అల్లు అర్జున్ ‘పుష్ప’సినిమాపై సీతక్క మరోసారి ఫైర్ అయ్యారు. హక్కులు కాపాడే పోలీస్, లాయర్ జీరో.. స్మగ్లింగ్ చేసే వాడు హీరో ఎలా అవుతాడు? అంటూ ఘాటు విమర్శలు చేశారు. యువతను తప్పుదారి పట్టించే సినిమాకు ఎలా అవార్డ్స్ ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాపై మంత్రి సీతక్క మరోసారి ఫైర్ అయ్యారు. ఈ స్మగ్లర్ స్టోరీ చూసి ఇద్దరు నేరస్థులుగా తయారయ్యారని, సమాజాన్ని, యువతను తప్పుదారి పట్టించే సినిమాకు ఎలా అవార్డ్స్ […]Read More
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి ఉత్తమ్ గుడ్న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. రేషన్ కార్డులతో పాటుగా.. సన్న బియ్యం కూడా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయంలోనూ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దీంతో కుటుంబాలు వేరు పడిన వారు, పెళ్లిళ్లు చేసుకున్నవారు రేషన్ కార్డుల కోసం ఆశగా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం […]Read More
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో మరో కీచర్ టీచర్ రెచ్చిపోయాడు. నాలుగో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అశ్లీల చిత్రాలు, వీడియోలు చూపించాడు. విషయం తల్లిదండ్రులకు తెలవడంతో అతడికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేటి బాలలను రేపటి పౌరులుగా.. ఉన్నత శిఖరాలను అందుకోవాలని చెప్పడం పోయి వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా కొందరు ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్నారు. […]Read More
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇకపై బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఆయన నిర్ణయంతో టాలీవుడ్ పెద్దలు తలలు పట్టుకుంటుంటే సినిమా ఎగ్జిబీటర్లు మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. సంధ్య థియేటర్ ఘటనతో టాలీవుడ్ కు పెద్ద దెబ్బె పడింది. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు […]Read More
అల్లు అర్జున్పై ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ‘అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు చేసుకునే నీ కంటే సోనూ సూద్ నయం. సమంత, మంచులక్ష్మి ఎంతో ఆదర్శంగా ఉంటారు. తమిళ నటులకున్న సామాజిక సృహ మీకు ఎందుకు లేదు’ అంటూ మండిపడ్డారు. అల్లు అర్జున్పై మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సమాజాన్ని చెడగొట్టే సినిమాలు తీస్తూ జనాల ప్రాణాలను బలితీసుకుంటున్నారని మండిపడ్డారు. బూతు సినిమాలు తీసి […]Read More
ఏపీ ఆర్టీసీ అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు. అదనంగా 2వేల బస్సులు, 11,500 మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుతూ వస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని త్వరలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. […]Read More
విమర్శలు, ఆరోపణలతో పంటి కింద రాయిలా మారిన చెల్లి షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలు YCPలో చేరేలా జగన్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఆయనే స్వయంగా ఆయా నేతలతో చర్చలు జరుపుతున్నట్లు చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో దారుణ ఓటమితో ఇబ్బందులు పడుతున్న జగన్ ను.. వలసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు టీడీపీ గూటికి చేరిపోయారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, […]Read More
కాంగ్రెస్ వాళ్లు సర్కార్ నడుపుతలేరు సర్కస్ నడుపుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫార్ములా వన్ ఈ-కార్ రేస్పై చర్చ పెట్టడానికి దమ్ములేక రేవంత్ పారిపోతున్నాడని మండిపడ్డారు. రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటలవరకు రేవంత్ పత్తాలు ఆడుతాడంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు సర్కార్ నడుపుతలేరు సర్కస్ నడుపుతున్నారని కేటీఆర్ అన్నారు. ఫార్ములా వన్ ఈ-కార్ రేస్పై చర్చ పెట్టడానికి దమ్ములేక రేవంత్ పారిపోతున్నాడని మండిపడ్డారు. రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటలవరకు […]Read More
ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అర్వింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో నిందితులుగా ఏసీబీ పేర్కొంది. 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అర్వింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో నిందితులుగా ఏసీబీ […]Read More
మోహన్ బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఆరోపణలు చేశాడు. MBUలో విష్ణు, అతని సహచరుడు వినయ్ కలిసి దోపిడీలు చేయడం ద్వారా అక్కడ చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని, వారికి అండగా నిలిచినందుకు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. Manchu Manoj: మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు నటుడు మంచు మనోజ్. తనపై మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మీద మనోజ్ స్పందించారు. తనకు రక్షణగా నిలవాలని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం […]Read More