తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఈ విడుతలో భాగంగా 3752 గ్రామాలకు, 28410 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది , వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీ చేశారు. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఈ విడుతలో భాగంగా 3752 గ్రామాలకు, 28410 […]Read More
భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీపై ఉచిత పరిమితిని మించితే, ఖచ్చితంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీపై ఉచిత పరిమితిని మించితే, ఖచ్చితంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర […]Read More
AP Crime : ప్రాణం తీసిన మొక్కజొన్న కంకి…. సీమంతం జరిగిన తెల్లారే! వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా చాలా సంబరంగా చేశారు. వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా […]Read More
తెలంగాణలో పల్లెపోరు ముగిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. సుమారు 56 శాతం స్థానాలను కైవసం చేసుకుని.. బీఆర్ఎస్, బీజేపీలను వెనక్కి నెట్టింది. సిద్దిపేట మినహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది. 56 శాతం సర్పంచి స్థానాలు కాంగ్రెస్ కైవసం రెండో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ Telangana Panchayat Elections తెలంగాణలో పల్లెపోరు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు బుధవారంతో తెరపడింది. శాసనసభ […]Read More
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ స్థాపనపై క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ఇలా అన్నారు. తాను ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ స్థాపనపై క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ఇలా అన్నారు. తాను ఇప్పుడే ఎలాంటి […]Read More
హైదరాబాద్ కు డేంజర్ పొంచి ఉంది. త్వరలోనే హైదరాబాద్ ఢిల్లీగా మారనుందా అనే భయాన్ని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది గాలి నాణ్యత తగ్గింది. ఈ ఏడాది 337 రోజుల్లో 110 రోజుల్లో గాలి నాణ్యత భారీగా పడిపోయింది. Hyderabad : వాయు కాలుష్యంతో హైదరాబాద్ లో మరణాల సంఖ్య పెరగుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ అంత మెరుగైన పరిస్థితుల్లో లేదని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో […]Read More
బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి.. ఇటీవల కాలంలో ఏకంగా లక్షా 30 వేల మార్క్ దాటి పరుగులు పెట్టిన ధరలు.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండటంతో.. దేశీయంగా కూడా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి.. ఇటీవల కాలంలో ఏకంగా లక్షా 30 వేల మార్క్ దాటి పరుగులు పెట్టిన ధరలు.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి.. మళ్లీ […]Read More
హైదరాబాద్ పర్యాటక రంగానికి కొత్త కళను తెస్తూ హెచ్ఎండీఏ కోత్వాల్గూడ ఎకో పార్క్ను రూ.150 కోట్లతో నిర్మించింది. శంషాబాద్ సమీపంలో 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్లో 6 ఎకరాల అంతర్జాతీయ పక్షుల కేంద్రం ఉంది. ప్రపంచం నలుమూలల నుండి 10,000 అరుదైన పక్షులు ఇక్కడ ఆకట్టుకోనున్నాయి. హైదరాబాద్ పర్యాటక రంగానికి మరో బూస్ట్ ఇచ్చే న్యూస్. హిమాయత్సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శంషాబాద్ విమానాశ్రయానికి అతి దగ్గరలో.. అంతర్జాతీయ ప్రమాణాల్లో ఒక అరుదైన […]Read More
అల్లూరి జిల్లాలోని హుకుంపేటలో ఉన్న భీముని రాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్వత అంచున స్థిరంగా ఉన్న ఈ భారీ బండరాయి వెనుక భీముడికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది. స్థానిక గిరిజనులు దీనిని అత్యంత నిష్టతో పూజిస్తారు. వారి సంస్కృతిలో ఇది ఒక భాగం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ పరిధిలోని హుకుంపేట మండలం గొందూరులో ఉన్న ఒక పర్వతం అంచున ఉన్న భారీ బండరాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో […]Read More
అంతా పర్లేదు.. ఆ 37 మందే.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం రోజున పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరు మెరుగైందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే 37 మంది ఎమ్మెల్యేల పనితీరు ఇంకా మెరుగు పడాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు వన్ టూ వన్ భేటీలు నిర్వహించిన […]Read More