రెండవ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌ పర్యటన

 రెండవ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌ పర్యటన

రెండవ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌ పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9.10 గంటలకు రాజమండ్రి ఆర్ అండ్ బి అతిధి గృహం నుంచి బయలుదేరి ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకై…ఉ 9.20 కి చేరుకుని, ఇక్కడ నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కు బయలుదేరి వెళతారు.

ఉ.9.40 కు ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు.అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత ఠానేలంక రామాలయంపేట గ్రామాలకు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం జరుగనుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మ .12.15 కి బయలుదేరి మధ్యాహ్నం మ.1.10 కి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి
రేపటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన..షెడ్యూల్‌ ఇదే
అభివృద్ధి అంటే చిలుకలూరిపేట నియోజకవర్గం – మంత్రి విడ‌ద‌ల ర‌జిని
BREAKING : ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.4.42 లక్షల కోట్లు !

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *