మేడారం జాతరలో కోవా బన్ అమ్ముతున్న ఓ వ్యాపారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. కోవా బన్లో కల్తీ జరుగుతోందంటూ ఆ వీడియోలో ఆరోపణలు చేశారు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మరి దానిపై ఆ వ్యాపారి అసలు ఏం అన్నాడంటే.? ఈ స్టోరీలో తెలుసుకుందామా.. Kova Bun: మేడారంలో ఆ రాత్రి ఏం జరిగింది.? కోవా బన్ వ్యాపారి మాటలు వింటే అసలు కన్నీళ్లు ఆగవు అతడి పేరు […]Read More
ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడిని కొంతమంది ఆగంతకులు బెదిరించిన ఘటన.. విజయవాడలోని పటమట ప్రాంతంలో చోటుచేసుకుంది. యారంవారి వీధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో బాలుడు ఒక్కడే ఉన్న సమయంలో నలుగురు దుండుగులు ఇంట్లోకి ప్రవేశించారు. బాలుడి మెడపై కత్తిని ఉంచి అతని తండ్రి ఫోన్ నంబర్ చెప్పాలని ప్రశ్నించారు. అయితే ఈలోపే చుట్టుపక్కలవారు గమనించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Vijayawada news బాలుడి […]Read More
Bhongir Municipality Voters Gifts Returned: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినా సరే.. కొన్ని ఘటనలు విచిత్రంగా ఉన్నాయి. యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వరూపరాణి పోటీచేశారు. ఆమె ఓడిపోవడంతో.. తమకు ఓటు వేయలేదన్న కోపంతో ఆమె అనుచరులు తమ ఇళ్లపై దాడులు చేశారంటూ ఇళ్లపై దాడులు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారంతా ఎన్నికల సమయంలో పంపిణీ చేసిన బహుమతుల్ని తీసుకొచ్చి వెనక్కు ఇచ్చేశారు. […]Read More
Telangana Municipal Election Results and Winners 2026 LIVE Updates in Telugu: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు విడదుల అవుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ దూకుడు చూపిస్తుంది. మరికొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కల్వకుంట్ల కవితకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. Telangana Election Results and Winners 2026 LIVE: కొత్తగూడెంలో ఉత్కంఠ.. కేటీఆర్ ఆఫర్కు సీపీఐ ఓకే అంటుందా..? Telangana Municipal Poll […]Read More
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ లభించినప్పటికీ మరో పీటీ వారెంట్ జారీ కావడం సంచలనంగా మారింది. సత్తెనపల్లి పోలీసులు ఆయనపై గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో ఈ వారెంట్ వేయడం గమనార్హం. దీంతో ఆయన విడుదలపై ఉత్కంఠ నెలకొంది. Ambati Rambabu : మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Ambati Rambabu arrest news) కు బెయిల్ లభించినప్పటికీ మరో పీటీ వారెంట్ జారీ కావడం సంచలనంగా మారింది. సత్తెనపల్లి పోలీసులు […]Read More
KTR : మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం : కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీల్లో 2500 పైగా స్థానాలను గెలుచుకోగలుగుతున్నామన్నారు. తమవాళ్లు చాలాచోట్ల వీరోచిత పోరాటం చేశారన్నారు. KTR : తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఈ రోజు తెలంగాణ […]Read More
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు.. రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంపూర్ణ ఆమోదమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి.. ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇక ఈ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ విజయం అంకితమని పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ […]Read More
‘నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్టుగా సీఎం అవుతా..’ రేవంత్కు MLA హెచ్చరిక మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి ఇవ్వాలని అన్నారు. లేదంటే తాను డైరెక్టుగా సీఎం అవుతానంటూ.. కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డిలను పరోక్షంగా హెచ్చరించారు. తనకు ఆ సత్తా ఉందని.. పదవి ముఖ్యం కాదంటూనే మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అదిష్ఠానాన్ని కోరుతున్నారు. హైలైట్: నాకు మంత్రి పదవి […]Read More
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సామాన్యులు సత్తా చాటారు. అప్పటి వరకు రాజకీయం అంటే తెలియని వాళ్లు ఎన్నికల బరిలో నిలిచి గెలుపు రుచి చూశారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో స్వీపర్గా పని చేసిన మహిళ.. అదే మున్సిపాలిటీలో నేడు కౌన్సిలర్గా అడుగుపెడుతున్నారు. ఇక ఆసిఫాబాద్లో బజ్జీల బండి నడిపే ఓ చిరు వ్యాపారి కౌన్సిలర్గా విజయం సాధించారు. హైలైట్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు విజేతలుగా సామాన్యులు తొలిసారిగా కౌన్సిలర్లుగా విజయం municipal elections తెలంగాణ మున్సిపల్ […]Read More
Andariki Illu Scheme: సొంత ఇల్లు లేని పేద ప్రజలకు ఇంటి స్థలం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకం ప్రకటించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం కేటాయిస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఇతర పథకాల ద్వారా ఇంటి స్థలాలు పొంది, వివిధ కారణాల వల్ల ఇల్లు నిర్మించుకోని వారు […]Read More