టీపీసీసీ రథసారధి.. మల్కాజిగిరి ఎంపీగా వ్యవహరిస్తున్న ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి భద్రతగా ఉండే గన్ మెన్లు గురువారం కనిపించకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు కేటాయించిన నలుగురు గన్ మెన్లు బుధవారం రాత్రి నుంచి రావటం లేదు. కీలకమైన ఎన్నికల వేళ.. ఇలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుంది? విపక్ష నేతగా ఉన్న ఆయనకు గన్ మెన్లు విధులకు ఎందుకు హాజరు కాలేదు? అన్నది ప్రశ్నలుగా మారాయి. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు రోజుల […]Read More
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో సరికొత్త పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రకటించాలని ఫిక్సయ్యాయని అంటున్నారు. ఇందులో భాగంగా… తాజాగా కేసీఆర్ కూడా ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అవును… మరికొన్ని నెల్లలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా… […]Read More
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. పైరవీలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సర్వేల ఆధారంగా ప్రజా బలం ఉన్న నేతలకే బీఫారాలు ఇవ్వాలని డిసైడ్ అయింది. కర్ణాటకలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల హడావుడి మెుదలైంది. అన్ని పార్టీల నేతలు టికెట్ల కోసం పైరవీలు మెుదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు తమకు అనుకూలమైన వారికి టికెట్లు […]Read More
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో శాస్త్రీయమైన పార్టీ నిర్వహణ ధోరణిలోకి వెళ్లిపోతున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే.. ఎవ్వరైనా సరే.. అందుకోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. దరఖాస్తులు దాదాపుగా అన్ని పార్టీలు అడుగుతూనే ఉంటాయి. కానీ, కాంగ్రెసులో ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ నిర్ణీతమైన పీజు కూడా చెల్లించాల్సిందే. ఈ మేరకు టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ధరఖాస్తుకు కూడా ఫీజు వచ్చింది. అవును… మీరు […]Read More
గులాబీబాస్ న్యూ పొలిటికల్ స్ట్రాటజీ అమలు చేయబోతున్నారా?.. సర్వే రిపోర్ట్లతో కొన్ని సర్దుబాటులు చేయాలని డిసైడ్ అయ్యారా?.. ఇన్నిరోజులు పక్కకు పెట్టిన అస్త్రాలను.. ఇక బయటకు తీయనున్నరా?.. సిట్టింగులను కాదని కొత్తవాళ్లతో ప్రయోగం చేయనున్నారా?.. ఇంతకీ.. కేసీఆర్ న్యూ స్ట్రాటజీ ఏంటీ?.. గులాబీబాస్ ప్లాన్తో ఎవరికి లాభం చేకూరనుంది?..అనే మరిన్ని విషయాలను తెలుసుకొనే ప్రయత్నం చేదాం .. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్వరాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా […]Read More
ఆయనకు ఎయిర్పోర్టులో పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారని జనసేన నేతలు మండిపడుతున్నారు సరిగ్గా పదకొండు నెలల తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ వస్తున్నారు. ఆయన 2022 సెప్టెంబర్ 15న విశాఖ వచ్చారు. అపుడు జరిగిన ఉద్రిక్తలు టెన్షన్ అందరికీ తెలిసిందే. పవన్ ఎయిర్ పోర్టు నుంచి బీచ్ రోడ్డులో ఉన్న హొటల్ కి ర్యాలీగా చేరుకున్న సందర్భంలో పోలీసుల ఆంక్షలు దానికి జనసైనికులు మండిపడిన తీరు అన్నీ ఇపుడు అందరికీ […]Read More
ఓల్డ్ సిటిలో తాను లేకపోతే బీజేపీ లేదు అనేంత స్ధాయిలో రాజాసింగ్ మాట్లాడుతున్నారు. ఓల్డ్ సిటీలోని గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ ను బీజేపీ దూరంపెట్టేసినట్లే కనబడుతోంది. దశాబ్దాలుగా రాజాసింగ్ కు బీజేపీతో అనుబంధముంది. పార్టీకి ఓల్డ్ సిటిలో స్ట్రాంగ్ సపోర్టరుగా ఎంఎల్ఏ దశాబ్దాలుగా కంటిన్యు అవుతున్నారు. 2018 ఎన్నికల్లో పార్టీ తరపున 119 నియోజకవర్గాల్లో పోటీచేసిన వాళ్ళల్లో గెలిచింది రాజాసింగ్ మాత్రమే. దీంతోనే ఎంఎల్ఏకి ఓల్డ్ సిటీలో ఎంతటి పట్టుందో అర్ధమవుతోంది. అలాంటి ఎంఎల్ఏకి పార్టీ అగ్రనాయకత్వంతో […]Read More
గిరిజనుల అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. వారికోసం ఐటీడీఏలను ఏర్పాటు చేసింది. షెడ్యూల్డ్ ఉప ప్రణాళిక ప్రాంతాలుగా గుర్తించినా..ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనలు ప్రకారం అటవీ ప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 33 తెగల సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు. వీరినే గిరిజనులు,అడవి బిడ్డలు, ఆదివాసీలుగా అభివర్ణిస్తారు. అటవీ ఉత్పత్తులే వీరి […]Read More
తెలంగాణా ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఫైనల్ మ్యానిఫెస్టో విడుదలకు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డిక్లరేషన్ల పేరిట కొన్ని… హామీల పేరిట మరొకన్ని హామీలను…. వివిధ సందర్భాలలో పార్టీ అగ్రనేతలు ప్రకటించేశారు. అయితే అన్నింటినీ కలిపి మ్యానిఫెస్టో రూపంలో ప్రకటించేందుకు సెప్టెంబర్ 17వ తేదీని డెడ్ లైనుగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ రోజే ఎందుకంటే తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పై మ్యానిఫెస్టోతో దండయాత్ర మొదలు పెట్టడానికట. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ మ్యానిఫెస్టో […]Read More
ఎంత వీలైతే అంత తొందరగా వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు తెర వెనక రంగం సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే లోక్ సభ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించుకున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి షర్మిల అభినందనలు తెలియచేస్తూ లేటెస్ట్ గా ఒక ట్వీట్ చేశారు అంతే కాదు కేంద్రంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా ఆమె మద్దతు ప్రకటించారు. ఈ రోజున దేశానికి […]Read More