సీజన్ ఏదైనా చికెన్ తినకుండా ఉండలేరు కొందరు. అలాంటి వారి కోసమే చికెన్ లో ఎన్నో వెరైటీ డిషెస్ పుట్టుకొచ్చాయి. అందులో ఎవర్ గ్రీన్ రెసిపీ చికెన్ లాలిపాప్స్. వీటిని సాధారణంగా ఇంట్లో చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కారణం దీని తయారీ విధానం భారీగా ఉంటుందేమోనని.. కానీ ఈ రెసిపీని ఇలా ఓ సారి ట్రై చేస్తే ఎప్పుడైనా ఈజీగా చేసేస్తారు. అకెషన్ ఏదైనా నాన్వెజ్ ప్రియులకు చికెన్ ఉండాల్సిందే. అయితే చికెన్ తో ఎన్నో […]Read More
తప్పుడు సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకుంటే అది గదిని సరిగ్గా చల్లబరచ లేకపోవచ్చు లేదా విద్యుత్ బిల్లు పెరుగుతుంది. అందుకే 1 టన్ను, 1.5 టన్ను AC మధ్య సరైన ఎంపిక చేసుకోవడం ముఖ్యం.గదిని బట్టి ఏసీ కెపాసిటీని ఎంచుకోకపోతే అది చాలా సమస్యలను కలిగిస్తుంది. AC: వేసవి ప్రారంభం కావడంతో ACలు, కూలర్లు, ఫ్యాన్లకు డిమాండ్ పెరుగుతోంది. దేశాన్ని వణికిస్తున్న వేడిగాలుల నుండి తప్పించుకోవడానికి ఇళ్లలో ఏసీలు ఏర్పాటు చేసుకోవడం అనివార్యమైపోయింది. అటువంటి పరిస్థితిలో సరైన ACని […]Read More
ఈ రోజుల్లో అందరూ ఫిట్గా కనిపించాలని కోరుకుంటారు. బరువు తగ్గడం, బొడ్డు కొవ్వును తగ్గించడం చాలా మందికి ఫిట్నెస్ లక్ష్యం. ఈ లక్ష్యం బరువు తగ్గించడమే కాదు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. బరువు తగ్గడానికి రెగ్యులర్ వాకింగ్ బెస్ట్ ఆప్షన్. రోజూ నడవడం వల్ల చాలా కేలరీలు బర్న్ అవుతాయి. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయవచ్చు. ఏ వయసు వారైనా సరే దీన్ని ఈజీగా చేయవచ్చు. […]Read More
Andhra Pradesh Ration Distribution Toor Dal: ఏపీలో నేటి నుంచి ప్రభుత్వం రేషన్ను పంపిణీ చేయనుంది. అయితే ఈ నెల కూడా కష్టమే అంటున్నారు. ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నారు.. కందిపప్పు సరఫరా మే నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. గతంలోనూ కందిపప్పు సరఫరా అంతకంతకూ తక్కువైంది.. ప్రభుత్వం మే నెలనుంచి కందిపప్పు సరఫరా చేస్తామని చెబుతున్నారు. రేషన్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్నవారికి ఈ నెల […]Read More
బెట్టింగ్ యాప్ల కేసు విచారణ..ఇప్పటివరకూ ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటున్నారు పోలీసులు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ దందాను ఉపేక్షించేలేదన్న సీఎం ఆదేశాలతో.. దూకుడు పెంచే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి… బెట్టింగ్ యాప్లపై మరింత సీరియస్గా దృష్టిపెట్టింది..తెలంగాణ ప్రభుత్వం. యాప్ నిర్వాహకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. బెట్టింగ్ యాప్లపై కఠినంగా ఉంటామని ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించారు..సీఎం రేవంత్రెడ్డి. […]Read More
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో ఈసారి రోజుకో చిత్రం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే నకిరేకల్, మంచిర్యాల జిల్లాలలో పరీక్ష పేపర్ల మార్పుతో పాటు విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన మరో టైపు. దీంతో తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో ఈసారి రోజుకో చిత్రం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే నకిరేకల్, […]Read More
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. చివరి పరీక్ష అయిన సోషల్ స్టడీస్ పేపర్ను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం (మార్చి 28) ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు విద్యార్థులతోపాటు పరీక్షల నిర్వహణలో పాలుపంచుకుంటున్న సిబ్బందికి. అమరావతి, మార్చి 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 17 నుంచి ఈ […]Read More
పోలవరం ప్రాజెక్ట్. ఎంతెంత దూరం అంటే.. దశాబ్దాల దూరం అన్న సమాధానం వచ్చేది. కానీ ఇప్పుడు ఎంతో దూరంలో లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిధుల ఇబ్బంది లేదు.. చిన్న టెక్నికల్ ఇష్యూస్ తప్ప. నిర్వాసితులకు భయం లేదు. పునరావాసాలు పక్కా అంటున్నారు ఏపీ సీఎం. పోలవరం ప్రాజెక్ట్. ఎంతెంత దూరం అంటే.. దశాబ్దాల దూరం అన్న సమాధానం వచ్చేది. కానీ ఇప్పుడు ఎంతో దూరంలో లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిధుల ఇబ్బంది […]Read More
సైబర్ క్రైమ్. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. డిజిటల్ పేమెంట్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా కేటుగాళ్లు మన బ్యాంక్ ఖాతాలకు కన్నం వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో మరో స్కామ్ వెలుగుచూసింది. రోజుకో కొత్త రకం క్రైమ్. సైబర్ నేరగాళ్ల ఆలోచనలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఒక అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే.. మరో కొత్త క్రొయేటివ్ థాట్తో దూసుకొస్తున్నారు […]Read More
కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. ఆయనపై క్రిమినల్ […]Read More