొత్త హైకోర్టు నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… కొత్త హైకోర్టు నిర్మాణం కోసం 100 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం జీవోను జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట్ , […]Read More
IRCTC Hyderabad Gujarat Tour : హైదరాబాద్ నుంచి గుజరాత్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్సీటీసీ టూరిజం. ఇందులో అహ్మదాబాద్, ద్వారకా, రాజ్ కోట్, సోమ్నాథ్, వడోదరతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. జనవరి 17వ తేదీ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. గుజరాత్ టూర్ ప్యాకేజీ IRCTC Hyderabad Gujarat Tour Package : అతి తక్కువ ధరలోనే వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ […]Read More
TSRTC Sankranti Special Buses : సంక్రాంతి పండగ వేళ ప్రత్యేక బస్సులను నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. 4,484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. జనవరి 6 నుంచి వీటిని ఆపరేట్ చేయనున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ సంక్రాంతి బస్సులు Telangana State Road Transport Corporation: ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్అర్టిసి ) శుభవార్త తెలిపింది.సంక్రాంతి పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ప్రయాణికుల కోసం […]Read More
SCR Sankranti Special Trains: ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు SCR Sankranti Special Trains: సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా… తాజాగా మరికొన్ని రైళ్లను ప్రకటించింది. ట్రెండింగ్ వార్తలు తిరుపతి – సికింద్రాబాద్ మధ్య […]Read More
Praja Palana Application Form Updates : తెలంగాణ వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా… కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీ హామీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే ఇందుకోసం కావాల్సిన పత్రాలతో పాటు వివరాలను తెలుసుకోండి… ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా… ఆరు పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, యువ వికాసం పథకాలున్నాయి. ప్రతి పథకానికి వేర్వేరుగా […]Read More
TS Govt Praja Palana Applications : ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తులు కోటికి పైగా దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రజా పాలన దరఖాస్తులు TS Govt Praja Palana Applications : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమం ఇవాళ్టితో ముగియనుంది. అభయహస్తం పేరిట పలు పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తోంది ప్రభుత్వం. […]Read More
YCP MLA Kapu Ramachandra Reddy: వైసీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. పార్టీని వీడుతున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి ప్రకటించారు. కాపు రామచంద్రారెడ్డి (ఫైల్ ఫొటో) YCP MLA Kapu Ramachandra Reddy: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మార్పుల పేరుతో అధికార వైసీపీ భారీ కసరత్తు చేస్తుండగా… పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు శుక్రవారం […]Read More
Kesineni Nani Latest News: కేశినేని నాని కీలక ప్రకటన చేశారు. ఎంపీ పదవితో పాటు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని అందిస్తానని పేర్కొన్నారు. Kesineni Nani Latest News: విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ కు […]Read More