రెండవ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9.10 గంటలకు రాజమండ్రి ఆర్ అండ్ బి అతిధి గృహం నుంచి బయలుదేరి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకై…ఉ 9.20 కి చేరుకుని, ఇక్కడ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కు బయలుదేరి వెళతారు. ఉ.9.40 కు ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు.అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత ఠానేలంక […]Read More
టీడీపీ ప్రభుత్వం వస్తే..వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించారు చంద్రబాబు. దేవరపల్లిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…పోలవరం పూర్తైతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం సిరలు పండించొచ్చన్నారు. పోలవరాన్ని ఓ సైకో.. ఓ దద్దమ్మ నాశనం చేస్తున్నాడని..జగనుకు ప్రాధాన్యతలు తెలియవు.. సమస్యలు తెలియవు.. అందుకే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈ దుస్థితి అని ఫైర్ అయ్యారు. పోలవరాన్ని ప్రశ్నార్థకంగా మార్చారు…వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. గతంలో జగన్ ముద్దులు […]Read More
ఇదిలా ఉంటే జగన్ సీఎం అయిన కొత్తల్లో తరచూ కేసీయార్ జగన్ మీట్ అవుతూ ఉండేవారు జగన్ ఏపీ సీఎం. కేసీయార్ తెలంగాణా సీఎం. ఇద్దరి మధ్యన మంచి అనుబంధం ఉంది అని అంటూంటారు. ఏపీలో జగన్ సీఎం కావడానికి కేసీఆర్ 2019 ఎన్నికల ముందు తెర వెనక చాలానే సాయం చేసారు అని ప్రచారంలో ఉన్న మాట. అంతే కాదు జగన్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి కేసీయార్ స్వయంగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే జగన్ సీఎం […]Read More
ముఖ్యమంత్రి ఆఫీస్ ఎక్కడ అన్నది ఇపుడు చర్చగా ముందుకు వస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత అమరావతిలోని సచివాలయానికి వెళ్లిన సందర్భాలు బహు తక్కువ. ఆయన తాడేపల్లిలో కట్టుకున్న నివాసంలోనే క్యాంప్ ఆఫీసుని ఏర్పాటు చేసుకుని గత నాలుగేళ్ళుగా అక్కడ నుంచే పాలించారు. ప్రతీ రోజూ అక్కడే వివిధ శాఖల మీద సమీక్షా సమావేశాలు కూడా జరిగాయి. ఇక విశాఖకు ముఖ్యమంత్రి మకాం మారుస్తున్నారు అన్నది కొత్త వార్త. ఇది నిజమే అన్నట్లుగా విశాఖలోని రుషికొండ […]Read More
ఒకరు ఏపీకి ముఖ్యమంత్రి, మరొకరు ప్రతిపక్ష నాయకుడు. ఈ ఇద్దరూ కలిసింది బహు తక్కువ. ఎవరి దోవ వారిది. ఇక జగన్ ఉంటే జిల్లా మీటింగులో లేకుండా తాడేపల్లి నివాసంలో ఉంటారు. చంద్రబాబుకు జిల్లాల టూర్లు రాత్రి బస చేయడాలూ అలవాటు. అయితే చిత్రంగా ఈ ఇద్దరూ ఒకే చోట ఒక రాత్రి బస చేయబోతున్నారు. ఇది గత పుష్కర కాలంలో ప్రత్యర్ధులుగా ఉంటూ రాజకీయాలు చేస్తున్న ఈ ఇద్దరి విషయంలో ఎక్కడా జరగలేదు. ఇదిలా ఉంటే […]Read More
ఆది నుంచి చివరి వరకు టార్గెట్ కాంగ్రెస్.. ఆసాంతం ప్రతి మాటలోనూ.. ప్రతి పదంలోనూ… పద విరుపులోనూ టార్గెట్ కాంగ్రెస్. ఇదీ.. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం తీరు. సింగరేణి నుంచి మొదలు పెట్టి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు .. దేనినీ ఆయన వదల్లేదు. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు.. పదాల శతఘ్నులను పేల్చేశారు. అంసెబ్లీ వేదికగా ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ ఇచ్చుడు.. సచ్చుడు.. అంటూ.. తనదైన […]Read More
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. నాలుగు రోజులు సాగిన అసెంబ్లీలో మొత్తం 8 బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు కూడా ఉంది. దీనికి కూడా సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పాస్ అవడంతో ఇప్పుడు కేసీఆర్ పైచేయి సాధించారా? లేదా గవర్నర్ గెలిచారా? అనే చర్చ సాగుతోంది. kcr vs governor over rtc bill ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని, ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు […]Read More
ఎట్టకేలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పార్లమెంటు పునరుద్ధరించింది. మోదీ ఇంటిపేరుపై రాహుల్ వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసులో రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పార్లమెంటు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ మళ్లీ ఎంపీగా మారారు. దీంతో రాహుల్కు పార్లమెంట్ సమావేశాల్లో హాజరవడానికి అవకాశం దక్కింది. కాగా 2019లో […]Read More
పోలవరం ప్రాజెక్ట్ తన బిడ్డ అని ఈ మధ్యనే టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెంటనే కౌంటర్ ఇచ్చెశారు. నీవు కన్న కల కాదుగా పోలవరం అని రిటార్ట్ వేశారు. పోలవరం వైఎస్సార్ మానస పుత్రిక అని ఎలుగెత్తి చాటారు. అయితే 2014 నుంచి 2019 మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ పనులు తన హయాంలో ఊపందుకున్నాయని చంద్రబాబు క్లెయిం చేసుకుంటున్నారు. తాను ఉండగా వేగంగా సాగిన పనులను వైసీపీ […]Read More
మరి.. జగన్ సర్కారు దీనికి విరుగుడు చర్యలు ఏం చేపడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలోని జగన్ సర్కారుకు కొత్త టెన్షన్ తీసుకొచ్చే ప్రకటన ఒకటి విడుదలైంది. జగన్ నాలుగేళ్ల పాలనలో ఎప్పుడూ చూడని ఇబ్బందికర పరిస్థితి ఉపాధ్యాయ.. ఉద్యోగ సంఘాలు చేపట్టిన మహా ధర్నా సందర్భంగా చోటు చేసుకుంది. తాను అధికారంలోకి వచ్చిన వారంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం తెలిసిందే. దీనిపై […]Read More