నారా దేవాన్ష్ ధోతీ వేడుకల్లో చంద్రబాబు.. గొప్ప జ్ఞాపకమంటూ.. ఫోటోలు వైరల్ నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ధోతీ వేడుకలు శనివారం కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ ఫోటోలను సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. సంస్కృతీ, సాంప్రదాయాలను పాటిస్తూ, మన ఆచారాలను గౌరవిస్తూ నిర్వహించిన మా మనవడు దేవాన్ష్ ధోతీ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. బంధుమిత్రుల ఆశీస్సులతో దేవాన్ష్ నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమం […]Read More
దేవుడికి మొక్కుగా జుట్టు పెంచిన విద్యార్థి.. గుండు కొట్టించిన ప్రిన్సిపాల్.. తల్లిదండ్రుల ఆగ్రహం
విద్యార్థికి స్కూల్లో ప్రిన్సిపాల్ గుండు కొట్టించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దేవుడికి మొక్కుగా పెంచుతున్న జుట్టును ప్రిన్సిపాల్ కత్తిరించాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. అయితే అది దేవుడి కోసం మొక్కుగా పెంచుతున్నారని తమకు తెలియదని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఎన్నిసార్లు చెప్పినా ఆ విద్యార్థి కటింగ్ చేసుకోకపోవడంతోనే గుండు కొట్టించినట్లు పేర్కొ్ంది. దేవుడికి మొక్కుగా జుట్టు పెంచిన విద్యార్థి.. గుండు కొట్టించిన ప్రిన్సిపాల్.. తల్లిదండ్రుల ఆగ్రహం హైదరాబాద్లో జుట్టు పెంచుకుని […]Read More
Virosh Wedding Reception: విజయ్-రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్.. చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్,
విజయ్ దేవరకొండ – రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ బుధవారం రాత్రి హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో అత్యంత వైభవంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా విజయ్ పంచెకట్టులో, రష్మిక చీరలో వచ్చి అతిథులను ఆకట్టుకున్నారు. ఈ వేడుకతో తమ సెలబ్రేషన్స్ ముగిశాయని ఈ విరోష్ జంట ప్రకటించింది. చిరంజీవి, అక్కినేని నాగార్జున-అమల, వెంకటేష్, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్, నాగ చైతన్య, రవితేజ, నాని వంటి సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. పలువురు రాజకీయ నేతలు హాజరై నూతన దంపతులను […]Read More
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఏపీలో పర్యటించారు. ఏపీ రాజధాని అమరావతి చేరుకున్న బిల్ గేట్స్ బృందం.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లతో వివిధ అంశాలపై చర్చించింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ మీద చర్చించారు. అనంతరం ఏపీ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ను బిల్ గేట్స్ సందర్శించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ […]Read More
Vijay Rashmika Marriage: పెళ్లయిన వెంటనే అమిత్షాను ప్రత్యేకంగా కలిసిన విజయ్- రష్మిక.. ఎందుకంటే? టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లిపీటలెక్కారు. గురువారం (ఫిబ్రవరి 27) వీరి వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తంతు పూర్తయిన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షాను ప్రత్యేకంగా కలిశారు నూతన దంపతులు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. Vijay Rashmika Marriage: పెళ్లయిన వెంటనే అమిత్షాను […]Read More
ఇద్దరూ పెద్ద చదువులే చదువుకున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 15 ఏళ్ల పాటు వారు బాగానే జీవించారు. కానీ కరోనా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. చిన్న ఉద్యోగం చేసుకునే భార్య అనారోగ్యంతో మంచాన పడటంతో.. ఆ భర్త కూడా తన లాయర్ వృత్తినే పక్కన పెట్టేశాడు. ఆమె ఆరోగ్యం కోసం చేతిలో ఉన్నదంతా ఖర్చు పెట్టేశాడు. చివరికి డబ్బులు లేక, ఉద్యోగాలు చేయలేక.. ఆ జంటకు గుడి మెట్లే దిక్కయ్యాయి. అధికారులు భిక్షాటన […]Read More
ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు.. నెలకు రూ.2500 స్కాలర్ షిప్, విద్యాశాఖ ప్రతిపాదన తెలంగాణలోని గవర్నమెంట్ ఇంటర్ కాలేజీల్లో చేరే ప్రత్యేక అవసరాల పిల్లలకు ఈ-స్కూటర్లు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది పిల్లలకు స్కూటర్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే టెన్త్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులతో పాటు ట్రాన్జెండర్లకు స్కాలర్షిప్ ఇవ్వాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. హైలైట్: ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు నెలకు రూ.2500 స్కాలర్ షిప్ తెలంగాణ ఇంటర్ […]Read More
AP Inter Practicals 2026 ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ప్రాక్టికల్స్, పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాక్టికల్స్ జరిగే సెంటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ, వాటిని బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఆదేశించారు. 45 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా, సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షల్లో కొత్త మార్పులు ప్రవేశపెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: ఏపీ ఇంటర్ పరీక్షలపై కీలకమైన సమీక్ష చేశారు […]Read More