ఆమె పేరు సరిత. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాలో పుట్టి పెరిగారు. రాష్ట్రంలోని TGSRTCలో ఉద్యోగం సంపాదించి తొలి మహిళా బస్డ్రైవర్గా చరిత్ర సృష్టించారు. మొదటిరోజు MGBS నుంచి మిర్యాలగూడ వరకు నాన్ స్టాప్ బస్ నడిపారు. ఆమె పేరు సరిత. మారుమూల తండాలో పుట్టి పెరిగారు. రాష్ట్రంలోని TGSRTCలో ఉద్యోగం సంపాదించి.. తొలి మహిళా బస్ డ్రైవర్గా చరిత్ర సృష్టించారు. మొదటి రోజు హైదరాబాద్లోని MGBS నుంచి మిర్యాలగూడ వరకు నాన్ […]Read More
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం 241 మంది ప్రాణాలను బలితీసుకుంది. సాంకేతిక లోపం, నిర్లక్ష్యం లేదా సైబర్ దాడి వంటి అనేక కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. విమానం టేకాఫ్ సమయంలోని వేగం, ఫ్లాప్ల స్థితి, ఇంజిన్ థ్రస్ట్, ల్యాండింగ్ గేర్ వంటి అంశాలు కీలకం. సైబర్ దాడి అంశం కూడా విచారణలో ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని.. కాదు కాదు మొత్తం ప్రపంచాన్ని బాధలో ముంచేసింది. ఈ ప్రమాదంలో 241 మంది […]Read More
భారతీయులకు బంగారం కొనడం అంటే అమితమైన ఇష్టం. దీంతో ఎటువంటి సందర్భం వచ్చినా సరే శక్తి కొలది బంగారం లేదా వెండి కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. అంతగా బంగారం, వెండి లోహాలు మన జీవితాలతో ముడిపడిపోయాయి. బంగారం నగలు అలంకారానికి మాత్రమేకాదు.. ఆర్ధిక భరోసాగా కూడా భావిస్తారు. గత కొంత కాలంగా పసిడిని మంచి పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. దీంతో పసిడి, వెండి లోహాలకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు […]Read More
దివ్వెల మాధురి గారి పెద్ద కుమార్తె వాణి గారి ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఈ వేడుకలో సందడి చేశారు. భారీ స్టేజ్, అద్భుతమైన డెకరేషన్స్, అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుక శ్రీకాకుళం హైదరాబాద్ ప్రముఖులతో సందడిగా సాగింది. దివ్వెల మాధురి పెద్ద కుమార్తె వాణి ఫంక్షన్ హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ ఫంక్షన్ లో MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి […]Read More
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొణిదెల గ్రామానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీని నేరవేర్చుకున్నారు. ఇటీవల ఆ గ్రామ అభివృద్ధి కోసం రూ.50లక్షలు ప్రకటించిన ఆయన తాజాగా అందుకు సంబంధించిన చెక్కును నంద్యాల జిల్లా కలెక్టర్కు అందజేశారు. కొణిదెల గ్రామాభివృద్ధికి ఈ నిధులను వినియోగించాలని సూచించారు. నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటిపేరుతో ఉన్న కొణిదెల గ్రామం ఆంధ్రప్రదేశ్లో ఉంది. నంద్యాల […]Read More
Senior journalist VV Krishnam Raju Arrest: సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం (జూన్ 11) రాత్రి గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ రాజధాని అమరావతి విషయంలో మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యానించారనే అభియోగాలతో.. అమరావతి, జూన్ 12: మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. […]Read More
ఆధునిక జీవనశైలి పెరిగే కొద్దీ అపార్ట్మెంట్లపై ఆకర్షణ కూడా అంతే వేగంగా పెరిగిపోతోంది. ప్రతి కుటుంబం తమ కలలింటి కోసం వేచి చూస్తోంది. కానీ ఆ కలలు నిజం కావాలంటే, ఒక చిన్న కానీ కీలకమైన విషయాన్ని తప్పకుండా గమనించాల్సిన అవసరం ఉంది. అదే ఏంటంటే, మీకు ఆసక్తిగా ఉన్న ఫ్లాట్ లేదా ఆధునిక జీవనశైలి పెరిగే కొద్దీ అపార్ట్మెంట్లపై ఆకర్షణ కూడా అంతే వేగంగా పెరిగిపోతోంది. ప్రతి కుటుంబం తమ కలలింటి కోసం వేచి చూస్తోంది. […]Read More
ప్రస్తుత కాలంలో ఎక్కడైనా పది రూపాయలు దొరికితే ఠక్కున జేబులో వేసుకునే మనుషులు ఉన్న ఈ రోజుల్లో రోడ్డుపై బంగారం, వెండి, డబ్బుల కట్టలతో దొరికిన ఓ బ్యాగ్ను పోలీస్ స్టేషన్లో ఇచ్చి మానవత్వం చాటుకున్నారు ముగ్గురు యువకులు. అందరిలా డబ్బులు కనిపించిన వెంటనే తీసుకొని పారిపోకుండా పీఎస్లో అప్పగించిన వారి నిజాయితిని పోలీసులు మెచ్చుకున్నారు. ఇంతకు ఆ యువకులు ఎవరు.. ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకుందా పదండి. ప్రస్తుత కాలంలో ఎక్కడైనా పది రూపాయలు దొరికితే […]Read More
టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన మంగ్లీ బర్త్ డే వేడుకల్లో భారీగా గంజాయి, విదేశీ మద్యం పట్టుబడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో భారీగా విదేశీ మద్యం, గంజాయి పట్టుబడడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి […]Read More
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాలో చేసిన చిట్చాట్లో కేసీఆర్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్లోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువులని ఆయన విమర్శించారు. ఇవాళ కాళేశ్వరంపై కేసీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పారని..తాను కూడా రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరంపై అన్ని అంశాలను ప్రజలకు వివరిస్తానని సీఎం రేవంత్ అన్నారు. […]Read More