ఏపీ ప్రజలకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే రెండు నెల్లలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గోన్న మంత్రి నారా లోకేష్ ఈ ప్రకటన చేశారు. బుధవారం సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గోన్న మంత్రి నారా లోకేష్ ఏపీ వాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే రెండు […]Read More
డిగ్రీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఎంఎల్టీ అర్హతతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాల.. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే 10వ తేదీ వరకు.. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాల.. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల […]Read More
డిగ్రీ, ఇంటర్, టెన్త్, 7వ తరగతి అర్హతతో.. రాష్ట్ర హైకోర్టులో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, ప్రొసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినెట్ వంటి తదితర ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, ప్రొసెస్ […]Read More
AP Ration Cards: మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆధారంగా ఏపీలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది ప్రభుత్వం. ఈ ఏడాది జూన్ నెలలో క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి… ఆంధ్రప్రదేశ్లో అర్హత ఉండి రేషన్ కార్డ్ లేకపోతే వాట్సాప్లో అప్లై చేస్తే సరి. కార్డు మీ ఇంటికే వచ్చేస్తుంది. 9552300009 వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని మేసేజ్ చేసి […]Read More
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేశాడు. పోలీసుల దాడిలో 12 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయుడిగా ఉండి ఇలాంటి మోసానికి పాల్పడటంతో ఆ గ్రామ వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం ఎంతో ఉన్నతమైనది. వారు కేవలం పాఠాలు చెప్పే గురువులు మాత్రమే కాదు, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు. ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయ వృత్తికే అవమానం జరుగుతుంది. పిల్లల […]Read More
నేరేడు రుచి పరంగా ఎంతో మక్కువ కలిగించే పండు. ఇది కేవలం తినేందుకు బాగుండడమే కాదు.. ఆరోగ్యానికి కూడా అమోఘమైన లాభాలు ఇస్తుంది. చాలా మంది ఈ పండు తినేసాక విత్తనాలను విసిరేస్తుంటారు. కానీ ఈ చిన్న విత్తనాల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే ఇక నుంచి పారేయలేరు. నేరేడు పండులో ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది. విత్తనాల్ని పొడి చేసి వాడితే పేగుల పని […]Read More
రోజువారీ ఆహారంలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాక.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే రోజూ తీసుకోవాల్సినవే. అయితే కొందరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు ఫ్రిడ్జ్ సహాయాన్ని తీసుకుంటారు. కానీ కొన్ని రకాల పండ్లను ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచడం వల్ల పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాదు వాటి సహజమైన రుచి, నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు అలాంటి కొన్ని ముఖ్యమైన పండ్ల గురించి తెలుసుకుందాం. వేసవిలో ఎక్కువగా కనిపించే పుచ్చకాయను చాలా […]Read More
డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగాలు రాకుండా కాపాడుతాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. సాచురేటెడ్ కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె బలంగా […]Read More
బంగారు రంగులో సువాసనలు వెదజల్లే పనస తొనలను ఎవరు ఇష్టపడరు చెప్పండి.. నిజానికిది సీజనల్ పండు. అందుకే డిమాండ్ కూడా కొంచెం ఎక్కువే. ఇది రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, మాంసానికి ప్రత్యామ్నాయంగా తినవచ్చని వైద్యులు సైతం చెబుతున్నారు., పనస పండులో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంటా ఉంటాయి. అందుకే వీటిని విరివిగా వినియోగిస్తారు. అనేక రకాల ఆహారాలలో కూడా ఉపయోగిస్తుంటారు. దీని వాసన ఆహార రుచిని […]Read More
ఏపీ, తెలంగాణలో సమ్మర్ సీజన్ కాస్తా.. రెయినీ సీజన్గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సమ్మర్ సీజన్ కాస్తా.. రెయినీ సీజన్గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు […]Read More