Andhra Pradesh Farmers Money In 24 Hours: రైతులకు ధాన్యం డబ్బులు 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తున్నామని, మిల్లర్లు మోసం చేస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందని, రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లించామని గుర్తు చేశారు. ఈ ఖరీఫ్ లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి, రూ.9,300 కోట్లు జమ చేశామని చెప్పారు. సంక్షేమ పథకాలను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. హైలైట్: ధాన్యం […]Read More
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఏపీలో పర్యటించారు. ఏపీ రాజధాని అమరావతి చేరుకున్న బిల్ గేట్స్ బృందం.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లతో వివిధ అంశాలపై చర్చించింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ మీద చర్చించారు. అనంతరం ఏపీ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ను బిల్ గేట్స్ సందర్శించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ […]Read More
కొత్త పెళ్లికూతురు రష్మికకు చీరపెట్టిన రేవంత్ రెడ్డి దంపతులు.. ఫోటోలు.. కొత్త పెళ్లికూతురు రష్మికకు చీరపెట్టిన రేవంత్ రెడ్డి దంపతులు.. ఫోటోలు.. సినీ నటి రష్మిక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. హీరో విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ వెడ్డింగ్ రిసెప్షన్కు రేవంత్ రెడ్డి కుటుంబానికి ఆహ్వానించారు రష్మిక. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి దంపతులు రష్మికకు చీర పెట్టి పంపించారు. ఈ ఫోటోలను రేవంత్ […]Read More
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో చక్రి బండారం మొత్తం బయటపడింది. ఇన్నాళ్లూ అబద్ధాల ఇటుకలతో మహా ముందు కట్టిన కోట మొత్తం కూలిపోయింది. మహాని చూసి అబద్ధం ఆడలేక మాధవ నిజం చెప్పేశాడు. దీంతో మహాలక్ష్మి.. చక్రిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది. మరోవైపు రెండు సార్లు కేశవకి ఝలక్ ఇచ్చి ఎస్కేప్ అయిన మన స్టైలిష్ శైలు ఈసారి దొరికిపోయింది. దీంతో కేశవ గట్టిగానే ఇచ్చిపడేశాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. […]Read More
ఫిబ్రవరి 28 ఎపిసోడ్: చక్రధర్కి ఫుల్లు క్లారిటీ.. కాపాడకుండా పారిపోయిన పల్లవి.. మీనాక్షిని
కొత్త రేషన్ కార్డులు ఇంకా తీసుకోలేదా..? సీఎం రేవంత్ కీలక ప్రకటన Intinti Ramayanam Today ఫిబ్రవరి 28 ఎపిసోడ్: చక్రధర్కి ఫుల్లు క్లారిటీ.. కాపాడకుండా పారిపోయిన పల్లవి.. మీనాక్షిని కనిపెట్టేసిన అవని Intinti Ramayanam Today: ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో అవని-పల్లవి మధ్య ఎంత తేడా ఉందో చక్రధర్కి క్లియర్గా అర్థమవుతుంది. చక్రధర్కి ప్రమాదం వస్తే అవని ప్రాణాలకి తెగించి కాపాడింది. కానీ పల్లవి మాత్రం పరార్ అయింది. ఈ ఒక్క సందర్భంతో చక్రధర్కి […]Read More
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పిన సీఎం.. 99 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని అధికారులు బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. హైలైట్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు నిరంతరాయంగా కార్డుల పంపిణీ సీఎం రేవంత్ కీలక ప్రకటన telangana new ration […]Read More
horoscope today 01 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధుడు తిరోగమనం వేళ మకరం, మీనం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. horoscope today 01 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు బుధుడు కుంభ రాశిలో తిరోగమనం […]Read More
శ్రీశైలం మల్లన్న భక్తులకు బ్యాడ్న్యూస్.. ఆలయం మూసివేత, భక్తులకు దర్శనాలు రద్దు Srisailam Temple Closed On March 3: శ్రీశైలం ఆలయం మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమయంలో ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, కళ్యాణోత్సవ టికెట్లు రద్దు చేశారు. గ్రహణం ముగిసిన తర్ాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం రాత్రి 9 నుంచి […]Read More
కేపీహెచ్బీలో గజం రూ.2.65 లక్షలు.. కళ్లు చెదిరే వేలం, హౌసింగ్ బోర్డుకు రూ.24.26 కోట్ల ఆదాయం కేపీహెచ్బీలో గజం భూమి రూ.2.65 లక్షలు పలకడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఈ వేలంలో.. భారీ ధర పలికి రికార్డుల్లోకి ఎక్కింది. 4 ప్లాట్లు, 8 ఫ్లాట్లు విక్రయించడంతో హౌసింగ్ బోర్డు ఖజానాకు ఏకంగా రూ.24.26 కోట్లు వచ్చి చేరాయి. గత కొన్ని రోజులుగా ఖాళీ ప్లాట్ల విక్రయం హైదరాబాద్ నగరంలో భారీ […]Read More
horoscope today 28 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సౌభాగ్య యోగం ప్రభావంతో కుంభం, మీనం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. horoscope today 28 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు శుక్రుడు, చంద్రుడి ప్రభావంతో సౌభాగ్య, […]Read More