ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన నైవేద్యం సమర్పించడం ఆచార సంప్రదాయాల్లో ఒకటి. హనుమంతుడికి వడమాల సమర్పించడం వల్ల ప్రసన్నమయ్యేది ఆంజనేయుడు ఒక్కరే కాదట! మరో ఇద్దరు కూడా ప్రసన్నులవుతారట. దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తే వారు సంతోషించి శుభ ఫలితాలు అందిస్తారని భక్తుల నమ్మిక. ఉదాహరణకు గణేశుడికి ఉండ్రాళ్లను, లడ్డునూ నైవేద్యంగా పెడతాం. కృష్ణుడికి వెన్నను సమర్పిస్తాం. అలాగే పరమశివుడికి పాలతో అభిషేకం చేస్తాం. అలా వాయుపుత్రుడు హనుమంతుడికి మినుములు, మిరియాలతో చేసిన 108 వడలను నైవేద్యంగా […]Read More
కార్తీక పౌర్ణమి రోజు ఆహారం, ధాన్యాలు వంటివి దానం చేస్తే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెండి, పాలు వంటి పదార్థాలను దానం చేయకూడదని, చేస్తే ఇంట్లోనే దరిద్రమంతా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం […]Read More
కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వేడుక నిర్వహించనున్నారు. నవంబర్ 9 నుంచి ఈ కార్యకరం జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని నిర్వాహకులు వెల్లడించారు. ప్రతి ఏడాది ఎన్టీవీ, భక్తి టీవీ అత్యంత వైభవంగా నిర్వహించే కోటి దీపోత్సవానికి సర్వం సిద్ధం అయింది. ప్రతీ ఏటా నిర్వహించే ఈ కోటి దీపోత్సవాన్ని 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం […]Read More
కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కైలాస ప్రవేశం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కలిగే ప్రతిఫలానికి సంబంధించి వ్రత కథ తెలుగు మాసాలలో అత్యంత విశిష్టమైనది కార్తీక మాసం. ప్రజలు ఈ మాసంలో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. నిత్యం దైవ నామస్మరణతో మార్మోగిపోతుంది నేడు నవంబర్ 4 తొలి కార్తీక సోమవారం వచ్చే సోమవారానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ […]Read More
2025 కొత్త సంవత్సరం రాబోతుంది. వచ్చే ఏడాది తమకు మంచి లాభాలు కలగాలని, సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. రానున్న ఏడాది తొలి నెల కీలక గ్రహాల సంచారం జరగబోతుంది. దీని ఫలితంగా మూడు రాశుల వాళ్ళు లాభపడబోతున్నారు. మరో రెండు నెలలో 2024 సంవత్సరం ముగియబోతుంది. అందరూ కొత్త సంవత్సరం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది కష్టాలు ఇప్పటితోనే ముగిసిపోవాలని, కొత్త ఏడాది అయినా తమకు అదృష్టం పట్టాలని కోరుకుంటారు. ఒక వ్యక్తి […]Read More
దీపావళి పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు, రేపటి దీపావళి పూజ, ప్రత్యేక పూజ నివారణలు, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి. ఈరోజు దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున లక్ష్మీగణేశుడిని పూజించి దీపాలు వెలిగిస్తారు. ఈసారి దీపావళి పండుగను రెండు రోజుల పాటు జరుపుకుంటున్నారు. అమావాస్య ఘడియలు అక్టోబర్ 31 మధ్యాహ్నం నుంచి నవంబర్ 1 మధ్యాహ్నం వరకు ఉన్నాయి. అందువల్ల ఈరోజు పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు నవంబర్ 1వ […]Read More
ప్రస్తుతం శని కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. నవంబర్ 15 నుంచి శని ప్రత్యక్ష మార్గంలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కొన్ని రాశులకు మేలు జరుగుతుంది. వీరి కోసం కొన్ని సర్ ప్రైజ్ లు ఎదురుచూస్తున్నాయి. అవి ఏ రాశులకో చూసేయండి. రెండు నెలల నుంచి శని కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. దీపావళి తర్వాత శని గమనం మారుతోంది. నవంబర్లో శని ప్రత్యక్షంగా మారబోతున్నాడు. జ్యోతిషశాస్త్రంలో శని ప్రత్యక్షంగా ఉండటం చాలా శుభప్రదంగా […]Read More
రెండు రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం ఇది. ఈ సమయంలో పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్ అని కార్తీకమాసం గురించి స్కంద పురాణంలో పేర్కొన్నారు. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, విష్ణుమూర్తికి సమానమైన దేవుడు లేడు. వేదాలతో సమానమైన […]Read More
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న దీపావళి పండుగ మరి కొన్ని గంటల్లో జరుపుకోబోతున్నారు. ఈ పండుగ రోజు పూజకు శుభ సమయం ఎప్పుడు? పూజకు కావాల్సిన సామాగ్రి, పూజా విధానానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఐదు రోజుల దీపాల పండుగ ధన త్రయోదశి నుండి ప్రారంభమైంది. దీపావళి పండుగ హిందూ మతంలో ప్రధాన పండుగలలో ఒకటి. ఈ పండుగను ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం […]Read More
బుధుడు త్వరలో నక్షత్రం మారనున్నాడు. నవంబర్ 1వ తేదీన అనూరాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి శుభాలు కలగనున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి. డబ్బు, మాటలు, వ్యాపారం, వివేకానికి బుధుడు కారకుడు. బుధుడి సంచారం రాశులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి బుధుడు అతిత్వరలో నక్షత్రం మారబోతున్నాడు. బుధుడు నవంబర్ 1వ తేదీన ఉదయం 6.46 గంటలకు అనూరాధ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 11వ తేదీ వరకు ఆ నక్షత్రంలో […]Read More