వర్షాకాలంలో వంకాయలు తినే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిల్లో తాజా వంకాయలను కొనాలి. వంకాయలను బాగా కడిగి ఉప్పులో నానబెట్టి ఆపై పురుగుమందులు, బ్యాక్టీరియాను తొలగించడానికి ఉడికించాలి. వంకాయను సరైన పరిమాణంలో ఉడికించి తినాలి. Eggplants: వర్షాకాలం వచ్చిన వెంటనే మార్కెట్లో కూరగాయలు ఎక్కువగా లభిస్తాయి. కానీ ఈ సీజన్లో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. వర్షాకాలంలో వంకాయలు తినడం ఆరోగ్యానికి హానికరమంటారు. మరికొందరు దీనిని పోషకమైన కూరగాయగా భావించి ఎక్కువగా తింటారు. […]Read More
డయాబెటిక్ రోగి ఫాస్టింగ్లో బ్లడ్ షుగర్ చాలా ఎక్కువగా ఉన్న కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ ఫాస్టింగ్ షుగర్ ఉండటం వల్ల గుండె, మూత్రపిండాలు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో 10 కరివేపాకులను నమిలి తింటే ప్రయోజనం ఉంటుంది. Fasting:డయాబెటిక్ రోగి చక్కెరను నియంత్రించాలనుకుంటే ఆహారం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే తినడం, తాగడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. డయాబెటిక్ రోగి ఉదయం నిద్రలేచిన వెంటనే […]Read More
గుడివాడలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్కు వెళ్లేందుకు టీడీపీ పార్టీ నాయకులు యత్నించారు. గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ ఇరు వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్కు వెళ్లేందుకు […]Read More
హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరేకృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. ఒక్కో ప్లేట్కి రూ.19 ఖర్చు అవుతుండగా ప్రజల నుంచి కేవలం రూ. 5 మాత్రమే తీసుకుంటారు. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే పథకాన్ని తీసుకురానున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరేకృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. అయితే ఈ టిఫిన్స్ ఒక్కో […]Read More
గ్రేటర్ హైదరాబాద్లో పేదల ఆకలి తీరుస్తున్న అన్న పూర్ణ ఐదురూపాయల భోజన కేంద్రాల్లో ఇక నుంచి ఉదయం అల్పాహారం, మిల్లెట్ టిఫిన్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. GHMC Breakfast: గ్రేటర్ హైదరాబాద్లో పేదల ఆకలి తీరుస్తున్న అన్న పూర్ణ ఐదురూపాయల భోజన కేంద్రాల్లో ఇక నుంచి ఉదయం అల్పాహారం, మిల్లెట్ టిఫిన్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. ఈ […]Read More
ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 3బృందాలతో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్లో కల్తీ కల్లు మరణాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 3బృందాలతో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మూసాపేట్, బాలానగర్, కైతలాపూర్ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లతోపాటు ముషీరాబాద్లో మూడు, కాచిగూడలో […]Read More
హర్యాణాలోని గురుగ్రామ్లో దారుణం జరిగింది. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి అయిన రాధికా యాదవ్ (25)ను కన్న తండ్రే కాల్చి చంపాడు. ఆమె సోషల్ మీడియాలో రీల్ చేయడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన హత్య చేసినట్లు తెలుస్తోంది. హర్యాణాలో దారుణం జరిగింది. ఓ టెన్నిస్ క్రీడాకారిణిని కన్న తండ్రే కాల్చి చంపడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి […]Read More
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు గురవారం నోటీసులు జారీ చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు గురవారం […]Read More
మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చర్చకు రావడానికి సిద్ధమన్నారు. తులం బంగారం, పింఛన్లు పెంపుపై చర్చిద్దామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని సీఎం రంకెలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ పాలిటిక్సేనని ధ్వజమెత్తారు. మేం […]Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్లో సంబరాలు చేసుకున్నారు. జాగృతి కార్యకర్తలు, ఆమె అభిమానులతో కలిసి రంగులు చల్లుకున్నారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నిలకలు జరగనుండడంతో అందులో వెనుకబడిన తరగతుల వారికి 42 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. గురువారం సమావేశమైన మంత్రవర్గం బీసీ రిజర్వేషన్ బిల్లుకు అమోదం తెలిపింది. దీంతో రాత్రి కవిత నివాసం, జాగృతి కార్యాలయానికి […]Read More