భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ వేగంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. POKలో ఉగ్రమూకల నివాసాలే టార్గెట్గా విరుచుకుపడింది. దాంతో.. పాకిస్తాన్లో అలజడి రేగుతోంది. ఇది మరింత పీక్ స్టేజ్కు చేరి భారత్- పాక్ మధ్య యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి?.. దేశంలోని ఏఏ ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది?.. అందులోనూ తెలుగు […]Read More
MLA Arrested For Taking Bribe: అసెంబ్లీలో మైనింగ్ సంబంధించి మూడు ప్రశ్నలు అడిగేందుకు సిద్ధమయ్యారు ఓ ఎమ్మెల్యే గారు. అయితే వాటిని తొలగించేందుకు సంబంధిత మైనింగ్ కంపెనీ ఎమ్మెల్యేను సంప్రదించగా.. అందుకు రూ.10 కోట్లు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. చివరికి రూ.2.5 కోట్లకు బేరం కుదిరడంతో అసెంబ్లీలో మూడు ప్రశ్నలు అడగకుండా ఉండటానికి ఏకంగా రూ.20 లక్షల లంచం తీసుకున్నాడో ఎమ్మెల్యే. ఈ కేసులో పోలీసులు సదరు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన […]Read More
వేసవిలో పంటలు పండించడం అంత సులువుకాదు. ముఖ్యంగా ఈ వేసవి రోజుల్లో కూరగాయ పంటలను ఎండ వేడి నుంచి కాపాడుకోవటానికి ఓ రైతు వినూత్న ప్రయత్నం చేశాడు. అటు కూరగాయల మొక్కలకు ఎండ నుంచి కాపాడటంతోపాటు.. కావాలన్సినంత నీటిని సమృద్ధిగా అందిస్తున్నాడా రైతు. ఏకకాలంలో రెండు, మూడు పంటలను పండిస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.. నాగర్కర్నూలు జిల్లా చారుగొండ మండలం జూపల్లికి చెందిన రైతు రంగప్రసాద్కు 70 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రంగప్రసాద్ తనకున్న […]Read More
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేశాడు. పోలీసుల దాడిలో 12 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయుడిగా ఉండి ఇలాంటి మోసానికి పాల్పడటంతో ఆ గ్రామ వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం ఎంతో ఉన్నతమైనది. వారు కేవలం పాఠాలు చెప్పే గురువులు మాత్రమే కాదు, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు. ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయ వృత్తికే అవమానం జరుగుతుంది. పిల్లల […]Read More
రామ్ సేవక్.. పేరుకు తగ్గట్టే ఓ బాలుడు రాష్ట్ర మంతా తిరిగి చూసేలా అద్భుతం చేశాడు. 80 ఏళ్లుగా అజ్ఞానాంథకారంలో మగ్గిపోతున్న తన ఊరి జనాలకు ఊపిరి పోశాడు. తరాలు మారుతున్న అక్షర జ్ఞానం అబ్బని ఆ ఊరి జనాలకు కొత్త ఆశలు నింపాడు. ఈ 16 ఏళ్ల బాలుడు కొత్తగా ఏమీ చెయ్యలేదు.. కేవలం పదో తరగతి పాసైయ్యాడంటే! అదే ఆ ఊరిలో మహా అద్భుతం.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు […]Read More
ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) సమావేశం, అలాగే 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిశాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) […]Read More
నాన్ వెజ్ ప్రియులు మటన్ చికెన్ లతో పాటు రొయ్యలు, చేపలు, పీతలు, నత్తలు , స్టార్ ఫిష్ వంటి సీ ఫుడ్ ని కూడా ఇష్టంగా తింటారు. ఈ సీ ఫుడ్ లో నత్తలు వెరీ వెరీ స్పెషల్. ఈ నత్త కూరని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నత్తల్లో విటమిన్ బి6 , విటమిన్ ఎ వంటి అనేక ముఖ్యమైన అంశాలున్నాయి. అందుకనే నత్తల కూర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ […]Read More
ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) సమావేశం, అలాగే 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిశాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) […]Read More
కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.. రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడంతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించనున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ గుడ్ […]Read More
అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని.. అమరావతి ప్రారంభోత్సవానికి కూడా పిలుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ స్టేట్మెంట్తో జస్ట్ మూడేళ్లలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామనే క్లారిటీ వచ్చినట్టైంది. మోదీ ప్రసంగంతో భూములిచ్చిన రైతుల సందేహాలన్నీ తీరినట్టేనా? మోదీ ఇచ్చిన భరోసాతో చంద్రబాబు అనుకున్నది సాధించినట్టేనా? ఇంతకీ.. పునఃప్రారంభం అంటే ఏంటి? రాజధాని అమరావతి విషయంలో రైతులు గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గానీ ఏవైతే […]Read More