Oct 01, 2023 07:03 AM IST Share on Twitter Share on Facebook Share on Whatsapp మమ్మల్ని ఫాలో అవ్వండి Janasena Varahi Vijaya Yatra Updates : జనసేన వారాహి నాల్గో విడత యాత్ర ఇవాళ్టి నుంచి కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది. అవనిగడ్డలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. పవన్ యాత్రకు సంబంధించి నారా లోకేశ్… టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. Janasena Varahi Vijaya Yatra : ఏపీ […]Read More
Janasena Varahi Vijaya Yatra Updates : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర నాల్గో విడత ఖరారైంది. అక్టోబరు 1వ తేదీన యాత్ర ప్రారంభం కానున్నట్లు పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. Janasena Varahi Vijaya Yatra : వారాహి విజయ యాత్ర నాల్గో విడతకు సంబంధించి కీలక ప్రకటన చేసింది జనసేన పార్టీ. ఇప్పటికే మూడు విడుతలు విజయవంతం కాగా… నాల్గో విడతను కూడా ప్రకటించింది. […]Read More
Election Commission of India :అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసీఐ పర్యటన నేపథ్యంలో సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. Election Commission of India: త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా తేదీలను ఖరారు చేయగా… రాష్ట్రంలోని అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ వస్తోంది. ఇందులో […]Read More
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు (braouonline.in) Maheshwaram Mahendra Chary • HT Telugu Sep 30, 2023 06:55 AM IST Share on Twitter Share on Facebook Share on Whatsapp మమ్మల్ని ఫాలో అవ్వండి Ambedkar Open University Admissions 2023: అంబేడ్కర్ దూర విద్య కోర్సుల్లో చేరే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ మేరకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు తెలిపారు. BRAOU Admissions 2023- […]Read More
Helicopter Ambulance: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం హెలికాఫ్టర్ ఏర్పాటైంది. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండెను హెలికాఫ్టర్ ద్వారా తిరుపతి తరలించారు. Helicopter Ambulance: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణం నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ చూపించారు. గుంటూరులో బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్న ఇంటర్ విద్యార్ధి గుండెను తిరుపతి తరలించడానికి ఏకంగా హెలికాప్టర్ […]Read More
TS TET Live Updates 2023:తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు బుధవారం ఉదయం విడుదల కానున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. భారీగా హాజరైన అభ్యర్థులు తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించి మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పేపర్-1 కు 80,990.. పేపర్-2కు 20,370 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. మొత్తం రెండు పేపర్లకు కలిపి 1,82,260 దరఖాస్తులు వచ్చాయని ప్రకటించారు. సెప్టెంబర్ 15న […]Read More
Rohit Sharma: ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ప్రస్తుతం 13 మంది ప్లేయర్లే అందుబాటులో ఉన్నారని చెప్పాడు. మరిన్ని వివరాలు వెల్లడించాడు. Rohit Sharma: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు గెలిచింది టీమిండియా. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ను ఖాయం చేసుకుంది. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే బుధవారం (సెప్టెంబర్ 27) రాజ్కోట్ వేదికగా జరగనుంది. తొలి రెండు వన్డేలకు […]Read More
IND vs AUS 3rd ODI: భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం (సెప్టెంబర్ 27) మూడో వన్డే జరగనుంది. సిరీస్లో ఆఖరి మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ ఖరారు చేసుకుంది టీమిండియా. అయితే, ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ఓ చరిత్ర సృష్టించనుంది. IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో ఆఖరి పోరుకు భారత్ సిద్ధమైంది. రాజ్కోట్లో బుధవారం (సెప్టెంబర్ 27) ఈ మూడో […]Read More
Bengaluru Bandh : నేడు బెంగళూరు బంద్కు పిలుపునిచ్చాయి అనేక రైతు బృందాలు. వీటికి విపక్షాలు మద్దతిచ్చాయి. బంద్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే.. Bengaluru Bandh : కర్ణాటకలో దశాబ్దాల నాటి కావేరీ జలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేస్తుండటాన్ని నిరసిస్తూ.. నేడు బెంగళూరు బంద్కు పిలుపినిచ్చాయి అనేక రైతు బృందాలు. ప్రతిపక్షాలు ఈ బంద్కు మద్దతినిచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీ హబ్గా […]Read More
Bandi Sanjay On KCR: తాంత్రిక పూజల్లో సిఎం కేసిఆర్ సిద్ధహస్తుడని బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇతర పార్టీల నేతలనే కాకుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కోరుకునే వ్యక్తి కేసిఆర్ అని, ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని బండి ఆరోపించారు. Bandi Sanjay On KCR: ముఖ్యమంత్రి కెసీఆర్పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి సీఎం కేసిఆర్ పై […]Read More