దేశంలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు హైదరాబాద్ వరకు విస్తరించబోతుంది. దేశంలోని పలు కీలక నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న ప్రాజెక్టులో భాగంగా.. హైదరాబాద్లోనూ బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో అద్భుతమైన వార్త. నగరానికి తాజాగా మరో గొప్ప అవకాశం వచ్చింది. దేశంలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో హైదరాబాద్ వరకు విస్తరించబోతున్నట్లు సమాచారం. దేశంలోని పలు కీలక నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా.. […]Read More
నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. భరోసా ఇచ్చి బంగారం తీసుకెళ్ళాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తరువాత వాటితో పరారయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడలో దుకాణానికి 10 కోట్ల విలువైన బంగారం ఇవ్వడానికి వెళుతున్న డ్రైవర్ పరారయ్యాడు. ఎన్టీయార్ జిల్లా జగ్గయ్యపేటలో ఓ కారు డ్రైవర్ 7 కిలోల బంగారంతో ఉడాయించాడు. తన యజమాని నగల వ్యాపారి రోడ్డు పక్కన టీ తాగుతుండగా కారుతో సహ పరారయ్యాడు. ఆ తరువాత కారును నందిగామ మునగచెర్ల దగ్గర వదిలి బంగారంతో పారిపోయాడు. […]Read More
జనవరి 11న ఓ ఎస్టీ మహిళపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్పష్టం చేశారు. RTVకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ రోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణకు ఆయన హాజరయ్యారు. […]Read More
అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరం అవుతున్నానని.. ఈ నెల 25న వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని.. కొడాలి నాని పేరుతో ఓ ఫేక్ వార్త వైరల్ అవుతోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో ఇలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఈరోజు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆయన పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పడం హాట్ ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరికొందరు వైసీపీ నేతలు […]Read More
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ ఎగురవేసిన కేసుపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవి కుమార్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఫైబర్ నెట్ అధికారులు ఈ డ్రోన్ ఎగురవేశారని గుర్తించినట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. జనసేన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప్రత్యేక టీమ్ లు అన్ని కోణాల్లో విచారణ జరిపాయి. ఈ ఘటనపై అడిషనల్ […]Read More
ఢిల్లీలో వైసీపీ అడ్రస్ గల్లంతు అయ్యేలా కనిపిస్తోంది. వైసీపీని నామరుపాల్లేకుండా చేసేందుకు బీజేపీతో చంద్రబాబు బిగ్ పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 11మంది రాజ్య సభ సభ్యులకు ప్రస్తుతం 7గురు మిగిలుండగా మిగతావారు కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. YCP: ఢిల్లీలో వైసీపీ అడ్రస్ గల్లంతు అయ్యేలా కనిపిస్తోంది. వైసీపీ అడ్రస్ లేకుండా చేసేందుకు NDA కూటమి పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఏపీలో అమిత్ షా పర్యటన తర్వాత పరిణామాలు ఊహించని రీతిలో మారుతుండగా లోక్సభ, రాజ్యసభలో […]Read More
ప్యారడైజ్ రెస్టారెంట్ రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్రీ బిర్యానీ ఆఫర్ ప్రకటించింది. జనవరి 24 నుంచి 26 వరకు ఉంటుంది. కేవలం రెస్టారెంట్లో కూర్చొని తినేవారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. అది అయినా.. మీ వాట్సాప్ నెంబర్కు ఆఫర్ మెసేజ్ వస్తేనే ఇది వర్తిస్తుంది.Read More
తెలంగాణ రాష్ర్టాన్ని తాము అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతల కడపుమంట తగ్గడం కోసం కేటీఆర్ కు ENO ప్యాకెట్లు పంపిస్తున్నట్లు వెంకట్ తెలిపారు. Balmur Venkat : తెలంగాణ రాష్ర్టాన్ని తాము అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతల కడపుమంట తగ్గడం కోసం వారికి ENO ప్యాకెట్లు పంపిస్తున్నట్లు వెంకట్ […]Read More
ఏపీలో బీజేపీ చీఫ్ మార్పు అంశంపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. దీనిపై తాను కామెంట్ చేయలేనన్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలని అమిత్ షా ఇటీవల తన పర్యటనలో దిశా నిర్దేశం చేశారన్నారు. ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు ఉంటుందా? లేదా? అనేది అధిష్టానం నిర్ణయమని ఎంపీ పురంధేశ్వరి (Purandeswari) స్పష్టం చేశారు. ఈ అంశంపై తాను ఎలాంటి కామెంట్ చేయనన్నారు. RTVతో పురంధేశ్వరి ప్రత్యేకంగా మాట్లాడారు. రాజకీయంగా […]Read More
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది. JanaSena Party Deputy Chief Minister : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశంపై కూటమి పార్టీలైన తెలుగుదేశం(TDP), జనసేన(Janasena) మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదం ముదిరితే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో పొరపొచ్చలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా కొనసాగుతోంది.. దీంతో ఈ వ్యవహారంలో ముందుగానే అలర్ట్ […]Read More