మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేతికి సైలైన్ తోనే ప్రజాదర్బార్ నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఖరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బంది పడుతారని అనారోగ్యంతోనే ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఈ రోజు తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన ఓ చేతికి సైలైన్ పెట్టుకుని.. మరో చేస్తో ప్రజల నుంచి […]Read More
బెట్టింగ్ యాప్ కేసులో శ్యామల విచారణ ముగిసింది. మూడు గంటలకు పైగా శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్ లు, బెట్టింగ్లకు పాల్పడటం తప్పేనని ఒప్పుకుంది. అయితే దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని, సమంజసం కాదని శ్యామల చెప్పింది. BIG BREAKING: బెట్టింగ్ యాప్ కేసులో శ్యామల విచారణ ముగిసింది. మూడు గంటలకు పైగా శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. అయితే దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని, సమంజసం కాదని శ్యామల చెప్పింది. బెట్టింగ్ యాప్ లు, బెట్టింగ్లకు పాల్పడటం […]Read More
నేటి నుంచే ఐపీఎల్ 2025 మొదలవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్లేయర్లు ఫుల్ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నారు. ఈరోజు మొదటి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. మిగతా అన్ని టోర్నమెంట్లూ ఒకఎత్తు. ఐపీఎల్ ఒక్కటీ ఒక ఎత్తు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అన్ని దేశాల ప్లేయర్లు కలపి ఆడే ఈ టోర్నీలో […]Read More
ఎప్పటిలానే కొన్ని ఐపీఎల్ మ్యాచ్ లు హైదరాబాద్ లో కూడా జరగనున్నాయి. ఉప్పల్ లో జరిగే ఈ మ్యాచ్ లకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 2700 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.Read More
కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ ఈ రోజు ఉదయం నుంచి వస్తున్న వార్తలపై ఆయన అనుచరులు సీరియస్ అయ్యారు. గుడివాడలోని ఇంట్లోనే ఉన్నారని వారు తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యంపై ఈ రోజు ఉదయం నుంచి రూమర్లు వచ్చాయి. ఈ రోజు ఉదయం ఇంట్లో పార్టీ నాయకులతో మాట్లాడుతుండగా ఆయన సోఫాలో కుప్ప కూలాడని.. ఆస్పత్రికి తరలించారని […]Read More
సోషల్ మీడియా వచ్చాక ఊహించని వింత వీడియోలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. అలాంటి వైరల్ అయిన వీడియోలను ఓ రేంజ్లో మన కంటపడేస్తుంటారు నెటిజన్లు. అట్లాంటి ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. Viral Video: సోషల్ మీడియా వచ్చాక ఊహించని వింత వీడియోలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. అలాంటి వైరల్ అయిన వీడియోలను ఓ రేంజ్లో మన కంటపడేస్తుంటారు నెటిజన్లు. అట్లాంటి ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట […]Read More
ఖమ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రాంబాబు పండంటి కాపురంలో చిచ్చు పెట్టాడు. ఓకేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన త్రివేణి అనే వివాహితను లోబరుచుకుని కోరికలు తీర్చుకున్నాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న త్రివేణి భర్త నాంగ్రేంద్రబాబుపై దాడికి ప్రయత్నించాడు. రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. Khammam: ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాంబాబు పండంటి కాపురంలో చిచ్చు పెట్టాడు. ఓ కేసు విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతూ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన కుటుంబానికి […]Read More
ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం కావాలి. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. AP News: ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం […]Read More
సుబ్బయ్య గారి హోటల్కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్లో తెలంగాణ టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విజువల్స్ బయటపడ్డాయి. ఆ హోటల్లో పరిశుభ్రత లేదని అధికారులు తెలిపారు. సుబ్బయ్య గారి హోటల్లో భోజనం అంటే మామూలుగా ఉండదు. ఆ హోటల్లో ఫుల్ మీల్స్ ఒక్కటే కాదు హోటల్ కూడా ఫేమస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని బ్రాంచ్లు ఉన్నాయి. తింటే సుబ్బయ్య భోజనమే తినాలి.. అనేంతలా […]Read More
BIG BREAKING: ఏపీలో క్వశ్చన్ పేపర్ లీక్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే పేపర్ లీక్ కావడం సంచలనం రేపుతోంది. కాలేజీ యాజమాన్యమే లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. BREAKING: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే […]Read More