Puttur Municipal Chairman Anangi Hari Removed From Post: మాజీ మంత్రి రోజా ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ ఆనంగి హరిని పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయన కుల ధ్రువీకరణ పత్రం విషయంలో విచారణ జరిపి.. ఆనంగి హరిని పదవి నుంచి తొలగించారు. హైలైట్: మాజీ మంత్రి రోజాకు నగిరలో […]Read More
horoscope today 10 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ఆదిత్య మంగళ యోగం వేళ మేషం, సింహం సహా ఈ 5 రాశులకు రెట్టింపు ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 10 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై విశాఖ, అనురాధ నక్షత్రాల ప్రభావం ఉంటుంది. మరోవైపు సూర్యుడు, కుజుడు, […]Read More
Andhra Pradesh Freehold Lands Registrations: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న విచారణ గడువును మరో నెల పాటూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలోనే ఈ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పత్రాలకు క్రమ సంఖ్య కేటాయించొద్దని ఆదేశాలు ఉన్నాయి. మరో నెల పాటూ ఈ ఆదేశాలను పొడిగించారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. Andhra Pradesh Freehold Lands ఏపీలో […]Read More
horoscope today 09 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వృద్ధి యోగం వేళ వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 09 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు శని, సూర్యుడి చంద్రుడు, శుక్రుడి […]Read More
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ గురించి అప్డేట్ ఇచ్చింది. మరో 3 నెలల్లో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటిస్తానని హైదరాబాద్లో మీడియాతో కవిత మాట్లాడారు. బీసీల అంశంలో BRS పార్టీ ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆమె ఆరోపించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ గురించి అప్డేట్ ఇచ్చింది. మరో 3 నెలల్లో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటిస్తానని హైదరాబాద్లో మీడియాతో కవిత మాట్లాడారు. బీసీల అంశంలో BRS పార్టీ ఏనాడూ చిత్తశుద్ధితో […]Read More
చుండ్రు + తలపై దురద రెండింటినీ తగ్గించే ఓ సింపుల్ చిట్కా, పెరుగును ఇప్పుడు చెప్పినట్టు వాడితే సరిపోతుంది, ఎలా వాడాలో తెలుసా? శీతాకాలం అయినా లేదా మారుతున్న వాతావరణం అయినా సరే చుండ్రు అనేది ఒక సాధారణ సమస్య. ఇది తల దురదకు కారణమవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. మార్కెట్లో దొరికే షాంపూలు లేదా నూనెలు వాడటం వల్ల జుట్టు ఇంకా పొడిబారుతుంది. నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు పెరుగు మంచి ఆప్షన్ కావచ్చు. […]Read More
horoscope today 07 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రికోణ యోగం వేళ సింహం, ధనస్సు సహా ఈ 5 రాశులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 07 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు శుక్రుడు, గురుడు, బుధుడు చంద్రుడి […]Read More
ఓ వైపు కుటుంబ గొడవలు, మరో వైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి నాయకులను మోహన్బాబు కిడ్నాప్ చేయించారని తిరుచానూరు పీఎస్లో ఆయనపై కేసు నమోదైంది. Mohan Babu : ఓ వైపు కుటుంబ గొడవలు, మరో వైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గతంలో మంచు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్ […]Read More
Wife Kills Husband: పదేళ్ల కాపురంలో చిచ్చుపెట్టిన వివాహేతర సంబంధం..భర్తను చంపి..ఆ తర్వాత
పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్నసంసారంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఏడడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను ప్రియుడితో పాటు మరో ఇద్దరితో కలిసి చంపించింది. పాపం పండి చివరికి అందరూ పట్టుబడ్డారు. Wife Kills Husband : పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్న సంసారంలో వివాహేతర సంబంధం(extramarital-affair) చిచ్చుపెట్టింది. ఏడు అడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య(wife-killed-her-husband) […]Read More
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి TDP శ్రేణులు నిప్పు పెట్టారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరువక ముందే, ఇప్పుడు జోగి రమేష్ టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. నిన్న […]Read More