తెలంగాణలో సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లోనే దాదాపు రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. దసరా నేపథ్యంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి. గాంధీ జయంతి నేపథ్యంలో దసరా నాడు మద్యం షాపులు తెరవలేదు. అయినా అమ్మకాలు మాత్రం ఆగలేదు. మద్యం ప్రియులు […]Read More
Charminar : హైదరాబాద్ నడిబొడ్డున దారుణం..విదేశీ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు..వీడియో వైరల్ చార్మినార్ వద్ద విదేశీ మహిళపై ఓ యువకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న చార్మినార్ వద్ద ఇలాంటి వ్యవహారం జరగడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు Charminar : పోలీసులు ఎన్ని రకాలుగా కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ పోకిరీలకు బుద్ది రావడం లేదు. తెలంగాణ రాజధాని నగరమైన […]Read More
నగరవాసులపై మరో పిడుగు పడనుంది. హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు నేటి (అక్టోబర్ 6) నుంచి పెరగనున్నాయి. కనీస చార్జీపై 50 శాతం టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ అన్ని . హైదరాబాద్, అక్టోబర్ 5: నగరవాసులపై మరో పిడుగు పడనుంది. హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల సిటీ […]Read More
APSRTC Buses Trunks Rent Purpose: విజయనగరం ఆర్టీసీ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డిక్కీలను అద్దెకు ఇవ్వనున్నారు. ఎస్.కోట డిపో పరిధిలో అల్ట్రా డీలక్స్, పల్లెవెలుగు బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పార్శిల్స్, కొరియర్లను రవాణా చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆర్టీసీ కార్గో సేవలు జిల్లాలో వేగంగా విస్తరిస్తున్నాయి.. అందుకే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో డోర్ టూ డోర్ సర్వీసులను కూడా ప్రారంభించనున్నారు. హైలైట్: ఏపీఎస్ఆర్టీసీ వినూత్న […]Read More
Andhra Pradesh Daily Working Hours Increase: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీలలో పని గంటలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకు 8 గంటల నుండి 10 గంటలకు పని గంటలు పెంచుతూ శాసనసభ బిల్లును ఆమోదించింది. అయితే వారానికి 48 గంటల పని విధానంలో మార్పు లేదు. మహిళలు రాత్రిపూట పనిచేయడానికి అనుమతిస్తూ, రవాణా, భద్రత సంస్థలదే బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓవర్ టైం పరిమితిని కూడా పెంచారు. ఆంధ్రప్రదేశ్ […]Read More
వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది. వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది. వంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంది. పలు రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చెక్ పెట్టొచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వంకాయ తినటం […]Read More
ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని కవిత ఆకాంక్షించారు. BIG BREAKING: ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయకుండా ఓటింగ్ కు దూరం ఉండాలని నిర్ణయించుకుంది. అయితే అందుకు భిన్నంగా తెలంగాణ […]Read More
బతుకమ్మ పండుగకు ముందుగానే మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ‘అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో చేనేత చీరల పంపిణీ చేయనుంది. బతుకమ్మ పండుగ(Bathukamma Festival) కు ముందుగానే మహిళలకు రేవంత్(Revanth Reddy) సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ‘అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో చేనేత చీరల పంపిణీ చేయనుంది. గత ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక […]Read More
గణేష్ నవరాత్రులు ముగిశాయి. దీంతో హైదరాబాద్ లో నాన్ వెజ్ షాపులు కళకళలాడుతున్నాయి. మాంసం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు. చికెన్ ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ, మటన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. గణేష్ నవరాత్రులు ముగిశాయి. దీంతో హైదరాబాద్ లో నాన్ వెజ్ షాపులు కళకళలాడుతున్నాయి. మాంసం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు. చికెన్ ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ, మటన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దాదాపుగా పది రోజుల పాటుగా నాన్ వెజ్ వినియోగం […]Read More
తెలంగాణలో కుండపోత వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హైలైట్: తెలంగాణలో కుండపోత వానలు నేడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు తెలంగాణ స్కూల్ హాలీడేస్(ఫోటోలు- Samayam Telugu) తెలంగాణలో ఈ నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని […]Read More