New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్నగర్, జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు వరంగల్: నూతన సంవత్సరం (New Year) సందర్భంగా ఆలయాలకు (Temples) భక్తులు (Devotees) పోటెత్తారు. బుధవారం […]Read More
నేడే క్రిస్మస్ పండుగ.. జీసస్ జన్మదిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ పండుగను జరుపుకోవడం వల్ల ఆ యేసుక్రీస్తు దీవెనలు ఎప్పుడు ఉంటాయని క్రిస్టియన్లు విశ్వసిస్తారు. అందరూ ఎదురుచూసే క్రిస్మస్ పండుగ రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఈ క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున క్రిస్టియన్లు చర్చికి వెళ్లి యేసు క్రీస్తును ప్రార్థిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్చిలు […]Read More
Telangana Thalli Statue Inauguration: ప్రజా పాలన.. ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం. సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో నేడు (డిసెంబర్ 09న) రాత్రి సమయంలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత నిర్వహించిన సభలో ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ తల్లి ప్రతిరూపమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి […]Read More
టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని లడ్డూ కౌంటర్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. Tirumala: తిరుమలలోని లడ్డూ కౌంటర్లో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను ఆయన స్వయంగా చూశారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు […]Read More
Vivaha Panchami: దాంపత్య జీవితంలో గొడవలు, మనస్పర్దలు తొలగిపోయి అన్యోన్యంగా ఉండేందుకు ప్రత్యేక పూజలు చేసే రోజు వివాహ పంచమి. శ్రీరాముడు, సీతాదేవిల వివాహాన్ని పురస్కరించుకుని ఈ పండుగ జరుపుకుంటారు. ఈ రోజున కొన్నింటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మిక. శ్రీరాముడు, సీతాదేవిల పవిత్ర వివాహాన్ని జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ వివాహ పంచమి. పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున స్వయం వరంలో శ్రీరామచంద్రుడు శివధనుస్సును విరిచి సీతమ్మ తల్లిని వివాహమాడాడు. […]Read More
శబరిమల అయ్యప్పను సులభంగా దర్శించుకునేందుకు భక్తుల కోసం ‘శబరిమల పోలీస్ గైడ్’ అనే ప్రత్యేక పోర్టల్ను కేరళ పోలీసులు తీసుకొచ్చారు. ఆంగ్ల భాషలో ఉండే ఈ పోర్టల్లో పోలీసుల హెల్ప్లైన్ నంబర్లు, ఆరోగ్య సేవలు ఇలా అన్ని వివరాలు ఉంటాయి. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు గుడ్ న్యూస్ తెలిపారు. అయ్యప్ప మాళ వేసిన భక్తులు తప్పకుండా శబరిమళను దర్శించుకుంటారు. ఈ క్రమంలో దర్శనానికి వెళేటప్పుడు భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ […]Read More
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది.తెలుగు రాష్ట్రాల నుంచి మరో 28 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు ప్రకటించింది Sabarimala:కేరళలోని శబరిమలలో అయ్యప్పస్వామి వారి దర్శనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక మండల-మకరవిళక్కు పూజల్లో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి అయ్యప్ప మాల వేసుకున్నవారితోపాటు […]Read More
Ayyappa Sharanu Ghosha: అయ్యప్ప ఆరాధనలో, పడిపూజలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి అయ్యప్ప శరణు ఘోష మంత్రాలు. వీటిని నిష్టతో, భక్తితో పఠించడం వల్ల కష్టాలు, భాధల నుంచి విముక్తి పొంది శాంతిగా, ధైరంగా ఉండగలుగుతారని విశ్వాసం. హిందూ ఆచారాల ప్రకారం.. కార్తీకమాసం నుంచి సంక్రాంతి వరకూ ఆలయాలన్నీ అయ్యప్ప స్వామి భక్తులతో పొటెత్తుతాయి.ఈ మధ్య కాలంలో అయ్యప్ప భక్తులు మాలధారణ చేసి మండల కాలం పాటు నియమ నిష్టలతో స్వామిని కొలుస్తారు. నిత్యం స్వామి ధ్యాసలోనే […]Read More
రైళ్లలో పూజలు నిర్వహించవద్దని దక్షిణ మధ్య రైల్వే శాఖ శబరిమల భక్తులకు కీలక సూచనలు చేసింది. కోచ్లో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం వంటివి చేస్తే సెక్షన్లోని 67, 154, 164, 165 ప్రకారం మూడేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని తెలిపింది. శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. కొందరు రైళ్లలో పూజలు చేస్తున్నారని ఇలా చేయకూడదని తెలిపింది. రైళ్ల కోచ్లో భక్తులు కర్పూరం వెలిగించడం, హారతి […]Read More
Karthika Amavasya: కార్తీక అమావాస్య తిథి పితృపూజకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు పూర్వీకులను ఆరాధిస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. దేవతలు, పూర్వీకుల ఆశీస్సులతో పాటు అదృష్టం వరించాలంటే ఈ రోజు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. హిందూ మతంలో ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజుకు విశేష పవిత్రత ఉంటుంది. ఈ సారి నేడు రేపు అంటే నవంబరు […]Read More