మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఆయన తన ప్రస్తుత ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను రాసుకొచ్చారు. నిత్యం తన ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నానన్నారు. మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఆయన తన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను రాసుకొచ్చారు. ఈ మేరకు ఆయన రిలీజ్ చేసిన లేఖలో […]Read More
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తునని వైఎస్ జగన్ అన్నారు. 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని ఫైర్ అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని ఫైర్ […]Read More
వేసవిలో ఏసీ పేలుళ్ల సంఘటనలు భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఏసీని ఎక్కువసేపు నిరంతరం నడపడం వల్ల కంప్రెసర్ ఓవర్ హీట్ అవుతుంది. దీనివల్ల మంటలు చెలరేగే అవకాశాలు పెరుగుతాయి. ACకి ప్రత్యేక పవర్ సాకెట్, సరైన వైరింగ్ను ఉపయోగించాలి AC Blast: మండుతున్న వేసవిలో వేడి విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఇళ్లకు, ఆఫీసులకు ఎయిర్ కండిషనర్లు తప్పనిసరి అయిపోయాయి. కానీ ఇటీవలి కాలంలో ఏసీ పేలుళ్ల సంఘటనలు ప్రజల భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. […]Read More
కూటమికి మేలు చేసేందుకే విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడని జగన్ ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తి చేసే ఆరోపణలకు విలువ ఉండదన్నారు. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి లొంగిపోయాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేదన్నారు విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు లొంగిపోయారని వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ సీటును కూటమికి అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ రోజు జగన్ […]Read More
కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారని ఆరోపణలు వచ్చాయి. పార్టీలో ఆమె అసంతృప్తి వినిపించింది. అయితే కవిత వీటిపై స్పందించక పోవడం కొత్త అనుమానాలకు తెరరేపింది. జైలు నుంచి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఆమె తీరు వేరుగా ఉంది. కేసీఆర్ ఫ్యామిలీలో చీలిక, కేసీఆర్కు కవిత బిగ్ షాక్, కవిత కొత్త పార్టీ ఈ మధ్య ఏ న్యూస్ ఛానల్ చూసినా.. యూట్యూబ్ థబ్నెయిల్ చూసినా ఇదే హెడ్డింగ్. వీటికి ఆజ్యం […]Read More
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. పాకిస్తాన్పై ఆయన తీరును ప్రశ్నిస్తూ ట్వీచ్ చేశారు. పాకిస్తాన్ చెప్పినది ఎందుకు నమ్మారు, ఇండియా ప్రయోజనాలను ట్రంప్ కాళ్ల దగ్గర ఎందుకు పెట్టారు, కెమెరాల ముందే మీ రక్తం మరుగుతోందా అని అడిగారు.Read More
అమ్మ గురించి ఏం చెప్తాం.. ఎంత చెప్పినా తక్కువే.. అమ్మ లేకపోతే జననం లేదు.. గమనము లేదు. అమ్మ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు.. అసలు ఈ సృష్టే లేదు. అమ్మను పూజించు, ప్రేమించు.. హ్యాపీ మదర్స్ డే అమ్మ అమ్మ.. జీవితం అంతా మార్గం చూపే ప్రేమకి, త్యాగానికి ప్రతీక. ఈ లోకంలో ప్రతి ఒక్కరి తొలి గురువు తల్లే. పుట్టిన నాటి నుంచి నడక నేర్పే వరకూ ప్రతి అడుగులో అమ్మ పాలుపంచుకుంటుంది. […]Read More
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.. ఈ మేరకు భారత్ – పాక్ యుద్ధంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహించామన్న ట్రంప్.. వెంటనే కాల్పుల విరమణ పాటించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని వెల్లడించారు. […]Read More
ర్నూలు దగ్గర జాతీయ రహదారిపై ఊహించని ప్రమాదం! భూమి ఒక్కసారిగా కుంగిపోయి భారీ గుంత ఏర్పడటంతో వాహనదారులు ఆందోళన చెందారు. రహదారి పక్కనే ఇలా జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగింది? సొరంగం తవ్వకాలే కారణమా? అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరమ్మతులు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం చదవండి! ఏపీలోని కర్నూలు దగ్గర నేషనల్ హైవేపై ఉన్నట్టుండి భారీ గుంత ఏర్పడింది. గురువారం సాయంత్రం దూపాడు దగ్గర […]Read More
కామారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వివాహిత రేణుక ప్రియుడి కోసం భర్తను చంపేందుకు 15 లక్షల సుపారీ ఇచ్చింది. అదృష్టవశాత్తు భర్త కుమార్ గాయాలతో తప్పించుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విషయం తెలుసుకున్న పోలీసులు భార్యతో సహా ఇతర నిందితులను అరెస్టు చేశారు. s Crime: కామారెడ్డిలో మరో కిరాతక భార్య బాగోతం వెలుగు చూసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను చంపేందుకు ఏకంగా 15 లక్షల సుపారీ ఇచ్చింది. 2 లక్షల అడ్వాన్స్ కూడా ముట్టజెప్పింది. […]Read More