AP: వైసీపీకి భారీ షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కౌన్సిల్లో వైసీపీకి 27 మంది సభ్యుల బలం ఉండగా.. వీరి రాజీనామాతో 16కు పడిపోయింది. వైసీపీకి భారీ షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కౌన్సిల్లో వైసీపీకి 27 మంది […]Read More
గ్రహాల రాకుమారుడు బుధుడు డిసెంబర్ నెలలో ఉదయించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది చివరి నుంచే వీరి తలరాత మారబోతుంది. కొత్త ఏడాది సరికొత్త శుభవార్తలతో అడుగుపెట్టబోతున్నారు. నవగ్రహాలలో సూర్యుడికి అతి దగ్గరగా ఉండే బుధ గ్రహానికి గ్రహాల రాకుమారుడు అనే బిరుదు ఉంది. అతి తక్కువ సమయంలో రాశిని మారుస్తుంది. తర్కం, తెలివితేటలు, కమ్యూనికేషన్స్, మేధస్సు, వ్యాపారం వంటి వాటికి ప్రతీకగా చూస్తారు. ప్రస్తుతం అస్తంగత్వ దశలో […]Read More
ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఏకాదశి ఒక దేవత అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఏకాదశి దేవత ఎలా ఉద్భవించింది? విష్ణుమూర్తికి ఏకాదశి తిథికి ఉన్న సంబంధం ఏంటి? ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం. విష్ణు ఆరాధనకు ఏకాదశి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. విష్ణువును ఆరాధించడం ద్వారా సాధకుడు అన్ని బాధలు, పాపాలను తొలగిస్తాడని నమ్ముతారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఏడాది నవంబరు […]Read More
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ19.11.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. వారం: మంగళవారం, తిథి: బ.చవితి, నక్షత్రం: ఆరుద్ర, మాసం: కార్తీకము, ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం మేషం అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుంది. పనులు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారులకు లాభసాటిగా […]Read More
రాహు, కేతువులు 2025 సంవత్సరంలో తమ రాశిని మారుస్తారు. తిరోగమన దశలో సంచరించే ఈ రెండు దుష్ట గ్రహాలు రాశిని మార్చినప్పుడు వాటి ప్రభావం కొందరికి అనుకూలంగా ఉంటుంది. మరికొందరికి మాత్రం కష్టకాలంగా మారుతుంది. రాహు, కేతు సంచారం వల్ల కొత్త ఏడాదిలో మూడు రాశుల వారికి లాభదాయకంగా ఉండనుంది. కొత్త సంవత్సరం 2025 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాల స్థానం 2025 లో చాలా ప్రత్యేకమైనదిగా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో […]Read More
ఓ మహిళ తెల్లవారుజామున ఇంటి ఆవరణలోని తులసి చెట్టుకు పూజ చేస్తుంది. ఆ మహిళ మెడలో నుండి నాలుగు తులాల పుస్తెలతాడును దుండగులు తెంపుకొని పారిపోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం పటాన్చెరు పట్టణంలో కలకలం సృష్టించింది. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పటాన్చెరు పట్టణం శాంతినగర్ కాలనీలో శ్రీపాద సోమలక్మి (80) అనే వృద్ధ మహిళ నివాసముంటోంది. కార్తీకమాసం కావడంతో ఆదివారం తెల్లవారుజామున సోమలక్ష్మి ఇంటి ముందు ఉన్న తులసి చెట్టుకు […]Read More
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ18.11.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. వారం: సోమవారం, తిథి: కృష్ణపక్ష తృతీయ, నక్షత్రం: మృగశిర, మాసం: కార్తీకము, ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం మేషం: పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. అందరి సహకారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. […]Read More
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతుండగా.. తెలంగాణ నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు ఆయనను పలకరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందోనని అన్నారు. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి తనకు ఇష్టమైన పాట అని […]Read More
యూట్యూబ్ చూసి నేర్చుకుని దొంగ నోట్లు తయారు చేసే ముఠాను పుత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి తన భర్యా, కూతురు, స్నేహితుడితో కలిసి ఇంట్లోనే దొంగ నోట్లను తయారు చేస్తున్నాడు. దాదాపు రూ.10 లక్షల వరకు దొంగ నోట్లు తయారు చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. యూట్యూబ్లో చూసి డెలివరీలు అన్ని కూడా నేర్చుకుంటున్నారు. ఇలానే ఓ వ్యక్తి యూట్యూబ్లో దొంగ నోట్లు తయారు చేయడం ఎలాగో చూసి […]Read More
ఈ మధ్య బయట దొరికే బిర్యానీలు, ఇతర భోజనాలలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు దర్శనమివ్వడం చాలా సాధారణమైపోయింది. ఏ మాత్రం శుభ్రత, నాణ్యత లేకుండా ప్రజలకు భోజనం అందిస్తున్నాయి పలు రెస్టారెంట్స్, హోటల్స్. దీని వల్ల జనాల ప్రాణం మీదకు వస్తోంది. కొన్ని హోటల్స్ అయితే పేరుకు మాత్రమే ఫేమస్.. లోపల చూస్తే అంతా కలుషితం. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి హోటల్ బాగోతమే బయటపడింది. సుబ్బయ్య హోటల్లో జెర్రీ కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో […]Read More