Malla Reddy on Party Changing: మల్కాజిగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అవటం సర్వసాధారణమైపోయింది. ఆయన సాధారణంగా అన్న మాట కూడా.. వైరల్ అయిపోయి ట్రెండింగ్ అవుతోంది. అట్లుంటది మరి మల్లన్నతోని. తాజాగా.. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని వెళ్లిపోతున్న మల్లారెడ్డిని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. తనదైన స్టైల్లో చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Malla Reddy Counter To Reporter: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, […]Read More
Chicken Liver Fry: చికెన్ లివర్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చికెన్ లివర్ వేపుడు రెసిపీ (Cookd/youtube) Chicken Liver Fry: చికెన్ లివర్ ను వారానికి ఒక్కసారైనా తినడం వల్ల మన శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు అందుతాయి. చికెన్ లివర్ తినడం వల్ల అందులో ఉండే పోషకాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మెదడు పనితీరును మారుస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి చికెన్ లివర్ తినడం […]Read More
Sania Mirza: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సానియా మీర్జాతో అతడికి విడాకులు అయ్యాయా అనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. దీంతో ఈ విషయంపై సానియా సోదరి ఆనమ్ మీర్జా క్లారిటీ ఇచ్చారు. షోయబ్ మాలిక్, సానియా మీర్జా (Photo: X (Twitter)) Sania Mirza: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో సానియా మీర్జా విడాకుల అంశంపై ఆమె సోదరి ఆనమ్ మీర్జా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా నేడు […]Read More
Drumstick fish Pulusu: చేపల పులుసు కాస్త డిఫరెంట్ గా మునక్కాయలతో కలిపి చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మునక్కాడ చేపల పులుసు రెసిపీ (malaysianchinesekitchen) Drumstick fish Pulusu: మునక్కాయ కూరకు అభిమానులు ఎక్కువ. అలాగే చేపల పులుసుకు కూడా ఫ్యాన్స్ ఎక్కువే. ఇక మునక్కాయ, చేపలు కలిపి చేస్తే ఆ రుచి మాములుగా ఉండదు. ఆ కమ్మని పులుసును వేడివేడి అన్నంలో వేసుకుని తింటే… తినే కొద్దీ మరింతగా తినాలనిపిస్తుంది. మునక్కాయ చేపల పులుసును […]Read More
Curd Dosa: మెత్తని పెరుగు దోశెలు ఇలా చేశారంటే కొబ్బరి చట్నీతో అదిరిపోతాయి Curd Dosa: పెరుగు దోశెలను పుల్లట్లు అని కూడా పిలుస్తారు. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పుల్లట్లు రెసిపీ (pixabay) Curd Dosa: రోడ్ల పక్కన బల్లమీద పుల్లట్లు అమ్ముతూ ఉంటారు. ఆవంటే ఎంతో మందికి ఇష్టం. వాటిని అక్కడే కొనుక్కొని తినక్కర్లేదు, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది పెరుగుతో చేసే దోశలు కాస్త పులుపుగా ఉంటాయి. కాబట్టి కొబ్బరి చట్నీతో తింటే […]Read More
Republic Day 2024: నాలుగు గంటల పాటు సాగే గణతంత్ర దినోత్సవ పరేడ్… దీని ఖర్చు ఎంతో తెలిస్తే అవాక్కవుతారు Republic Day 2024: మనదేశంలో గణతంత్ర దినోత్సవం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. దీనికోసం కోట్ల రూపాయలను ఖర్చు పెడతారు. రిపబ్లిక్ డే 2024 (pixabay) Republic Day 2024: ప్రతి ఏడాది జనవరి 26 వస్తే న్యూఢిల్లీలోని రాజపథ్ లో సాయుధ బలగాలు పరేడ్ నిర్వహిస్తాయి. ఈ పరేడ్ చూసేందుకు ఎంతోమంది ఇక్కడికి విచ్చేస్తారు. 76వ గణతంత్ర […]Read More
Ysrcp Sitting Mla: నా మద్దతు కావాలంటే కప్పం కట్టాల్సిందే.. ఇంచార్జికి షాక్ ఇచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే Ysrcp Sitting Mla: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీలో భారీ ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చీటీ చినిగిపోయిన ఓ ఎమ్మెల్యే.. కొత్త అభ్యర్థికి తన మద్దతు కావాలంటే భారీగా కప్పం కట్టాలని డిమాండ్ చేస్తున్నాడట. కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న మాణిక్కం ఠాగూర్ saYsrcp Sitting Mla: అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల […]Read More
Ap Congress: ఎన్నికల్లో గెలుపొటములతో సంబంధం లేకుండా ఏపీ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత పదేళ్లలో లేని విధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న మాణిక్కం ఠాగూర్ Ap Congress: ఏపీ కాంగ్రెస్లో కోలాహలం నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఏపీ కాంగ్రెస్లో ఇటీవల కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. షర్మిలకు పిసిసి పగ్గాలు అప్పగించిన తర్వాత కాంగ్రెస్కు […]Read More
AP Grama Ward Sachivalayam : ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి పేదలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రామ, వార్డు సచివాలయం AP Grama Ward Sachivalayam : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ […]Read More
YSRCP SIDDHAM: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా “సిద్ధం” పేరుతో నాలుగు భారీ బహిరంగ సభల నిర్వహిస్తోంది. సిద్ధం పేరుతో వైఎస్సార్సీపీ కొత్త కాంపెయిన్ YSRCP SIDDHAM: ఏపీలో ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ పేరుతో నాలుగు అతి భారీ క్యాడర్ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలి సమావేశాన్ని జనవరి 27వ తేదీన భీమిలిలో నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. […]Read More