టీడీపీ అధినేత, విపక్ష నాయకుడు, పైగా సొంత వియ్యంకుడు నారా చంద్రబాబు అరెస్టుపై నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడని, అందుకే చంద్రబాబు వంటి వారిని కనీసం 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే అరెస్టు చేశారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను పాలించేందుకు అధికారంలోకి రాలేదని, ప్రతిపక్షాలపై కక్ష సాధిచేందుకు వచ్చాడని విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత, 14 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ […]Read More
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, ఆ స్కామ్ పై కేసు నమోదైన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేశారు అన్నది మరింత సంచలనంగా మారింది. అందులోనూ, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ పేరు చంద్రబాబుదని, 1-36 నిందితులను అరెస్టు చేయకుండా చంద్రబాబును అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, అంత అల్లాటప్పాగా చంద్రబాబును అరెస్ట్ చేయలేదని, పక్కా […]Read More
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) యువగళం పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో( Bhimavaram ) సాగుతుంది.ఈ క్రమంలో భీమవరంలో రోడ్ల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు బాగు చేస్తామని స్పష్టం చేశారు.జగన్ ప్రభుత్వం( CM Jagan ) ఇప్పటి వరకు మూడుసార్లు బస్సు చార్జీలు ఇంకా తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచినట్లు విమర్శించారు. ఈ పాదయాత్రలో ఆకివీడు పంచాయతీలోని సమస్యలు ఇంకా ఉండీ సెంటర్ లో వంతెన నిర్మాణ అవసరాన్ని తెలుసుకున్న […]Read More
టీడీపీ యువ నేత నారా లోకేష్( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra ) ప్రస్తుతం పశ్చిమగోదావరి భీమవరంలో( Bhimavaram ) సాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పాదయాత్రలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. భీమవరం ప్రకాశం చౌక్ లో వైసీపీ ఏర్పాటు చేసిన హోర్డింగ్ నీ తొలగించడానికి లోకేష్ అనుచరులు ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగింది.వైసీపీ. టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. భీమవరంలో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం లోకేష్ పాదయాత్ర ఇందిరమ్మ కాలనీ వైపు చేరుకోగానే రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా […]Read More
ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో కేంద్రం ముందడుగు వేస్తుంది.ఎప్పటి నుంచో జమిలి ఎన్నికలపై కేంద్ర అధికార పార్టీ బిజెపి అనేక ప్రకటనలు చేస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే కలిగే ప్రయోజనాలను హైలెట్ చేస్తూ, జమిలి ఎన్నికలకు వెళ్ళబోతున్నామనే సంకేతాలు ఎప్పటి నుంచో ఇస్తోంది.అయితే అది సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో , దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు అన్ని పరిగణలోకి తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకునే విధంగా కేంద్రం ముందడుగు వేస్తోంది. […]Read More
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జమిలి ఎన్నికలు ( Jamili Elections ) అంటూ ఒక విషయాన్ని బయట పెట్టేసింది.దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న తరుణంలో మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. భారతదేశానికి ఇండియా( India ) అనే పేరు తీసేసి భారత్ పేరును ఫైనల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.తరుణంలో దీనికి సంబంధించినటువంటి అన్ని కసరత్తులను మొదలుపెట్టింది. ఇండియాగా ఉన్న పేరును భారత్ గా మారిస్తే ప్రజలకు ఏమైనా లాభాలు ఉన్నాయా.లేదంటే నష్టాలు ఉన్నాయా. ఇండియాలో జి 20 సదస్సుకు ఢిల్లీ వేదిక అయింది.దీనికి […]Read More
బీజేపీ రూట్ మార్చినట్టుంది. రాష్ట్ర స్థాయి నేతలపైనే కాకుండా లోకల్ లీడర్ల పైన చూపు తిప్పినట్టుంది . నియోజక వర్గాల్లో బలంగా ఉండే ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకొంటే ఎక్కువ లాభం ఉంటుందని కమలనాధులు అనుకున్నట్టు సమాచారం . ఎలాగూ రాష్ట్ర స్థాయి నేతలు పార్టీలో చేరటం పై పెద్దగా మొగ్గు చూపడం లేదు . అలాంటప్పుడు అలాంటప్పుడు వాళ్ళకోసం వెయిట్ చేయడం గాలమేస్తూ కాలాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని అనుకున్నారట . అందుకనే […]Read More
ఎన్నికలు వచ్చాయంటే చాలు రంగస్థలం సినిమాలోని ఆ పాట ఇప్పుడున్న రాజకీయ పార్టీల నాయకులకు కరెక్టుగా సూట్ అవుతుంది.ఇంతకీ ఆ పాట ఏంటయ్యా అంటే. “ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టు కొస్తావా”.అనే విధంగా తయారవుతోంది కొంతమంది నాయకుల తీరు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగానే 115 మంది ఎమ్మెల్యేల లిస్టు ప్రకటించింది.దీంతో నాయకులంతా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారంలో మునిగిపోయారు. ఇక ఇదే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం ఆశించి చాలామంది […]Read More
ఓ విషయంలో బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులు వణికిపోతున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలలు ముందుగానే కెసిఆర్( CM kcr ) అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో, టికెట్ దక్కించుకున్న వారు పూర్తిగా జనాల్లో తిరుగుతూ, నియోజకవర్గంలో తమ పట్టు పెంచుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యేందుకు చూస్తున్నారు. అయితే రాబోయేది పండుగ సీజన్ కావడంతో, బీఆర్ఎస్ అభ్యర్థులకు కొత్త టెన్షన్ మొదలైంది . గణేష్ నవరాత్రులతో పాటు, బతుకమ్మ , […]Read More
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలుచుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎన్నికయ్యారు. హిందు వాదామే ప్రధాన ఏజెండాగా రాజా సింగ్ పని చేస్తున్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఆయన్ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో రాజా సింగ్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరుఫున పోటీ చేస్తారని గోషామహల్ ప్రజలు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై రాజా సింగ్ సంచలన […]Read More