AP Arogyasri: ఆంధ్రప్రదేశలో జనవరి 25 నుంచి ఆరోగ్య శ్రీ సేవల్ని నిలిపివేయాలని నెట్వర్క్ ఆస్పత్రులు నిర్ణయించాయి. ప్రభుత్వం హామీ ఇచ్చి నెలరోజులైనా నిధులు విడుదల కాకపోవడంతో సేవల్ని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆస్పత్రుల హెచ్చరికల AP Arogyasri: ఏపీలో నేటి నుంచి నెట్వర్క్ ఆస్పత్రల్లో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని ఆసుపత్రులు నిర్ణయించాయి. బుధవారం రాత్రి ప్రభుత్వానికి ఆసుపత్రుల యాజమాన్య సంఘం సమాచారం ఇచ్చింది. డిసెంబర్ నెలలో నోటీసులు ఇచ్చి 29వ తేదీ […]Read More
Hyderabad Crime : హాస్టళ్లలో ల్యాప్ టాప్ లు చోరీ, యాప్ లో విక్రయాలు- ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్ Hyderabad Crime : హైదరాబాద్ లోని పలు హాస్టల్స్ లో ల్యాప్ టాప్ల చోరీలకు పాల్పడుతున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి, మరో నిందితుడ్ని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. ల్యాప్ టాప్ దొంగలు అరెస్టు Hyderabad Crime : హైదరాబాద్ లో నగరంలోని పలు హాస్టల్స్ లో ల్యాప్ టాప్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను దుండిగల్ […]Read More
Warangal News : గ్రేటర్ వరంగల్ పరిధిలో పన్ను వసూళ్లపై అధికారులు దృష్టిపెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఇంకా సగం పన్నులు కూడా వసూలు కాకపోవడంతో.. బడా బకాయిదారుల లిస్ట్ రెడీ చేస్తున్నారు అధికారులు. మొండి బకాయిదారుల షాపులు సీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. షాపు సీజ్ చేస్తున్న అధికారులు Warangal News : గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్యాక్స్ వసూళ్లపై బల్దియా ఫోకస్ పెట్టింది. ఇంకో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఇంతవరకు సగం […]Read More
తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలపై జన్ మత్ సర్వే సంస్ధ తన జోస్యాన్ని రిలిజ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లాగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కంటిన్యు అవుతుందని చెప్పింది. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటి స్ధానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రెడీ అవుతున్నాయి. ప్రతిపార్టీ దేనికదే ప్రత్యేక వ్యూహాన్ని రెడీ చేసుకుంటున్నాయి. తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో తక్కువలో తక్కువ 15 సీట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నది. అందుకు తగ్గట్లే […]Read More
బాధ్యతలు తీసుకోగానే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో మంగళవారం నుండి పర్యటనలు మొదలుపెట్టారు. 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. ఈ మేరకు ఆమె షెడ్యూల్ కూడా ఇప్పటికే అన్నీ జిల్లాలోని ముఖ్యనేతలు, క్యాడర్ కు అందాయి. దాని ప్రకారమే మంగళవారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉత్థానం మండలంలోని కిడ్నీ బాధితులతో పాటు పొందూరు చేనేత కార్మికులతోను […]Read More
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని పరిణామమనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు కత్తులు నూరుకున్న కాంగ్రెస్, బీఆర్ ఎస్ నాయకులు ఒకే చోట చేరడం.. అందునా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పోయి పోయి.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం.. ఎవరూ ఊహించి కూడా ఉండరు. కానీ, నిజంగానే జరిగింది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తాజాగా సీఎం రేవంత్రెడ్డితో […]Read More
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల.. వైసీపీపై విజృంభిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా విమర్శల శరాలు సంధిస్తున్నారు. మంగళవారం జిల్లాల పర్యటనలు ప్రారంభించిన షర్మిల.. శ్రీకాకుళంలో తన పర్యటనను ఆర్టీసీ బస్సు నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ కీలక నాయకుడు, తన సొంత చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు సంధించారు. అదేసమయంలో అభివృద్ధి సవాళ్లు సంధించారు. పోలవరం నుంచి ప్రాజెక్టుల వరకు, రహదారుల నుంచి మెట్రో రైళ్ల వరకు ఇలా.. అనేక అంశాల్లో అభివృద్ది […]Read More
Capsicum Pulao Recipe: క్యాప్సికంతో టేస్టీ పులావ్ ను చేసుకోవచ్చు. దీన్ని చేయడం కూడా చాలా సులువు. క్యాప్సికం పులావ్ రెసిపీ (hebbarskitchen) Capsicum Pulao Recipe: క్యాప్సికం అనగానే నూడిల్స్ పై చల్లే సలాడే అనుకుంటారు. నిజానికి క్యాప్సికంతో చేసే పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాప్సికంతో నోరూరించేలా పులావ్ చేయొచ్చు. ఇది నార్త్ ఇండియన్ రెసిపీ. అక్కడ దీన్ని ఇష్టంగా తింటారు. మనకు కూడా […]Read More
Bhoochakra Gadda Benefits : రాముడు వనవాసంలో ఉన్నప్పుడు భూచక్ర గడ్డను తిన్నాడని చెబుతుంటారు. అయితే దీని ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భూచక్ర గడ్డ ప్రయోజనాలు భూచక్ర గడ్డ గురించి వినే ఉంటారు. దీనిని మాగడ్డ అని కూడా అంటారు. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు ఇది కూడా తిన్నారని అంటుంటారు. ఈ దుంపతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు, దుంపలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అనేక పండ్లు, కూరగాయలు, దుంపలు మీ ఆహారంలో […]Read More
Anganwadis Calloff: ఏపీ ప్రభుత్వంతో అంగన్ వాడీ సంఘాలు జరిపిన చర్చలు సోమవారం రాత్రి కొలిక్కి వచ్చాయి. అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నేడు ఆసరా పథకంనిధులు విడుదల Anganwadis Calloff: ఏపీలో 42రోజులుగా సాగుతున్న అంగన్వాడీల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ట్రెండింగ్ వార్తలు JAGANANNA ASARA: అనంతపురంలో నేడు ఆసరా నిధులు విడుదల చేయనున్న సిఎం జగన్ […]Read More