మటన్ ఆ మూడు పార్ట్లను అస్సలు వదలొద్దని చెబుతున్న నిపుణులు మటన్లో ప్రతి పార్ట్ రుచిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీనిలో కొవ్వు వేరు మాంసం వేరుగా ఉంటుంది. మీరు మటన్ తినేటప్పుడు ఈ మూడు పార్ట్ లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. మరి, లేట్ చేయకుండా ఆ మూడు పార్ట్ లు ఏవో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. మటన్లో ప్రతి పార్ట్ రుచి కరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీనిలో కొవ్వు వేరు మాంసం వేరుగా […]Read More
సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ
సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ సజ్జనార్ కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని.. సీపీ సజ్జనార్ సూచించారు. కొంతమంది వ్యాపారులు.. మామిడి పండ్లను తొందరగా పక్వానికి వచ్చేందుకు ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతీ మామిడి పండును మంచిది అని కొనుగోలు చేస్తే.. మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుందని సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు చేశారు. CP Sajjanar కల్తీ మామిడి పండ్లతో […]Read More
హైదరాబాద్: 10 వేల కేజీల కుళ్లిన మటన్ పట్టివేత.. బస్తాల కొద్దీ మాంసం,
హైదరాబాద్: 10 వేల కేజీల కుళ్లిన మటన్ పట్టివేత.. బస్తాల కొద్దీ మాంసం, హోటళ్లకు సప్లయ్..! హైదరాబాద్ మంగళ్హాట్ కేంద్రంగా సాగుతున్న భారీ ఆహార కల్తీ దందాను టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు. జమ్మూ కశ్మీర్, యూపీ వంటి రాష్ట్రాల నుండి చనిపోయిన మేకలు, గొర్రెల మాంసాన్ని తెప్పించి రసాయనాలతో తాజాగా మార్చి నగరంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు 10 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నలుగురిని […]Read More
నాన్వెజ్ ప్రియలకు చేదు వార్త.. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు
నాన్వెజ్ ప్రియలకు చేదు వార్త.. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్కు యజమానుల అసోసియేషన్ పిలుపునిచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు కమీషన్ మార్జిన్ను కేజీకి రూ. 20 నుండి రూ. 8 కి తగ్గించడంతో నష్టపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా మార్జిన్ పెంచే వరకు షాపులు తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఈ బంద్ వల్ల […]Read More
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల దందా.. ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. శ్మశానంలో 414
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల దందా.. ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. శ్మశానంలో 414 సిలిండర్లు సీజ్ హైదరాబాద్లో బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గ్యాస్ సిలిండర్లను శ్మశానానికి తరలించి.. అక్కడి నుంచి అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో సిలిండర్ను రూ.6 వేలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్మశానంలో నిల్వచేసిన వందల కొద్దీ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసిన పోలీసులు.. మొత్తం 11 మంది […]Read More
‘ఆ జ్యువెలరీ చేయించిన తర్వాతే నా మీద ఆరోపణలు’.. రోల్డ్ గోల్డ్పై పాత
‘ఆ జ్యువెలరీ చేయించిన తర్వాతే నా మీద ఆరోపణలు’.. రోల్డ్ గోల్డ్పై పాత బస్తీ సూర్యా భాయ్ క్లారిటీ తాను ధరించే కేజీల కొద్దీ బంగారు నగలు నకిలీవని ఐటీ అధికారులు తేల్చడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంపై హైదరాబాద్ పాతబస్తీ గోల్డ్మ్యాన్ సూర్యా భాయ్ స్పందించారు. తాను కష్టపడి పైకి వచ్చానని, ఎవరినీ మోసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను చేయించుకున్న కొత్త నగలను చూసి ఈర్ష్యతోనే కొందరు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం […]Read More
పేపర్ ప్లేట్లో తినటం ఇంత డేంజరా.? డాక్టర్ చెప్పిన విషయాలు వింటే షాక్.. వీడియో వైరల్ టిఫిన్ సెంటర్లు, శుభకార్యాలలో మనం విందు ఆరగించే పేపర్ ప్లేట్ల గురించి ఓ డాక్టర్ చెప్తు్న్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పేపర్ ప్లేట్లలో భోజనం చేయటం ఆరోగ్యానికి హానికరమని చెప్తూ.. వాటిని క్యా్న్సర్ ప్లేట్లుగా అభివర్ణించారు ఆ డాక్టర్. విక్రాంత్ సింగ్ ఠాకూర్ అనే డాక్టర్ చెప్పిన వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పేపర్ […]Read More
హైదరాబాద్లో మూతపడుతున్న పెట్రోల్ బంక్లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్
హైదరాబాద్లో మూతపడుతున్న పెట్రోల్ బంక్లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్ హైదరాబాద్లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. దీంతో తమ వాహనాలు పట్టుకుని.. పెట్రోల్ నిల్వలు ఉన్న బంకుల వద్ద భారీగా క్యూలైన్లు కడుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతుండటంతో అలర్ట్ అయ్యారు. మరోవైపు.. ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కూడా ఆటోలు కిలోమీటర్ల […]Read More
Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా..
Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా.. హైదరాబాద్లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. దివ్యారెడ్డి దొడ్ల అనే మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్లు 1.20 కోట్లు టోకరా వేశారు. ఫేక్ వాట్సాప్ అకౌంట్ నుంచి దివ్యారెడ్డి అకౌంటెంట్కు మెసేజ్ పంపించి మోసం చేశారు. తాను మీటింగ్లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించాలని ఆ మెసేజ్లో ఉండటంతో.. అకౌంటెంట్ అదే పనిచేశారు. అయితే మార్చి 17న మరోసారి ఇలాంటి […]Read More
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే
పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.50 వేల ఫైన్ పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లను నిషేధిస్తూ.. ఓ గ్రామం ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గ్రామంలో మద్యం, మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించింది. గ్రామంలో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం.. యువత పెడదోవ పడుతుండటంతో గ్రామ పెద్దలు కలిసి ఈ వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిబంధనలను అతిక్రమించేవారికి రూ.50 వేల జరిమానా విధించనున్నట్లు […]Read More