Jagananna Asara: ఏపీలో నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రారంభించనున్నారు నేడు ఆసరా పథకంనిధులు విడుదల Jagananna Asara: ముఖ్యమంత్రి జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు వీక్షించేలా అన్ని రైతుభరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు […]Read More
Medaram Jatara: మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు ఉపక్రమించింది. మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు Medaram Jatara: లక్షలాది మంది భక్తులతో జనసంద్రమయ్యే జాతర మేడారం. ఫిబ్రవరి 21 నుంచి మొదలుకానున్న ఈ మహాజాతరకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. జాతర జరిగే నాలుగు రోజులపాటు మేడారం కుగ్రామం కాస్త మహానగరాన్ని తలపిస్తుంటుంది. ఇంత పెద్ద ఎత్తున జనం తరలివచ్చే జాతరలో […]Read More
Fresher jobs in Hyderabad : ఏప్రిల్ 2న హైదరాబాద్- కూకట్పల్లిలో జరుగనున్న ఈ జాబ్ మేళాలో 100 కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీల్లో 10,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రధానాంశాలు: హైదరాబాద్లో భారీ జాబ్మేళా హాజరుకానున్న 100 కంపెనీలు 10వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు Hyderabad : హైదరాబాద్లోని నిరుద్యోగులకు గుడ్న్యూస్. కూకట్ పల్లి (Kukatpally) ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 2వ […]Read More
దేశమంతా రామనామ స్మరణతో మారుమోగిపోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే.. ఎక్కడ చూసిన బాల రాముని ఫొటోలే దర్శనమిస్తున్నాయి. కాగా.. ఇలాంటి సమయంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఓ ట్వీట్ చర్చకు తెరలేపింది. “రామ్ కే నామ్” అనే డాక్యుమెంటరీ ప్రదర్శిస్తోన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయటంతో.. అసదుద్దీన్ ట్వీట్టర్ వేదికగా పోలీసులకు ప్రశ్నించారు. దీంతో.. అసలు వివాదం చెలరేగింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వేళ దేశమంతా దేశమంతా రామ నామం స్మరిస్తోంది. […]Read More
పురాతన కాలంలో డబ్బు, బంగారాన్ని దొంగలు ఎత్తుకుపోకుండా.. కుండల్లో, బిందెల్లో పెట్టి భూమిలో పాతిపెట్టేవారు. అదేనండి.. అప్పుడప్పుడు భూమి తవ్వుతుంటే లంకె బిందెలు దొరికాయంటారు చూడండి అవి అవే. అలా.. ఈ కాలంలోనూ ఓ అవ్వ తన డబ్బును భూమిలో దాచి పెట్టుకుంది. అయితే.. మళ్లీ వెతికినప్పుడు దొరకకపోవటంతో.. లబోదిబోమంటూ పోలీసులకు ఆశ్రయించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. Mahabubabad: కిరాణా దుకాణం నడుపుకుంటూ.. వచ్చిన పైసలను కడుపుగట్టుకుని.. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బును దొంగలపాలు […]Read More
Trolling on Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్.షర్మిల బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే ఆమెపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు దాడి మొదలైంది. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ Trolling on Sharmila: పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల అలా బాధ్యతలు స్వీకరించారో లేదో ఆమెపై పెద్ద ఎత్తున సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలైంది. వైఎస్.షర్మిల పేరును రకరకాలుగా మారుస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. తొలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జగన్ […]Read More
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు పెళ్లి చేసుకోవడంపై గతంలో పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దాయాది దేశం పాక్ జాతీయుడిని సానియా వివాహం చేసుకోవడంపై పలు హిందూ సంఘాలు, పలువురు భారతీయులు మండిపడ్డారు. అయితే, ఈ జంట విడిపోయారని, విడాకులు కూడా తీసుకున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా తాను రెండో పెళ్లి చేసుకున్న ఫొటోలను షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో […]Read More
కాంగ్రెస్ పాతకాపులు జనసేన వైపు చూస్తున్నారా ? రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులుగా పోటీచేయబోతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు రోజుల్లో ఇద్దరు సీనియర్ నేతలు వల్లభనేని బాలశౌరి, కొణతాల రామకృష్ణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. బహుశా వీళ్ళిద్దరు రాబోయే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీచేయవచ్చు. విషయం ఏమిటంటే బాలశౌరి ఇపుడు మచిలీపట్నం వైసీపీ ఎంపీ. అయితే వైసీపీలోకి రాకముందు కాంగ్రెస్ లో కూడా ఎంపీగా చేశారు. దివంగత ముఖ్యమంత్రి […]Read More
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీకి సెగ తగులుతోంది. ఇదేదో రాజధాని అమరా వతి అనుకూల వర్గం నుంచి ఎదురవుతున్న సెగ కాదు. సొంత పార్టీలో సొంత నేతల నుంచే వస్తున్న అసమ్మతి. సిట్టింగు ఎమ్మెల్యేలపై ఒకటి రెండు చోట్ల… కొత్తగా ప్రకటించిన అభ్యర్థులపై మరోచోట.. ఇలా.. పార్టీలో అసమ్మతి భారీ ఎత్తున కొనసాగుతుండడం గమనార్హం. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు కు టికెట్ ఇవ్వొద్దంటూ.. సొంత నేతలే వ్యతిరేకిస్తున్నారు. “గత ఎన్నికల్లో జెండా భుజాన […]Read More
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలను ఎవరు నడిపిస్తున్నారు? ఎన్నికలకు ముందు ఆమెను నడిపించేవారు ఎవరు? అన్న అంశాలపై క్లారిటీ వచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తుడు.. ఆయనతో అవినాభావ సంబంధాలు ఉన్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావే ఇప్పుడు కూడా ఆప్తుడిగా మారుతున్నారనేది స్పష్టమైంది. ఆ ఆత్మే.. ఈ షర్మిలను నడిపిస్తోందని, నడిపిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఏపీ బాధ్యతలను షర్మిలకు అప్పగించినా.. కీలక నేతలు ఆమెకు అండగా నిలబడతారనే అంశం […]Read More