మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా విడుదలకు ముందే ఊహించని స్థాయిలో నలు వైపులా కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే అందులో కొన్ని సినిమాకు ప్రమోషన్స్ గా ఉపయోగపడినప్పటికీ మరికొన్ని ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది సినిమా విడుదలయితే కానీ అర్థం కాదు. ముందుగా చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు ఏజెంట్ కారణంగా సినిమా నిర్మాతకు కూడా ఊహించని స్థాయిలో […]Read More
గ్రహాలు కాలానుగుణంగా ఉదయిస్తుంటాయి.. లేదంటే అస్తమిస్తుంటాయి. మనిషికి సంపదను, లగ్జరీ జీవితాన్ని ఇచ్చే శుక్రుడు ఆగస్టు 19వ తేదీన ఉదయించబోతున్నాడు. ఏ వ్యక్తి జాతకంలో శుక్ర గ్రహం ఉచ్ఛస్థితిలో ఉంటుందో అటువంటివారు దేనికీ వెతుక్కోవాల్సి అవసరం ఉండదు. వారికి ఎందులోను లోటు ఉండదు. ప్రస్తుతం శుక్రుడు అస్తమించే దశలో ఉన్నాడు. ఈ నెల 19వ తేదీ ఉదయం 5.21 గంటలకు శుక్రుడు ఉదయించబోతున్నాడు. శుక్రుడి గమనంలో జరిగే ఈ మార్పు వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. […]Read More
జ్యోతిష్యంలో బృహస్పతి కదలికను అతి ముఖ్యమైన పరిణామంగా భావిస్తారు. జూన్ 21వ తేదీన గురుడు భరణీ నక్షత్రంలోకి ప్రవేశించాడు. నవంబరు వరకు అక్కడే ఉంటాడు. నాలుగు నెలలపాటు కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు సిద్ధించనున్నాయి. వాటిగురించి తెలుసుకుందాం. తులారాశి : వీరికి బాగా కలిసి రానుంది. కొత్త కొత్త అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగస్తులు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన సమయం. ఆర్థికంగా బాగుంటుంది. సిక్ లీవ్ పెట్టి క్లబ్ లో […]Read More
ఆయనకు ఎయిర్పోర్టులో పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారని జనసేన నేతలు మండిపడుతున్నారు సరిగ్గా పదకొండు నెలల తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ వస్తున్నారు. ఆయన 2022 సెప్టెంబర్ 15న విశాఖ వచ్చారు. అపుడు జరిగిన ఉద్రిక్తలు టెన్షన్ అందరికీ తెలిసిందే. పవన్ ఎయిర్ పోర్టు నుంచి బీచ్ రోడ్డులో ఉన్న హొటల్ కి ర్యాలీగా చేరుకున్న సందర్భంలో పోలీసుల ఆంక్షలు దానికి జనసైనికులు మండిపడిన తీరు అన్నీ ఇపుడు అందరికీ […]Read More
ఓల్డ్ సిటిలో తాను లేకపోతే బీజేపీ లేదు అనేంత స్ధాయిలో రాజాసింగ్ మాట్లాడుతున్నారు. ఓల్డ్ సిటీలోని గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ ను బీజేపీ దూరంపెట్టేసినట్లే కనబడుతోంది. దశాబ్దాలుగా రాజాసింగ్ కు బీజేపీతో అనుబంధముంది. పార్టీకి ఓల్డ్ సిటిలో స్ట్రాంగ్ సపోర్టరుగా ఎంఎల్ఏ దశాబ్దాలుగా కంటిన్యు అవుతున్నారు. 2018 ఎన్నికల్లో పార్టీ తరపున 119 నియోజకవర్గాల్లో పోటీచేసిన వాళ్ళల్లో గెలిచింది రాజాసింగ్ మాత్రమే. దీంతోనే ఎంఎల్ఏకి ఓల్డ్ సిటీలో ఎంతటి పట్టుందో అర్ధమవుతోంది. అలాంటి ఎంఎల్ఏకి పార్టీ అగ్రనాయకత్వంతో […]Read More
గిరిజనుల అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. వారికోసం ఐటీడీఏలను ఏర్పాటు చేసింది. షెడ్యూల్డ్ ఉప ప్రణాళిక ప్రాంతాలుగా గుర్తించినా..ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనలు ప్రకారం అటవీ ప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 33 తెగల సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు. వీరినే గిరిజనులు,అడవి బిడ్డలు, ఆదివాసీలుగా అభివర్ణిస్తారు. అటవీ ఉత్పత్తులే వీరి […]Read More
తెలంగాణా ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఫైనల్ మ్యానిఫెస్టో విడుదలకు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డిక్లరేషన్ల పేరిట కొన్ని… హామీల పేరిట మరొకన్ని హామీలను…. వివిధ సందర్భాలలో పార్టీ అగ్రనేతలు ప్రకటించేశారు. అయితే అన్నింటినీ కలిపి మ్యానిఫెస్టో రూపంలో ప్రకటించేందుకు సెప్టెంబర్ 17వ తేదీని డెడ్ లైనుగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ రోజే ఎందుకంటే తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పై మ్యానిఫెస్టోతో దండయాత్ర మొదలు పెట్టడానికట. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ మ్యానిఫెస్టో […]Read More
ఎంత వీలైతే అంత తొందరగా వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు తెర వెనక రంగం సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే లోక్ సభ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించుకున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి షర్మిల అభినందనలు తెలియచేస్తూ లేటెస్ట్ గా ఒక ట్వీట్ చేశారు అంతే కాదు కేంద్రంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా ఆమె మద్దతు ప్రకటించారు. ఈ రోజున దేశానికి […]Read More
కార్లలో సీటు బెల్టుతో ప్రయాణం చేయటం తప్పనిసరి. ప్రమాదాల వేళ.. ప్రాణాపాయాన్ని తప్పించుకోవటానికి సాయం చేసే సీటుబెల్టును.. కారులోని ముందు సీట్లో కూర్చున్న వారు ధరిస్తుంటారు కానీ.. వెనుక కూర్చున్న వారిలో తక్కువ మంది మాత్రమే పెట్టుకుంటారు. కార్ల విషయంలోనూ సీటు బెల్టు ధరించే విషయంలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. విదేశాల్లో అయితే ప్రజారవాణాలో కీలక భూమిక పోషించే బస్సుల్లో సీటు బెల్టు పెట్టుకునే ప్రయాణిస్తారు. కానీ.. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. మణిపూర్ లో […]Read More
తెలుగు బెల్టుగా అభివర్ణించే ప్రాంతంలో తప్పించి.. ఆ రాష్ట్రం మొత్తమ్మీదా కేసీఆర్ చూపించే ప్రభావం చాలా తక్కువన్న మాట వినిపిస్తోంది కేంద్రాన్ని మెడలు వంచేస్తామంటూ పదే పదే చెబుతున్న కేసీఆర్ మాటలకు లాజిక్ ఎక్కడిది? అన్న ప్రశ్న తరచూ తెర మీదకు వస్తోంది. ఎందుకంటే.. తెలంగాణలో ఉన్నది 17 సీట్లు. ఆ చిన్న మొత్తంతో గులాబీ బాస్ ఏం చేయగలరు? ఉన్న సీట్లలో నాలుగైదు సీట్లు విపక్షాలకు పోగా.. మిగిలిన సీట్ల తో ఆయన చూపే ప్రభావం […]Read More