Andariki Illu Scheme: సొంత ఇల్లు లేని పేద ప్రజలకు ఇంటి స్థలం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకం ప్రకటించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం కేటాయిస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఇతర పథకాల ద్వారా ఇంటి స్థలాలు పొంది, వివిధ కారణాల వల్ల ఇల్లు నిర్మించుకోని వారు […]Read More
8 Mepma Employees Suspended In Palnadu District: పల్నాడు జిల్లా మెప్మాలో జరిగిన అవినీతి వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కలెక్టర్ ఆదేశాలతో 8మంది మెప్మా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. మెప్మాలో ఏకంగా రూ.4 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఏపీలో 56మంది డాక్టర్లకు ప్రభుత్వం షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇదే ఫైనల్ వార్నింగ్ అని.. ఈసారి హద్దు దాటితే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. హైలైట్: […]Read More
ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుందని తెలిపారు. ఇక కేసీఆర్పై తనకు కక్ష సాధింపు లేదని.. కేసీఆర్ను జైలుకు పంపించాలంటే రూల్స్ ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. పదిన్నరేళ్లపాటు తానే తెలంగాణకు సీఎంను అని పేర్కొన్నారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ- కార్ రేసు కేసుల్లో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. […]Read More
మాదాపూర్ చెరువులో నిర్మాణాలు, నెలకు రూ.లక్షల్లో అద్దెలు.. రూ.2,200 కోట్ల భూమిని కాపాడిన
మాదాపూర్ చెరువులో నిర్మాణాలు, నెలకు రూ.లక్షల్లో అద్దెలు.. రూ.2,200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా ఆక్రమణల కూల్చివేతలు, కబ్జాల కట్టడికి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా.. హైదరాబాద్లో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు, ఆస్తులను రక్షిస్తూ.. అందరి ప్రశంసలు పొందుతోంది. ఇటీవలె రూ.1500 కోట్ల ఆక్రమణలను తిరిగి స్వాధీనం చేసుకున్న హైడ్రా.. తాజాగా మరో రూ.2200 కోట్ల భూమిని రక్షించింది. హైడ్రా ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి […]Read More
నా డబ్బులు, కుక్కర్లు ఇచ్చేయండి.. ఫలితాలు రాకముందే వసూలు చేసుకుంటున్న కౌన్సిలర్ అభ్యర్థి
నా డబ్బులు, కుక్కర్లు ఇచ్చేయండి.. ఫలితాలు రాకముందే వసూలు చేసుకుంటున్న కౌన్సిలర్ అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఓ అభ్యర్థి తనకు తానే ఓడిపోతానని డిసైడ్ అయ్యాడు. దీంతో తన వార్డు పరిధిలో పంచిన డబ్బులు, గిఫ్ట్లుగా ఇచ్చిన కుక్కర్లను ఇవ్వాలని ఇంటింటికీ తిరిగి డిమాండ్ చేశాడు. ఈ ఘటనతో ఆ వార్డు ఓటర్లు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తమ ఇళ్లల్లో నుంచి కుక్కర్లను తీసుకొచ్చి వీధిలో వేసి ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. […]Read More
తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు , 116 పురపాలికల్లో కాసేపట్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 123 కేంద్రాల్లో లెక్కింపు చేపట్టనుండగా..మొదట పోస్టల్ బ్యాలెట్లను, అనంతరం సాధారణ ఓట్లను లెక్కించనున్నారు. వెబ్కాస్టింగ్, 144 సెక్షన్ మధ్య పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం కల్లా పురపాలికలు, సాయంత్రానికి కార్పొరేషన్ల ఫలితాలు వెలువడనున్నాయి. హైలైట్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు కాసేపట్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న ఉత్కంఠ Municipal Election Results live మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన […]Read More
horoscope today 13 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు లక్ష్మీ నారాయణ యోగం వేళ వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కలగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 13 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు పగలు, రాత్రి ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు […]Read More
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులు, పార్టీలు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. డబ్బులు, మద్యం మాత్రమే కాకుండా ఖరీదైన బహుమతులు అందిస్తూ.. తమకే ఓట్లు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. రోజురోజుకూ అభ్యర్థులు కురిపిస్తున్న వరాల జల్లుతో.. ఓటర్లే ఆశ్చర్యపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా కౌన్సిలర్గా గెలిచి.. ఛైర్పర్సన్ సీటు దక్కించుకునేందుకు అభ్యర్థులు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. Municipal Elections […]Read More
నల్గొండ జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్న్యూస్. రెండ్రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ సెలవులు మున్సిపల్ ఎన్నికలు జరిగే పట్టణాలకు మాత్రమే వర్తించనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. హైలైట్: విద్యార్థులకు పండగే నల్గొండ జిల్లాలో రెండ్రోజుల సెలవులు కలెక్టర్ ఉత్తర్వులు జారీ Nalgonda Two days holiday తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ […]Read More
Andhra Pradesh Government Introduced Three Tier Secretariat System: ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మార్పులు చేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చేసింది. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలుగా పేర్ మార్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ శాఖలో మూడంచెల అధికారుల వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: ఏపీలో స్వర్ణ కార్యాలయాలపై […]Read More