మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరగడానికి సరిగ్గా 26 నిమిషాల ముందు ఏం జరిగిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు Ajit Pawar: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అతనితో పాటు మరో నలుగురు ప్రాణాలు […]Read More
SIT: సిట్ ముందుకు కేసీఆర్…విచారణ ఎప్పుడంటే? ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెంచిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు3 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బీజీగా ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ కోరారు. SIT: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెంచిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి […]Read More
జనవరి 2026:ఈరోజు లక్ష్మీనారాయణ యోగం వేళ కన్య, కుంభం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు..! horoscope today 30 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు లక్ష్మీనారాయణ యోగం వేళ మేషం, కన్య సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 30 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు మిథున రాశిలో […]Read More
Ginger Benefits: వావ్ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్లో రెట్టింపు బెనిఫిట్స్..! అల్లం కేవలం వంటకు రుచిని ఇవ్వడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు జలుబు, నొప్పులను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ నియంత్రణకు, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి అల్లం తోడ్పడుతుంది. మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యం సొంతం. అల్లం వంటలకు […]Read More
తెలుగు రాష్ట్రాల్లో టీవీ సీరియళ్ల ప్రభావంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తన స్నేహితుడు ‘మొగలిరేకులు’ సీరియల్ కోసం రాత్రి 8.30 అయినా ఇంటికి వెళ్లకుండా తన వద్దే కూర్చునేవాడని ఆయన తెలిపారు. సీరియల్ చూసేందుకు అతని భార్య అన్నం కూడా పెట్టదని.. అందుకే ఆలస్యంగా వెళ్లేవాడని ఆయన సరదాగా చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు అస్తమించి.. గడియారంలో గంటల […]Read More
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఫేస్బుక్ ద్వారా కలిగిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను వాడుకుని మోసం చేశారంటూ ఓ వివాహిత ఆరోపించారు.కోరిక తీర్చకుంటే కొడుకును చంపేస్తానంటూ బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆ తర్వాత గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోవాలని బెదిరించారన్నారు. తాను అంగీకరించకపోతే పెళ్లి చేసుకుంటానని నమ్మించారని.. తన భర్తకు ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియోలను వైఎస్ఆర్ […]Read More
28 జనవరి 2026: ఈరోజు సర్వార్ధ సిద్ధి యోగం వేళ వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు బొజ్జ గణపయ్య ప్రత్యేక ఆశీస్సులు..! horoscope today 28 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సర్వార్ధ సిద్ధి యోగం, బ్రహ్మ, ఇంద్ర యోగాల వేళ కర్కాటకం సహా ఈ 5 రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 28 January 2026 జ్యోతిష్యశాస్త్రం […]Read More
27 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శుక్ర, బ్రహ్మ యోగాల వేళ మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 27 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. మరోవైపు సూర్యుడు, కుజుడు చంద్రుడి ప్రభావంతో సునఫ, శుక్ర, బ్రహ్మ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ […]Read More
తెలంగాణలో అక్కడ మద్యం ధరలను ఒక్కసారిగా వ్యాపారులు పెంచేశారు. మందుబాబుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. వ్యాపారులు అందరూ ఒక్కటై అనధికారికంగా ధరలను పెంచేశారు. దీంతో మందుబాబులకు షాక్ తప్పడం లేదు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివరాలు చూస్తే.. తెలంగాణలో ప్రస్తుతం ఒక్కో లైట్ బీర్ ధర రూ.180గా కొనసాగుతోంది. ఇక స్ట్రాంగ్ బీర్ ధరలు బ్రాండ్ను బట్టి రూ.190 నుంచి రూ.260 వరకు ఉన్నాయి. అయితే అక్కడ మాత్రం ఏకంగా […]Read More
Vehicle Registration: ఇకపై షోరూమ్స్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది.. ఎలా
ఇక నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక నుంచి మీరు బండి కొన్న షోరూమ్లోనే రిజిస్ట్రేషన్ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని జనవరి 24వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. కొత్తగా వాహనాలు కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై ఏదైనా వెహికల్ కొంటే బండి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేనే లేదు. ఇక నుంచి […]Read More