Political News

YCP: జగన్ చాప్టర్ క్లోజ్.. బీజేపీతో బిగ్ స్కెచ్ వేసిన చంద్రబాబు

ఢిల్లీలో వైసీపీ అడ్రస్ గల్లంతు అయ్యేలా కనిపిస్తోంది. వైసీపీని నామరుపాల్లేకుండా చేసేందుకు బీజేపీతో చంద్రబాబు బిగ్ పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 11మంది రాజ్య సభ సభ్యులకు ప్రస్తుతం 7గురు మిగిలుండగా మిగతావారు కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. YCP: ఢిల్లీలో వైసీపీ అడ్రస్ గల్లంతు అయ్యేలా కనిపిస్తోంది. వైసీపీ అడ్రస్ లేకుండా చేసేందుకు NDA కూటమి పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఏపీలో అమిత్ షా పర్యటన తర్వాత పరిణామాలు ఊహించని రీతిలో మారుతుండగా లోక్‌సభ, రాజ్యసభలో […]Read More

Political News

Paradise Offer: రిపబ్లిక్ డే వేళ ప్యారడైజ్ ఫ్రీ బిర్యానీ ఆఫర్.. వారికి

ప్యారడైజ్ రెస్టారెంట్ రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్రీ బిర్యానీ ఆఫర్ ప్రకటించింది. జనవరి 24 నుంచి 26 వరకు ఉంటుంది. కేవలం రెస్టారెంట్‌లో కూర్చొని తినేవారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. అది అయినా.. మీ వాట్సాప్ నెంబర్‌కు ఆఫర్ మెసేజ్ వస్తేనే ఇది వర్తిస్తుంది.Read More

Political News

Balmur Venkat : కేటీఆర్ కు ENO ప్యాకెట్లు పంపించిన బల్మూర్ వెంకట్..

తెలంగాణ రాష్ర్టాన్ని తాము అభివృద్ధి చేస్తుంటే బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల కడపుమంట తగ్గడం కోసం కేటీఆర్ కు ENO ప్యాకెట్లు పంపిస్తున్నట్లు వెంకట్‌ తెలిపారు. Balmur Venkat : తెలంగాణ రాష్ర్టాన్ని తాము అభివృద్ధి చేస్తుంటే బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల కడపుమంట తగ్గడం కోసం వారికి ENO ప్యాకెట్లు పంపిస్తున్నట్లు వెంకట్‌ […]Read More

Rasi Phalalu

రాశి ఫలాలు

మేషం మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) న్యాయ, బోధన, రవాణా, ప్రచురణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. వృషభం వృషభం ( ఏప్రిల్‌ 21 – మే 20 మధ్య జన్మించిన వారు) పెద్దల ఆరోగ్యం మెరుగుడపుతుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో పెద్దల సహకారం తీసుకుంటారు. పన్నులు, బీమా వ్యవహారాలు […]Read More

Rasi Phalalu

రాశి ఫలాలు :22-01-2025

మేషం మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మరమ్మతులకు వెచ్చిస్తారు. వైద్య సేవలకు ఖర్చులు అధికం. మూచ్యువల్‌ ఫండ్‌ పెట్టుబడులు లాభిస్తాయి. వృషభం వృషభం ( ఏప్రిల్‌ 21 – మే 20 మధ్య జన్మించిన వారు) శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పదమందిలో మాటపడాల్సి […]Read More

Political News

ఏపీ బీజేపీ చీఫ్ మార్పు.. పురంధేశ్వరి సంచలన కామెంట్స్

ఏపీలో బీజేపీ చీఫ్ మార్పు అంశంపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. దీనిపై తాను కామెంట్ చేయలేనన్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలని అమిత్ షా ఇటీవల తన పర్యటనలో దిశా నిర్దేశం చేశారన్నారు. ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు ఉంటుందా? లేదా? అనేది అధిష్టానం నిర్ణయమని ఎంపీ పురంధేశ్వరి  (Purandeswari) స్పష్టం చేశారు. ఈ అంశంపై తాను ఎలాంటి కామెంట్ చేయనన్నారు. RTVతో పురంధేశ్వరి ప్రత్యేకంగా మాట్లాడారు. రాజకీయంగా […]Read More