కింగ్ కావాలంటే ఏమి చేయాలి. చాలానే చేయాలి. అయినా దక్కకపోతే అపుడు రింగ్స్ వాడాలి. అలా జ్యోతీష్య పండితులు చెబుతూ ఉంటారు. నమ్మకం ఉన్న వారు పాటిస్తారు. కింగ్ కావాలంటే ఏమి చేయాలి. చాలానే చేయాలి. అయినా దక్కకపోతే అపుడు రింగ్స్ వాడాలి. అలా జ్యోతీష్య పండితులు చెబుతూ ఉంటారు. నమ్మకం ఉన్న వారు పాటిస్తారు. సెంటిమెంట్స్ లేని వారు బహు తక్కువ. ఇక సినీ రాజకీయ ప్రముఖులకు అవి మరీ ఎక్కువ ఇదిలా ఉంటే ఏపీలో […]Read More
సోషల్ మీడియాలో ప్రతి వైసీపీ సానుభూతిపరుడు… జీతగాడే. బూతులుతిట్టే వాళ్లకు ప్రత్యేమైన పేమెంట్లు ఉంటాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాధనంతోనే వీరిని పోషిస్తున్నారు. డిజిటల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసుకుని అందులో జీతాలు ఇస్తూ వందల మందిని నియమించుకున్నారు. చివరికి ఇంటూరి రవికిరణ్ అనే బూతుల కీచకుడు కూడా ఉద్యోగే. అయితే ఇప్పుడు అలా ఉద్యోగాల్లో తీసుకున్న వారిలో రచ్చ మొదలైంది. దానికి కారణం జీతాల్లో తేడాలు. ఒకరికి లక్ష వరకూ ఇస్తున్నారు…. మరొకరికి ఇరవై మూడు […]Read More
సజీవంగా ఉన్న వ్యక్తి హత్యకు గురయ్యాడని దర్యాప్తు చేసినట్లుగా ఉంది సీమెన్స్ గ్లోబల్ మార్కెటింగ్ వ్యూహంలో భాగంగానే 90:10 ఒప్పందం ప్రాజెక్టు విజయవంతమైనదని కెపిఎంజి నివేదికను కూడా విస్మరించారు సీమెన్స్ సాఫ్ట్ వేర్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరక్టర్ సుమన్ బోస్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని సీమెన్స్ సాఫ్ట్ వేర్ ఇండియా మాజీ ఎండి సుమన్ బోస్ స్పష్టంచేశారు. […]Read More
కాంగ్రెస్ పార్టీ అధికారం అందిపుచ్చుకోవడానికి ముందున్న అన్ని అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్న సంగతి తెలిసింది. దేశంలో, దాంతోపాటుగా ఆయా రాష్ట్రాలలో ఇటీవల కాలంలో ఒకింత బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారం అందిపుచ్చుకోవడానికి ముందున్న అన్ని అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే విపక్షాల ఐక్యతకు కూటమిని ఏర్పాటు చేసింది. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఆయా రాష్ట్రాలలో బలపడే గేమ్ ప్లాన్ అమలుపరుస్తోంది. ఇందులో భాగంగా, తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే ఈ […]Read More
తెలంగాణాలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. అందులో ఏకంగా వంద సీట్లను కొట్టేసి కొత్త సర్కార్ ని తామే ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఢంకా భజాయించి చెబుతోంది. తెలంగాణాలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. అందులో ఏకంగా వంద సీట్లను కొట్టేసి కొత్త సర్కార్ ని తామే ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఢంకా భజాయించి చెబుతోంది. ఈసారి వదిలేది లేదు, గివప్ అన్నది మా అజెండాలోనే లేదు అంటోంది. 2014లో తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ ని పక్కన […]Read More
సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ మానసిక స్థితి బాగోలేదని విమర్శించారు. నేను సరదాగా మాట్లాడటం లేదు.ఆయనని వైద్యుడికి చూపిస్తే కూడా ఇదే చెబుతారు. జగన్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్నారు.చనిపోవటానికి సిద్ధపడే పార్టీ పెట్టాను.ప్రజలలో చైతన్యం కలిగించడానికి ధైర్యం నింపడానికి రాజకీయాల్లోకి వచ్చాను.నేను ఉద్దేశపూర్వకంగా గొడవలు చేయను. మీరే రెచ్చగొడుతున్నారు.జగన్ నువ్వెంత.? నీ బతుకెంత.? నీ స్థాయి ఎంత.? ముఖ్యమంత్రి పదవి ఉందని ఓ ఫీలైపోవద్దు.ప్రజలకు కోపం వస్తే కొట్టి చంపేస్తారు. అని […]Read More
ఏపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యువతకు గత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నైపుణ్యాలను నేర్పించి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం యువతకు గంజాయి, లిక్కర్ విరివిగా అందిస్తోందని బ్రాహ్మణి తీవ్రస్థాయిలోఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటని, ఆయనను తెల్లవార కుండానే ఎందుకు అరెస్టు చేశారని, ఎందుకు జైల్లో పెట్టారని ఆమె నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం దేనికీ సమాధానం చెప్పడం […]Read More
గతంలో టీడీపీ వ్యవస్థాపకులు, తెలుగు వారి అన్నగారు ఎన్టీఆర్ తాను నిర్వహించిన సభలకు వచ్చిన జనాలను ఉద్దేశించి… “నింగి వంగిందా.. నేల ఈనిందా.. అన్నట్టు వచ్చిన నా తెలుగు ప్రజలు” అంటూ వ్యాఖ్యానించేవారు. అప్పటి సంగతి ఏమో కానీ.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలు అంశాలపై ప్రజల్లో సంచలన కదలిక వచ్చింది. చంద్రబాబు అరెస్టు, ఆయనను జైలుకు పంపిన విధానాన్ని నిరసిస్తూ.. అచ్చం నింగి వంగిందా.. నేల ఈనిందా.. అన్న విధంగా రాష్ట్ర వ్యాప్తంగా […]Read More
తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించిన తర్వాత తొలిసారి జరిగిన పార్టీ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల దాడిని మరింత పెంచాడు. జగన్ ఇగో, నిరంకుశ వైఖరిని మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో పవన్ దుయ్యబట్టాడు. జగన్ అహంకారం గురించి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల అనంతరం ఒకసారి తాను జగన్కు ఫోన్ చేశానని.. తాను ఆయన్ని సార్ సార్ అని సంబోధిస్తుంటే.. జగన్ మాత్రం పవన్ పవన్ అంటూ […]Read More
ఓ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన తీరుపై జాతీయంగా విస్మయం వ్యక్తమవుతోంది. ఇదేం తీరు అని అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ అరెస్టు చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబు అరెస్టు తీరు సరికాదని అన్నారు. మమతా బెనర్జీ సోమవారం మీడియా సమావేశం ఏర్పడి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు సరిగ్గా లేదని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో, చంద్రబాబు పాలన సమయంలో తప్పు జరిగితే విచారణ జరిపించాలని […]Read More