గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొణిదెల గ్రామానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీని నేరవేర్చుకున్నారు. ఇటీవల ఆ గ్రామ అభివృద్ధి కోసం రూ.50లక్షలు ప్రకటించిన ఆయన తాజాగా అందుకు సంబంధించిన చెక్కును నంద్యాల జిల్లా కలెక్టర్కు అందజేశారు. కొణిదెల గ్రామాభివృద్ధికి ఈ నిధులను వినియోగించాలని సూచించారు. నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటిపేరుతో ఉన్న కొణిదెల గ్రామం ఆంధ్రప్రదేశ్లో ఉంది. నంద్యాల […]Read More
Senior journalist VV Krishnam Raju Arrest: సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం (జూన్ 11) రాత్రి గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ రాజధాని అమరావతి విషయంలో మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యానించారనే అభియోగాలతో.. అమరావతి, జూన్ 12: మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. […]Read More
ఆధునిక జీవనశైలి పెరిగే కొద్దీ అపార్ట్మెంట్లపై ఆకర్షణ కూడా అంతే వేగంగా పెరిగిపోతోంది. ప్రతి కుటుంబం తమ కలలింటి కోసం వేచి చూస్తోంది. కానీ ఆ కలలు నిజం కావాలంటే, ఒక చిన్న కానీ కీలకమైన విషయాన్ని తప్పకుండా గమనించాల్సిన అవసరం ఉంది. అదే ఏంటంటే, మీకు ఆసక్తిగా ఉన్న ఫ్లాట్ లేదా ఆధునిక జీవనశైలి పెరిగే కొద్దీ అపార్ట్మెంట్లపై ఆకర్షణ కూడా అంతే వేగంగా పెరిగిపోతోంది. ప్రతి కుటుంబం తమ కలలింటి కోసం వేచి చూస్తోంది. […]Read More
ప్రస్తుత కాలంలో ఎక్కడైనా పది రూపాయలు దొరికితే ఠక్కున జేబులో వేసుకునే మనుషులు ఉన్న ఈ రోజుల్లో రోడ్డుపై బంగారం, వెండి, డబ్బుల కట్టలతో దొరికిన ఓ బ్యాగ్ను పోలీస్ స్టేషన్లో ఇచ్చి మానవత్వం చాటుకున్నారు ముగ్గురు యువకులు. అందరిలా డబ్బులు కనిపించిన వెంటనే తీసుకొని పారిపోకుండా పీఎస్లో అప్పగించిన వారి నిజాయితిని పోలీసులు మెచ్చుకున్నారు. ఇంతకు ఆ యువకులు ఎవరు.. ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకుందా పదండి. ప్రస్తుత కాలంలో ఎక్కడైనా పది రూపాయలు దొరికితే […]Read More
టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన మంగ్లీ బర్త్ డే వేడుకల్లో భారీగా గంజాయి, విదేశీ మద్యం పట్టుబడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో భారీగా విదేశీ మద్యం, గంజాయి పట్టుబడడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి […]Read More
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాలో చేసిన చిట్చాట్లో కేసీఆర్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్లోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువులని ఆయన విమర్శించారు. ఇవాళ కాళేశ్వరంపై కేసీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పారని..తాను కూడా రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరంపై అన్ని అంశాలను ప్రజలకు వివరిస్తానని సీఎం రేవంత్ అన్నారు. […]Read More
కాళేశ్వరంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. కేసీఆర్ను వన్ టు వన్ విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. పలు కీలక వివరాలను అడిగి తెలుసుకుంది. మధ్యాహ్నం 12గంటలకు మొదలైన కేసీఆర్ విచారణ.. 50 నిమిషాల పాటు కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్కు కమిషన్ పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. కేసీఆర్ను వన్ టు వన్ విచారించిన జస్టిస్ పీసీ […]Read More
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పిప్పళ్లను సూపర్ ఫుడ్గా పేర్కొంటారు.. ఆయుర్వేదంలో పిప్పళ్లను అనేక రోగాలకు దివ్యౌషధంగా ఉపయోగిస్తుంటారు. అస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిపై పిప్పలి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది కఫం, శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ సుగంధ ద్రవ్యాలు దాగి ఉన్నాయి.. అలాంటి ఒక ఔషధ నిధి పిప్పలి (పిప్పళ్లు).. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించడంలో ప్రయోజనకరంగా ఉండే అద్భుతమైన […]Read More
మీరు టీ, బెర్రీలు, డార్క్ చాక్లెట్, యాపిల్స్ ఇష్టపడతారా? అయితే మీకో శుభవార్త! ఈ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. తాజాగా జరిగిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా, కేవలం ఎక్కువ మొత్తంలో తీసుకోవడం కంటే, రకరకాల ఫ్లేవనాయిడ్లు ఉండే ఆహారాలను తినడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. టీ, బెర్రీలు, డార్క్ చాక్లెట్, యాపిల్స్ వంటి ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉన్న […]Read More
గంజి అప్లై చేసుకుంటే జుట్టు పొడిబారకుండా ఉంటుంది. జుట్టు చిక్కులు పడకుండా మృదువుగా ఉండేందుకు రైస్ వాటర్ ఉపయోగపడుతుంది. జుట్టు మృదువుగా మారడంతో ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు. రైస్ మీ జుట్టుకు కండీషనర్లా కూడా పనిచేస్తుంది. ఇది జుట్టును ఆరోగ్యాన్ని కాపాడి మృదువుగా మారుస్తుంది. అన్నం వండిన తరువాత వచ్చే గంజితో అనేక లాభాలున్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రైస్ వాటర్ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి, జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. […]Read More