మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం(2025) రాబోతుంది. ఇప్పటికే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం అందరూ రెడీ అవుతన్నారు. ముఖ్యంగా సినీ సెలెబ్రిటీలు అప్పుడే సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. టాలీవుడ్ నుంచి పలువురు హీరో, హీరోయిన్లు ఫారిన్ లో చిల్ అవుతున్నారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా మన అక్కినేని ఫ్యామిలీ నుంచి కొత్త జంట నాగ చైతన్య- శోభిత సైతం న్యూ ఇయర్ […]Read More
టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా మూడో లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ వేరే లెవల్లో పాడారు. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే సంకాంత్రి కానుకగా […]Read More
దిశా పటానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. తలతల మెరిసే బిళ్లలతో సరికొత్తగా డిజైన్ చేయించి దర్శనమిచ్చింది. లైటింగ్ ఫోకస్ ఆమెపై పడగానే ఆ బిళ్లలు మెరవడంతో దిశా అందం మరింత పెరిగింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ని హీటెక్కిస్తోంది. తరచూ కొత్త కొత్త డిజైన్తో దర్శనమిచ్చి కుర్రకారు […]Read More
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ను పెంచేందుకు కేంద్రప్రభుత్వం భారత్ నెట్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ను డిసెంబర్ 8వ తేదీన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదటిగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరకే కేవలం రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ను ఇవ్వనుంది. అయితే ఈ కనెక్షన్ ఖరీదు రూ.300 అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. […]Read More
సొరకాయ గ్లూకోజ్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకం కూడా గ్లూకోజ్కి ప్రధాన కారణం. దీని కారణంగా చక్కెరను నియంత్రించడంలో ఇబ్బంది ఉంటుంది డయాబెటిస్ ఉన్న వారు ఆహారం విషయంలో సమతుల్యంగా ఉండటం చాలా ముఖ్యం. వారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వస్తువులను తినడానికి ప్రయత్నించాలి. దీంతో షుగర్ స్పైక్ ఉండదు. అలాగే పీచు, రఫ్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది కాకుండా, జీవక్రియ రేటును పెంచే వాటిని తినడానికి ప్రయత్నించాలి. అలాంటి వాటిలో ఒకటి […]Read More
శీతాకాలంలో పుట్టగొడుగులను తినడం వల్ల వింటర్ సీజన్ సమస్యలన్నింటి నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె, జీర్ణ సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పుట్టగొడుగులు విరివిగానే లభిస్తాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. అయితే వీటిని చలికాలంలో తింటే సమస్యలన్నింటి నుంచి విముక్తి చెందవచ్చని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. […]Read More
‘పుష్ప’ పార్ట్-3 ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ‘పుష్ప-3 ది ర్యాంపేజ్’ అనేది టైటిల్. తాజాగా ఎడిటింగ్ రూమ్ లో దిగిన ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల ‘పుష్ప-3’ పోస్టర్ ఉండటం గమనార్హం. ఈ పోస్టర్ తో ‘పుష్ప-3’ కూడా ఉండబోతుందని స్పష్టమవుతుంది. సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప2’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ […]Read More
‘పుష్ప 2’ రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని పిటిషన్ పై విచారించిన న్యాయ స్థానం చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప2’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ […]Read More
మెట్రోలో దుస్తులు లేకుండా కేవలం వైట్ టవల్స్ ధరించిన నలుగురు యువతులు ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు వీరిని చూసి అమ్మాయిలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం ఇలా చేస్తున్నారేంటని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో కొందరు కొత్తగా రీల్స్ చేస్తున్నారు. ఈక్రమంలో కొందరు డేర్ చేసి స్టంట్స్ చేయడం, వెరైటీగా ఉండే దుస్తులు ధరిస్తు్న్నారు. ఇలానే కొందరు అమ్మాయిలు మెట్రోలో టవల్స్తో […]Read More
హైదరాబాద్లోని యూసుఫ్గూడలో ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగతుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే పలు మార్గాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రీ రిలీట్ ఈవెంట్ను నిర్వహించారు. ఇప్పటికే ముంబై, చెన్నై, […]Read More