కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం గూడూరు గ్రామంలో ఓ రైతు పొలంలో అరుదైన జంబో పుట్టగొడుగు బయటపడింది. ఈ పుట్టగొడుగు ఏకంగా 1.3 కేజీల బరువు తూగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణ పుట్టగొడుగులకు భిన్నంగా, ఇది భారీ ఆకారంలో ఉంది. వెజిటేబుల్ ప్రియులకు నాన్ వెజ్ రుచిని ఇచ్చే వెజిటేబుల్ వంటకాలలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది పుట్టగొడుగులు.. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, ఫిష్ ఎంత ఇష్టంగా తింటారో వెజిటేబుల్ ప్రియులు పుట్టగొడుగులను […]Read More
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాలో చేసిన చిట్చాట్లో కేసీఆర్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్లోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువులని ఆయన విమర్శించారు. ఇవాళ కాళేశ్వరంపై కేసీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పారని..తాను కూడా రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరంపై అన్ని అంశాలను ప్రజలకు వివరిస్తానని సీఎం రేవంత్ అన్నారు. సీఎం […]Read More
సాధారణంగా పల్లెల్లో బడి ఈడు పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వ టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి బడిబాట కార్యక్రమంలో అతిథిగా ప్రజాప్రతినిధి పాల్గొన్నారు. ఆయన రాకతో చిన్నారులంతా బడిబాట పట్టారు. ఆయన ఉపాధ్యాయుడిగా మారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులు లేక మూతపడ్డ స్కూళ్లను తెరిపించారు. సాధారణంగా పల్లెల్లో బడి ఈడు పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వ టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి బడిబాట కార్యక్రమంలో అతిథిగా ప్రజాప్రతినిధి పాల్గొన్నారు. ఆయన రాకతో చిన్నారులంతా […]Read More
కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్పు, NDSA రిపోర్ట్, మేడిగడ్డ కుంగుబాటు, నిధుల ఖర్చుపై కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్ని్ంచింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత రావడం ఒక్కరోజు హడావుడి కాదిది. గులాబీ దళపతికి నోటీసులు అందిన దగ్గర నుంచి ఇదే చర్చ.. ఇదే రచ్చ..! ఆయనొస్తారా? రారా..? వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? కొన్నాళ్లుగా తెలుగు రాజకీయాల్లో ఇదే దుమారం నడుస్తోంది. వీటన్నింటికీ […]Read More
ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సోమవారం ఉదయం10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ గతంలో ఒకసారి విచారించింది. ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మరోసారి ఏసీబీ నోటీసులు […]Read More
పచ్చదనం, పరిశుభ్రతతోనే ఆరోగ్యమైన జీవనాన్ని సాగించవచ్చు. లేకపోతే అనారోగ్యం మారిన పడడం ఖాయం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఎమ్మెల్యే పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఆయన ఇంకేం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి జిల్లా వాణిజ్య కేంద్రంగా పేరు ఉంది. రైస్ ఇండస్ట్రీస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మిర్యాలగూడ పట్టణంలో ఆసియా ఖండంలోనే అత్యధికంగా […]Read More
ఏపీ ప్రజలకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో అందజేస్తామని అన్నారు. పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేలు మొత్తం 7 వేల రూపాయలను ఈ నెల 21న తొలివిడతలో జమ చేస్తామన్నారు ఏపీ ప్రజలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు. అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో అందజేస్తామని అన్నారు. అందులో కేంద్ర, […]Read More
రాదు – తల్లికి వందనం గైడ్లైన్స్ ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. దాని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. రైస్ కార్డు తప్పనిసరి. ఫోర్ వీలర్ ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రాదు. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. 75శాతం హాజరు ఉండాలి. Talliki Vandanam Guidelines మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10,000 మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12,000 మించకూడదు. కుటుంబంలో […]Read More
ఏపీ రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సాగుతున్న ఆందోళనలు మరింత ఉదృతమవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు. Amaravati: ఏపీ రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సాగుతున్న ఆందోళనలు మరింత ఉదృతమవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రైతులు మరోసారి ఆందోళన […]Read More
ఏపీలోని డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. జూన్ 20, 21న పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు ఏపీలోని డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. జూన్ 20, 21న పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలు, పరీక్ష […]Read More