వాగులో కొంతభాగం బయటపడ్డ ఆ రాతి విగ్రహాన్ని ఒక బండరాయి అనుకొని గత మూడేళ్లుగా ఊరంతా వాగులో వృధాగా వదిలేశారు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మూడేళ్ల తర్వాత ఇసుక తొలగిస్తే అందులో నుండి భారీ విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. అతి పురాతన రాతి విగ్రహం విగ్రహాన్ని చూసి ఊరంతా షాకయ్యారు. ఆ విగ్రహానికి గుడి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నేళ్లుగా బండరాయి అనుకొని అలా వదిలేశారు.. తీరా తవ్వి చూస్తే మైండ్ బ్లాక్..! వాగులో […]Read More
Simple Clove Remedies for Wealth: సోమవారం రెండు లవంగాలతో చేసుకునే పరిహారాలు జీవితాన్ని మార్చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆర్థిక సమస్యలు, చెడు కలలు, ఇతర ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. శివపార్వతులను పూజించి, లవంగాలతో దీపారాధన, లేదా నీటిలో లవంగాలు కలిపి నిద్రించడం వంటివి శుభ ఫలితాలనిస్తాయి. గ్రహణం ముందు సోమవారం లవంగాలతో ఇలా చేస్తే.. మీ అదృష్టం డబుల్, డబ్బే డబ్బు..! సోమవారం లవంగాలతో చేసే పరిహారాలు జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకువస్తాయని […]Read More
శ్రీశైలం మల్లన్న భక్తులకు బ్యాడ్న్యూస్.. ఆలయం మూసివేత, భక్తులకు దర్శనాలు రద్దు Srisailam Temple Closed On March 3: శ్రీశైలం ఆలయం మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమయంలో ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, కళ్యాణోత్సవ టికెట్లు రద్దు చేశారు. గ్రహణం ముగిసిన తర్ాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం రాత్రి 9 నుంచి […]Read More
తిరుమల భక్తులకు శుభవార్త.. శ్రీవారి వస్త్రాలు ఈ – వేలం.. మీరూ సొంతం చేసుకోవచ్చు.. తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలతో పాటుగా టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకలుగా సమర్పించిన వస్త్రాలను టీటీడీ ఆన్ లైన్ ద్వారా వేలం వేస్తోంది. మార్చి రెండో తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకూ ఈ వేలం ప్రక్రియ జరగనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ వేలంలో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. మరోవైపు టీటీడీలో ఏళ్లుగా పేరుకుపోయిన […]Read More
Tirumala Temple To Closed On March 3: తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. మార్చి 3న చంద్రగ్రహణం కావడంతో.. ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తారు. గ్రహణం ఆ రోజు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు ఉంటుంది. అంతేకాదు అదే రోజు కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లపై టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ […]Read More
సాధారణంగా ఏ శివాలయానికి వెళ్లినా మనకు దర్శనమిచ్చేది ఆ పరమేశ్వరుడి లింగ రూపం. కానీ మీరు ఎప్పుడైనా నిలువెత్తు విగ్రహ రూపంలో ఉన్న శివుడిని చూశారా..? లింగాభిషేకాలకు బదులు ఆ మానవ రూపానికే అభిషేకాలు జరిగే అరుదైన క్షేత్రం గురించి విన్నారా..? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. Andhra Pradesh: మనిషి రూపంలో శివలింగం.. ఏడవ శతాబ్దం నాటి అద్భుత ఆలయం గురించి తెలుసా..? భారతదేశంలో ఎటు చూసినా శివుడు లింగాకారంలోని దర్శనం […]Read More
నేడు దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఈ పండుగ పవిత్రమైన రోజు రావడంతో ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు రోజంతా ఉపవాసంతో స్వామిని కొలుస్తున్నారు. ఈ శుభ సమయంలో ఈశ్వరుడిని ఆరాధించడం వల్ల జీవితంలో ఆనందం, సుఖసంతోషాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. అందువల్ల నేడు శివుడిని ఆరాధించే పద్దతి, పూజించడానికి శుభ సమయం గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి ప్రాముఖ్యత ఫాల్గుణ మాస కృష్ణ పక్ష చతుర్ధశి రోజు […]Read More
మహా శివరాత్రి పర్వదినాన శివయ్యను రకరకాల అభిషేకాలతో, అర్చనలతో భక్తులు కొలుస్తుంటారు. అయితే, ఈ పవిత్ర రోజున శివాలయంలో గానీ లేదా ఇంట్లో గానీ నారికేళ దీపం వెలిగించడం అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నారికేళం అంటే కొబ్బరికాయ.. మానవ శరీరానికి, అహంకారానికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ఈ దీపం వెలిగించడం వల్ల శివుని అనుగ్రహం పొంది, జీవితంలోని అడ్డంకులు ఎలా తొలగిపోతాయో ఇప్పుడు చూద్దాం. సాధారణ ప్రమిద దీపాలకు భిన్నంగా కొబ్బరికాయతో దీపం […]Read More
మహా శివరాత్రి.. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ఖాయం Maha Shivaratri 2026 Time and Puja Vidhi: శివ పురాణం ప్రకారం, మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో బ్రహ్మ, విష్ణువుల మధ్య పరమేశ్వరుడు అగ్ని లింగరూపంలో ఆవిర్భవించాడని చెబుతారు. ఈ కథలోని అంతరార్థం ఏమిటంటే.. మన శరీరమనే చీకటిలో ఉన్న ఆత్మరూపమైన వెలుగును తెలుసుకోవడం. ఈరోజు చేసే పూజల ద్వారా పొందే ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహా శివరాత్రి.. ఈ […]Read More
Types of Shiva Linga and benefits: మహాశివరాత్రి అనేది భక్తులను ముక్తి మార్గంలో నడిపించే పవిత్రమైన అవకాశం. ఈ రోజు ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేసి, ఒక మారేడు దళం సమర్పించి, స్వల్ప నైవేద్యం పెట్టినా శివుడు ప్రసన్నుడవుతాడని విశ్వాసం. విశేషంగా ఈ రోజున కొన్ని ప్రత్యేక శివలింగాలకు పూజ చేస్తే విశిష్ట ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి.. ఈరోజు ఏ శివ లింగాన్ని పూజ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో […]Read More