తెలంగాణలో ఇక నుంచి టెన్త్ పరీక్షలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలో విద్యా బోధన జరగనున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. Revanth Reddy. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు […]Read More
బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్లో బస్సు టికెట్ ధరలను తగ్గించింది. వేసవి కాలం రావడంతో.. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకునేందుకు భారీగా రాయితీలను ప్రకటించింది. టికెట్ ధరపై రూ.5 నుంచి రూ.10 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఏసీ బస్సులు ఖాళీగా ప్రయాణిస్తుండటంతో ఆర్టీసీ టికెట్ ధరలను తగ్గించింది. TGSRTC ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ తెలంగాణ […]Read More
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో చక్రి బండారం మొత్తం బయటపడింది. ఇన్నాళ్లూ అబద్ధాల ఇటుకలతో మహా ముందు కట్టిన కోట మొత్తం కూలిపోయింది. మహాని చూసి అబద్ధం ఆడలేక మాధవ నిజం చెప్పేశాడు. దీంతో మహాలక్ష్మి.. చక్రిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది. మరోవైపు రెండు సార్లు కేశవకి ఝలక్ ఇచ్చి ఎస్కేప్ అయిన మన స్టైలిష్ శైలు ఈసారి దొరికిపోయింది. దీంతో కేశవ గట్టిగానే ఇచ్చిపడేశాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. […]Read More
క్యారెక్టర్ను ప్రశ్నిస్తూ కాబోయే భార్యకు వేధింపులు.. కఠిన నిర్ణయం తీసుకున్న యువతి జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాబోయే భర్త వేధింపులు తాళలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు కాబోయే భర్త అనుమానం, ఫోన్లో వేధింపులే ఈ దారుణానికి కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైలైట్: కాబోయే భార్యకు వేధింపులు కఠిన నిర్ణయం తీసుకున్న యువతి […]Read More
ఇక పక్కాగా రేషన్ సరుకులు.. సేవాలోపంపై ఫిర్యాదులు ఇలా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ లబ్ధిదారులకు సరుకులు పక్కాగా అందించేందుకు ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసింది. అందుకోసం సివిల్ సఫ్లయ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సేవాలోపంపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. హైలైట్: పక్కాగా రేషన్ సరుకులు సివిల్ సఫ్లయ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక దృష్టి సేవాలోపంపై ఫిర్యాదులు Ration beneficiaries complaints తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన […]Read More
AP Inter Practicals 2026 ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ప్రాక్టికల్స్, పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాక్టికల్స్ జరిగే సెంటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ, వాటిని బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఆదేశించారు. 45 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా, సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షల్లో కొత్త మార్పులు ప్రవేశపెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: ఏపీ ఇంటర్ పరీక్షలపై కీలకమైన సమీక్ష చేశారు […]Read More
Andhra: ఇంట్లోనే దుకాణం పెట్టాడు… రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. వ్యవసాయశాఖ అధికారి షేక్ మహమ్మద్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. మార్కాపురం జిల్లా కంభం మండలానికి చెందిన ఎరువుల దుకాణదారుడిని నకిలీ మందుల పేరుతో బెదిరించి రూ.20 వేలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. .. .. .. Andhra: ఇంట్లోనే దుకాణం పెట్టాడు… రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. ఆయనో వ్యవసాయశాఖ అధికారి… ఎరువుల దుకాణంలో నకిలీ మందులు విక్రయిస్తున్నారంటూ వ్యాపారిని బెదిరించి లంచం […]Read More
Personality Test: ఫోన్ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోవచ్చు! Personality Test through Phone holding style: ఒక వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోవాలంటే హస్తముద్రికం, లేదా జోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చు. అది కాకుండా మన శరీర భాగాల ఆకారాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ రోజు వ్యక్తిత్వ పరీక్షలో ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ను పట్టుకునే విధానం ద్వారా ఆ వ్యక్త ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు అనేది ఎలా గుర్తించాలో […]Read More
Vijayawada Vidyadharapuram Apsrtc Bus Depot Vacate: విజయవాడ సమీపంలో సిటీ బస్సులకు సంబంధించి ముఖ్యమైన విద్యాధరపురం బస్ డిపో సేవలు ఆగిపోనున్నాయి. ఈ డిపోన ఖాళీ చేయాలని ఆర్టీసీ విజయవాడ రీజనల్ అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఈ డిపోను ఖాళీ చేసే ప్రక్రియ మొదలైంది. నెలలో మొత్తం డిపో ఖాళీ చేసే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం విద్యాధరపురం డిపోను కేటాయిస్తున్నారు. హైలైట్: ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో ఖాళీ […]Read More
Hyderabad Man Donated 20 Acres For Ap Capital Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి రెండో విడత భూ సేకరణ కొనసాగుతోంది. రైతులు ఈ మేరకు భూముల్ని అందజేస్తున్నారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఒకరు ఏకంగా 20 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చేశారు. ఈ మేరకు పత్రాలు అధికారులకు అందజేశారు.. ఎంతో ఆనందంతోనే భూముల్ని అమరావతికి ఇస్తున్నామని హైదరాబాద్కు చెందని ఉమామహేశ్వరరావు అంటున్నారు. అమరావతి కచ్చితంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైలైట్: అమరావతికి రెండో విడత […]Read More