కార్పోరేట్ కంపెనీలలో లేఆఫ్ లు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగలకు బిగ్ షాకిచ్చింది. వచ్చే వారంలో ఏకంగా 14వేల మందిని తొలిగించనుంది. కార్పోరేట్ కంపెనీలలో లేఆఫ్ లు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ(Ecommerce Company) అమెజాన్(Amazon Layoffs) తమ ఉద్యోగలకు బిగ్ షాకిచ్చింది. వచ్చే వారంలో ఏకంగా 14వేల మందిని తొలిగించనుంది. కంపెనీలోని అంతర్గత బ్యూరోక్రసీని తగ్గించి, పనితీరును మెరుగుపరచడంలో భాగంగా మొత్తం 30 వేల మంది […]Read More
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను (38)కు సున్నిపెంటకు చెందిన ఝాన్సికి 17ఏళ్ల క్రితం వివాహమైంది. కాగా తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా తమ్ముడి సాయంతో భర్తను కళ్లలో కారం కొట్టి ఓ భార్య పొడిచి చంపింది. Crime News: భార్యల అక్రమ సంబంధాలు భర్తల ప్రాణాల మీదకు వస్తున్నాయి. ఇతరులతో ఉన్న వివాహేతర సంబంధాలు భర్తలకు తెలియడంతో కట్టుకున్నవారిని కనికరం లేకుండా ఖతం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఇలాంటి […]Read More
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి సంచలనంగా మారింది. నిన్నటికి నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావుకు నోటీసులు జారీచేసి విచారించిన సిట్ ఈ రోజు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు(telangana phone tapping) మరోసారి సంచలనంగా మారింది. నిన్నటికి నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) కు నోటీసులు జారీచేసి విచారించిన సిట్ ఈ రోజు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) కు […]Read More
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని యువత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేథపై విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక కోర్సును రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Young AI for All)కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని యువత కోసం కేంద్ర ప్రభుత్వం(central-government-scheme) కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేథపై విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక కోర్సును రూపొందించింది. ‘యువ ఏఐ ఫర్ ఆల్’ పేరిట ఈ కోర్సును […]Read More
ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది. హమీద్పూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి రోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది. హమీద్పూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి రోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. దీంతో విసిగిపోయిన అతని భార్య సోని, ఒకరోజు అతడిని మడత మంచానికి గట్టిగా కట్టేసింది. అంతటితో ఆగకుండా అతడిని కొడుతూ […]Read More
రంగారెడ్డి జిల్లా జాయింట్ రిజిస్ట్రార్ కె. మధుసూదన్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. తాము జరిపిన సోదాల్లో రూ. 7.83 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు లభ్యమైనట్లు ఏసీపీ తెలిపింది. ఆయనకు మద్యం వ్యాపారంలో పెట్టుబడులు, షెల్ కంపెనీలు, పలు ప్రాంతాల్లో ఇళ్లు, భూములు, ఫార్మ్ హౌస్, అగ్జరీ వాహనాలు వంటి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించింది. హైలైట్: జాయింట్ రిజిస్ట్రార్ అక్రమాస్తులు రూ. కోట్లలో ప్రాపర్టీలు విస్తుపోయే […]Read More
తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు రవాణా శాఖ ఊరటనిస్తూ షోరూమ్లలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇకపై ద్విచక్ర వాహనాలు, కార్ల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనం కొన్న చోటే డీలర్ ఆన్లైన్లో ఇన్వాయిస్, ఇన్సూరెన్స్ మరియు ఇతర పత్రాలను అప్లోడ్ చేస్తారు. అధికారులు వీటిని పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. శాశ్వత రిజిస్ట్రేషన్ కార్డు (RC) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా యజమాని ఇంటికి చేరుతుంది. అయితే.. ఈ సౌకర్యం […]Read More
2025తో పోలిస్తే ఈ ఏడాది 12 నుంచి 15 శాతం టెక్ ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉందని వర్క్ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా తెలిపింది. దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. గత కొంతకాలంగా టెక్ రంగంలో లేఆఫ్లు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏఐ రాకతో ఖర్చులు తగ్గించుకోవడం కోసం బడా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం టెక్ రంగంలో నియామకాలు పెరగనున్నాయి. 2025తో పోలిస్తే ఈ […]Read More
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే దిశగా ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ దావోస్లో వెల్లడించారు. ప్రస్తుతం పిల్లలు సోషల్ మీడియాకు బానిసలవుతుండటం, సైబర్ బుల్లీయింగ్ వంటి ప్రమాదాల బారిన పడుతుండటంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల మానసిక ఆరోగ్యం, సేఫ్టీ కాపాడేందుకు 16 ఏళ్లలోపు వారికి […]Read More
సనాతన ధర్మంలో సూర్యారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మాఘ మాసంలో వచ్చే ‘రథ సప్తమి’ని సూర్య జయంతిగా జరుపుకుంటాం. ఈ రోజున సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణం వైపు పయనిస్తాడు. ఈ సంవత్సరం జనవరి 25న జరుపుకోనున్న ఈ పర్వదినాన చేసే దానధర్మాలు నూటికి నూరు రెట్లు పుణ్యాన్ని ఇస్తాయని భక్తుల నమ్మకం. సూర్య కిరణాలు భూమిపై ప్రత్యేక శక్తిని ప్రసరింపజేసే ఈ కాలంలో, మన రాశికి అనుగుణంగా కొన్ని వస్తువులను దానం చేయడం […]Read More