సెలెరీ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇది గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది Celery Tea:సెలెరీ టీ కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఏ సీజన్లో అయినా ఆరోగ్యం పట్ల […]Read More
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం అఖండ-2 టీజర్ వచ్చేసేంది. అఖండకు మించిన యాక్షన్, డైరెక్షన్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్-2లో ఉంటుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం అఖండ-2 టీజర్ వచ్చేసేంది. అఖండకు మించిన యాక్షన్, డైరెక్షన్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్-2లో ఉంటుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతోంది. ‘నా శివుడి ఆజ్ఞ లేనిదే ఆ యుముడు కూడా […]Read More
విగ్నేష్ శివన్ తమ పెళ్లిరోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భార్య నయన్, ఇద్దరి పిల్లల్ని తీసుకొని కార్గో బైక్ లో జాలీగా రైడ్ కి వెళ్లారు. విగ్నేష్ బైక్ నడుపుతుంటే నయన్ వీడియో తీయడం ఎంతో క్యూట్ గా కనిపించింది. లేడీ సూపర్ స్టార్ నయనతార – విగ్నేష్ శివన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టి మూడు సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు మూడవ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నయన్- విగ్నేష్ సోషల్ […]Read More
క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధన శ్రీ వర్మ, తెలుగు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్తో డ్యాన్స్ వేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అందులో వారి రొమాంటిక్ స్టెప్పులు వైరల్గా మారాయి. ఓ తెలుగు సినిమా కోసం ధనశ్రీకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది.Read More
కూతురి మామగారితో మహిళ లేచిపోయింది. 43ఏళ్ల వయసులో మమత 46ఏళ్ల వీయ్యంకుడైన శైలేంద్రతో ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. మమత భర్త లారీ డ్రైవర్. ఏడాది నుంచి మమత, శైలేంద్ర మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది.Read More
యూపీలోని మేరఠ్లో పెళ్లిపీటలపై వధువుకు బదులుగా ఆమె తల్లి కూర్చోవడంతో వరుడు బిత్తరపోయాడు. వరుడి అన్నావదినలు వధువు కుటుంబంతో కుమ్మక్కై ఇలా చేశారు. అరిస్తే రేప్ కేసు పెడతారని వారు బెదిరించారు. తాను మోసపోయానని వరుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.Read More
నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన కారుకు ఫ్యాన్సీ నెంబరు దక్కించుకున్నారు. రవాణా శాఖ నిర్వహించిన వేలంలో రూ.7.75లక్షలు చెల్లించి TG 09 F 0001 సొంతం చేసుకున్నారు. ఖైరతాబాద్ జోన్లో ఒకే రోజు రూ.37,15,645 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.Read More
పానీపూరి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. దీని క్రంచీ రుచికి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పానీపూరీ తింటారో మీకు తెలుసా..? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. పానీపూరి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన స్నాక్. స్ట్రీట్ ఫుడ్ లో ఇది ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. పూరీ లోపల మసాలా, బఠాణీ, తీపి చట్నీ, పులుసు […]Read More
మండుతున్న ఎండల వేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్… క్రికెట్ లవర్స్కు మంచి కిక్ ఇస్తోన్న విషయం తెలిసిందే. సాయంకాలం వేళ మ్యాచ్లు చూసేందుకు స్టేడియాలకు అభిమానులు పోటెత్తుతున్నారు. ఇక ఈ సీజన్లో పరుగుల వరద పారుతుంది. అన్ని టీమ్స్ చెలరేగిపోతున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ దుమ్మురేపుతోంది. మొన్న సండే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్పై 286 పరుగు చేసి.. ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. మొదటి అత్యధిక స్కోర్ రికార్డు […]Read More
బెంగుళూరులో ఓ వ్యక్తి రూ.50 కోట్లు పెట్టి ఓ అరుదైన కుక్కపిల్లను కొన్నారు. అమెరికాలో పెరిగిన 8 నెలల వోల్ఫ్డాగ్ను సతీష్ 5.7 మిలియన్ల డాలర్లు పెట్టి కొన్నాడు. 75 కిలోల ఉన్న ఇది 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఇండియాలో ఈ బ్రీడ్ కుక్కపిల్ల మొదటిది ఇదే.Read More