Andhra Pradesh Ration Distribution Toor Dal: ఏపీలో నేటి నుంచి ప్రభుత్వం రేషన్ను పంపిణీ చేయనుంది. అయితే ఈ నెల కూడా కష్టమే అంటున్నారు. ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నారు.. కందిపప్పు సరఫరా మే నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. గతంలోనూ కందిపప్పు సరఫరా అంతకంతకూ తక్కువైంది.. ప్రభుత్వం మే నెలనుంచి కందిపప్పు సరఫరా చేస్తామని చెబుతున్నారు. రేషన్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్నవారికి ఈ నెల […]Read More
బెట్టింగ్ యాప్ల కేసు విచారణ..ఇప్పటివరకూ ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటున్నారు పోలీసులు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ దందాను ఉపేక్షించేలేదన్న సీఎం ఆదేశాలతో.. దూకుడు పెంచే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి… బెట్టింగ్ యాప్లపై మరింత సీరియస్గా దృష్టిపెట్టింది..తెలంగాణ ప్రభుత్వం. యాప్ నిర్వాహకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. బెట్టింగ్ యాప్లపై కఠినంగా ఉంటామని ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించారు..సీఎం రేవంత్రెడ్డి. […]Read More
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో ఈసారి రోజుకో చిత్రం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే నకిరేకల్, మంచిర్యాల జిల్లాలలో పరీక్ష పేపర్ల మార్పుతో పాటు విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన మరో టైపు. దీంతో తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో ఈసారి రోజుకో చిత్రం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే నకిరేకల్, […]Read More
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. చివరి పరీక్ష అయిన సోషల్ స్టడీస్ పేపర్ను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం (మార్చి 28) ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు విద్యార్థులతోపాటు పరీక్షల నిర్వహణలో పాలుపంచుకుంటున్న సిబ్బందికి. అమరావతి, మార్చి 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 17 నుంచి ఈ […]Read More
పోలవరం ప్రాజెక్ట్. ఎంతెంత దూరం అంటే.. దశాబ్దాల దూరం అన్న సమాధానం వచ్చేది. కానీ ఇప్పుడు ఎంతో దూరంలో లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిధుల ఇబ్బంది లేదు.. చిన్న టెక్నికల్ ఇష్యూస్ తప్ప. నిర్వాసితులకు భయం లేదు. పునరావాసాలు పక్కా అంటున్నారు ఏపీ సీఎం. పోలవరం ప్రాజెక్ట్. ఎంతెంత దూరం అంటే.. దశాబ్దాల దూరం అన్న సమాధానం వచ్చేది. కానీ ఇప్పుడు ఎంతో దూరంలో లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిధుల ఇబ్బంది […]Read More
సైబర్ క్రైమ్. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. డిజిటల్ పేమెంట్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా కేటుగాళ్లు మన బ్యాంక్ ఖాతాలకు కన్నం వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో మరో స్కామ్ వెలుగుచూసింది. రోజుకో కొత్త రకం క్రైమ్. సైబర్ నేరగాళ్ల ఆలోచనలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఒక అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే.. మరో కొత్త క్రొయేటివ్ థాట్తో దూసుకొస్తున్నారు […]Read More
కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. ఆయనపై క్రిమినల్ […]Read More
మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేతికి సైలైన్ తోనే ప్రజాదర్బార్ నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఖరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బంది పడుతారని అనారోగ్యంతోనే ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఈ రోజు తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన ఓ చేతికి సైలైన్ పెట్టుకుని.. మరో చేస్తో ప్రజల నుంచి […]Read More
బెట్టింగ్ యాప్ కేసులో శ్యామల విచారణ ముగిసింది. మూడు గంటలకు పైగా శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్ లు, బెట్టింగ్లకు పాల్పడటం తప్పేనని ఒప్పుకుంది. అయితే దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని, సమంజసం కాదని శ్యామల చెప్పింది. BIG BREAKING: బెట్టింగ్ యాప్ కేసులో శ్యామల విచారణ ముగిసింది. మూడు గంటలకు పైగా శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. అయితే దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని, సమంజసం కాదని శ్యామల చెప్పింది. బెట్టింగ్ యాప్ లు, బెట్టింగ్లకు పాల్పడటం […]Read More
నేటి నుంచే ఐపీఎల్ 2025 మొదలవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్లేయర్లు ఫుల్ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నారు. ఈరోజు మొదటి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. మిగతా అన్ని టోర్నమెంట్లూ ఒకఎత్తు. ఐపీఎల్ ఒక్కటీ ఒక ఎత్తు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అన్ని దేశాల ప్లేయర్లు కలపి ఆడే ఈ టోర్నీలో […]Read More