గులాబీ దళపతి కేసీఆర్ ఊహించని రీతిలో ఆ పార్టీలోని అసమ్మతి వ్యక్తమవుతోంది. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్లకే టికెట్లు అంటూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అలా కేటాయించిన సీట్లలో పలు చోట్ల ద్వితీయ శ్రేణి నేతలు తమ అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రౌడీ షీటర్ వలే వ్యవహరిస్తున్నారని ఆయన టికెట్ రద్దు చేయాలంటూ గులాబీ పార్టీ కార్పొరేటర్లు పార్టీ రథసారథి […]Read More
అసెంబ్లీలో జరిగిన సంఘటన తలచుకుంటే ఎందో బాదగా ఉందని మొదలుపెట్టిన బాలకృష్ణ, అది ఎంతో పవిత్రమైన దేవాలయం అని అన్నారు. తాజాగా ఈ రోజు జరిగిన అసెంబ్లీ తొలి రోజు సభలో బాలకృష్ణ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే సభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం తన వెర్షన్ వినిపించే ప్రయత్నంలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మైకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన విషయాన్ని వివరంగా చెప్పే ప్రయత్నం […]Read More
అనూహ్యంగా కలిసి వచ్చిన పరిణామాలతో మరింత దూకుడు ప్రదర్శించాలని తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) నిర్ణయించుకుంది.దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు , ప్రజల దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ముందుగా ఉత్తర తెలంగాణ నుంచి రాష్ట్రమంతా సీనియర్ నేతలతో బస్సు యాత్ర చేయబోతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. త్వరలోనే తేదీలను ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క, ( Mallu Bhatti Vikramarka ) టీపీసీసీ […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు( AP Assembly Monsoon Sessions ) ప్రారంభం కానున్నాయి.సెప్టెంబర్ 21వ తారీకు గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశాలు ఢీ అంటే ఢీ అనే రీతిలో…టీడీపీ. వైసీపీ పార్టీలు వ్యవహరించడానికి రెడీ కాబోతున్నాయి.ఇదిలా ఉంటే చంద్రబాబు హయాంలో జరిగిన స్కాం […]Read More
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబును అరెస్టు చేసి జగన్ తప్పు చేశారని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ అరెస్టు జగన్ పతనానికి నాంది అని, చంద్రబాబుకు సింపతీ వచ్చి రాబోయే ఎన్నికల్లో తప్పక టీడీపీ విజయం సాధిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆల్రెడీ సింపతీ యూనివర్సిటీలో జగన్ పీహెచ్ డీ చేశారని, ఆ సింపతీ రాజకీయాలతోనే ముఖ్యమంత్రి అయ్యారని […]Read More
ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని విద్యార్థినులు, భారత్ జాగృతి మహిళ నేతలు అంటున్నారు. మహిళల హక్కుల కోసం గళం వినిపించడంలో ఎమ్మెల్సీ కవిత ఎప్పుడూ ముందు ఉంటారని అన్నారు. కవిత పోరాట స్ఫూర్తితో ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని విద్యార్థినులు, భారత్ జాగృతి మహిళ నేతలు అంటున్నారు. మహిళల హక్కుల కోసం గళం వినిపించడంలో ఎమ్మెల్సీ కవిత […]Read More
జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా గ్లాసునే కేటాయిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. కొన్ని నెలల కిందట దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఉన్న ఓట్లను.. సీట్లను.. గుర్తింపు వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఆయా పార్టీలగుర్తులను రద్దు చేసింది. ఇలా.. జనసేన కూడా అప్పట్లో తనకు ఉన్న గ్లాస్ గుర్తును కోల్పోయింది. దీంతో అప్పట్లో రాజకీయంగా జనసేనపై ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి అనేక విమర్శలు వచ్చాయి. అయితే.. […]Read More
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన పలు పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో జరిగిన విచారణలో ఊరట లభించని సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందని ఆయన తరఫు లాయర్లు ఆశించగా…ఆ విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. ఇక, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తయినా తీర్పు, ఉత్తర్వులు రెండ్రోజుల తర్వాత వెల్లడిస్తామని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో తీవ్ర నిరాశలో […]Read More
వినాయక చవితి సందర్భంగా నూతన పార్లమెంటు భవనంలో తొలిసారిగా సభలను ఈ రోజు నుండి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అమృత ఘడియల్లో కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టబోయే ముందు పార్లమెంటు సభ్యులంతా చివరిసారిగా పాత పార్లమెంటులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలనుద్దేశించి పాత పార్లమెంటు సెంట్రల్ హాల్లో మోడీ ప్రసంగించారు. కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్నప్పటికీ పార్లమెంటు పాత భవనం హుందాతనం తగ్గకూడదని, పాత పార్లమెంటు […]Read More
తెలుగుదేశం పార్టీకి సరైన కాలంలో సరైన లీడర్ షిప్ గా నారా బ్రాహ్మణిని తీసుకుని వస్తున్నారు అంటున్నారు తెలుగుదేశం పార్టీకి సరైన కాలంలో సరైన లీడర్ షిప్ గా నారా బ్రాహ్మణిని తీసుకుని వస్తున్నారు అంటున్నారు. ఆమెది నందమూరి బ్లడ్, నారా మెట్టినిల్లు. అలా ఆమె నారా నందమూరి వారసురాలుగా నూరు శాతం టీడీపీలో కీ రోల్ ప్లే చేయడానికి అర్హురాలుగా ముందుకు వస్తున్నారు అంటున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో మకాం వేసి తన అత్త భువనేశ్వరితో కలసి […]Read More