వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, శిల్పా రవి, హఫీజ్ ఖాన్, అబ్బయ్య చౌదరి తదితరులు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, శిల్పా రవి, హఫీజ్ ఖాన్ తదితరులు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరంతా గత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి […]Read More
తాజాగా హైదరాబాద్ నగరవాసులు ఉలిక్కిపడేలా చేసే కల్తీ బాగోతం బయటపడింది.1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును అధికారులు బోయినపల్లి లో సీజ్ చేశారు. ఈ కేటుగాళ్లు దీనిని అంతటిని నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తుండడం గమనార్హం. హైదరాబాద్ నగర వాసులు ఉలిక్కిపడే ఘటన మరొకగొ వెలుగులోకి వచ్చింది. జంట నగరాల్లో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో లొట్టలేసుకుంటూ తినే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలిస్తే వామ్మో ఇంత కాలం మనం తింటుంది…అల్లం పేస్టునా..లేక […]Read More
రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పిస్తోంది. కొత్తగా కుటుంబంలోకి పేర్లు చేర్చుకోవడానికి, ఉన్న పేర్లు తొలగించడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. తెలంగాణ రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశం కల్పిస్తోంది. అలాగే కుటుంబంలోకి కొత్తగా పేర్లు చేర్చుకోవడానికి, ఉన్న పేర్లు తొలగించడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. గత కొన్నేళ్ల నుంచి తెలంగాణలో రేషన్ కార్డులు మంజూరు […]Read More
కార్తీకమాసంలో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తింటారు. ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. కార్తీకమాసం వ్రతాలు చేసే వారికి ఈ రెసిపీ ఎంతో ఉపయోగపడుతుంది. కార్తీకమాసం వచ్చిందంటే వ్రతాలు, ఉపవాసాలు మొదలవుతాయి. ఆ నెలంతా నాన్ వెజ్ మానేసేవారు, ఉల్లిపాయ, వెల్లుల్లి వాడని వారు ఎంతో మంది. ఉల్లి, వెల్లుల్లి వాడకుండా ఈ నెలంతా సాత్విక ఆహారం తీసుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని చెబతారు. ఆహారం రుచిని […]Read More
AP: జగన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. బెయిల్ పై బయట ఉన్న జగన్ ను తిరిగి జైలుకు పంపేందుకు పవన్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పవన్ అమిత్ షాతో సమావేశం అయ్యారని వార్తలు వస్తున్నాయి. జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదా..? ఆయన బెయిల్ రద్దుకు ప్రయత్నం జరుగుతోందా..? సీబీఐ కేసుల్లో విచారణ వేగవంతం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందా..? అమిత్షాతో పవన్ భేటీ వెనుక కారణం ఇదేనా..? […]Read More
పోసాని కృష్ణ మురళికి షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే పోసాని కృష్ణ మురళి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు ఈసారి షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ […]Read More
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘పీఎం ఇంటర్న్షిఫ్ ప్రోగ్రామ్’ కొత్త స్కీమ్ను ప్రకటించింది. దీనికి సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున సంవత్సరానికి రూ.60,000 స్టైఫండ్ అందించనున్నారు. డిసెంబర్ నుంచి ఇంటర్న్షిప్లు ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్లో ‘పీఎం ఇంటర్న్షిఫ్ ప్రోగ్రామ్’ కొత్త స్కీమ్ను ప్రకటించింది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో ఈ ‘పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్’కు […]Read More
పబ్లిక్ పరీక్షల సమయంలో కొందరు విద్యార్థులు చీటింగ్ చేస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని ఒడిశా ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురానుంది. పబ్లిక్ పరీక్షల్లో ఎవరైనా విద్యార్థులు చీటింగ్ చేస్తూ దొరికినట్లయితే లేదా ఏవైనా అవకతవకలకు పాల్పడినట్లయితే మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీంతో పాటు రూ.10 లక్ష వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన బిల్లుకి ఒడిశా ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. రాబోయే శీతాకాల సమావేశాల్లో దీన్ని […]Read More
ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పింఛన్ల మంజూరు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల బకాయిలు ఒకేసారి అందించడంతో పాటుగా.. స్పౌస్ పింఛన్లు డిసెంబర్ నుంచి అమల్లోకి తీసుకు వస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్ లబ్ధిదారుల్లో 3 లక్షల మంది అనర్హులుండగా.. కొత్తగా 2లక్షల మంది అర్హులు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. శాసనసభ సమావేశాల్లో నాలుగో రోజు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ […]Read More
ఓ వైపు కేటీఆర్ అరెస్ట్ వార్తలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న KCR ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావును విచారించేందుకు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అతి త్వరలోనే వీరికి సమన్లు పంపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు పీసీ ఘోష్ కమిషన్ సమన్లు పంపించనుందా? అనంతరం వీరిని విచారించనుందా? ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఈ […]Read More